President and Prime Minister paid tribute to the Mahatma

మహాత్ముడికి నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని

President and Prime Minister paid tribute to the Mahatma

న్యూఢిల్లీ: గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ నివాళులర్పించారు. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ వద్దకు వెళ్లిన వారు మహాత్ముడికి అంజలి ఘటించారు. ఆయనతో పాటు పలువురు ప్రముఖులు బాపూజీకి నివాళులర్పించారు. ఉప రాష్ట్రపతి జగ్‌దీప్‌ దన్‌ఖడ్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, ఢిల్లీ ఎల్జీ వీకే సక్సెనా, ఢిల్లీ సీఎం అతిశీ రాజ్‌ఘాట్‌ సందర్శించించారు.

Advertisements

అంతకుముందు ప్రధాని మోడీ ట్విట్టర్‌ (ఎక్స్‌) వేదికగా మహాత్మా గాంధీని స్మరించుకున్నారు. సత్యం, సామరస్యం, సమానత్వం అనే మూడు సిద్ధాంతాలతోనే మహాత్ముడి జీవితం గడిచిందని తెలిపారు. బాపూజీ ఆదర్శాలు దేశ ప్రజలకు ఎప్పుడూ స్ఫూర్తిని ఇస్తాయని పేర్కొన్నారు.

Related Posts
TGPSC : తెలంగాణ గ్రూప్‌ 1 నియామకాలకు తొలగిన అడ్డంకి
Obstacle removed for Telangana Group 1 recruitments

TGPSC : తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 29 చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్​ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జీవో 29 చెల్లుబాటును సవాల్​ చేస్తూ గ్రూప్​-1 అభ్యర్థులు Read more

తెలంగాణలో చలి కనిష్ట ఉష్ణోగ్రతలు
తెలంగాణలో చలి కనిష్ట ఉష్ణోగ్రతలు

తెలంగాణలోని కొన్ని ప్రాంతాలను చలిగాలులు పట్టి పీడిస్తున్నాయి. గురువారం రాజధాని హైదరాబాద్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా చలిగాలుల లాంటి పరిస్థితులు నెలకొనడంతో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు Read more

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
tirumala vaikunta ekadasi 2

తిరుమలలో భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రస్తుతం స్వామివారి దర్శనానికి భక్తులు సుమారు 18 Read more

10,౦౦౦ మందికి కాగ్నిజెంట్ ఉద్వాసన!
10,౦౦౦ మందికి కాగ్నిజెంట్ ఉద్వాసన!

కరోనా లాక్ డౌన్ సమయంలో ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ ఉద్యోగాల కొత ఐటి పరిశ్రమను కూడా తాకింది. పరిస్థితులు కోవిడ్ నుండి సాధారణ స్థాయికి Read more

×