हिन्दी | Epaper
నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Polavaram-Banakacherla Project : మ.3గంటలకు పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై ప్రజెంటేషన్

Sudheer
Polavaram-Banakacherla Project : మ.3గంటలకు పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై ప్రజెంటేషన్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు(Polavaram-Banakacherla Project)పై కాసేపట్లో కేంద్ర ప్రభుత్వానికి ప్రజెంటేషన్ (Presentation) ఇవ్వనుంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖాధికారులకు రాష్ట్ర అధికారులు ప్రాజెక్టు వివరాలను సమర్పించనున్నారు. ఈ ప్రజెంటేషన్‌లో ప్రాజెక్ట్ పరిధిలో ఉన్న ప్రాంతాలు, నీటి వినియోగం, సాగు భూములకు కలిగే లాభాలు, ప్రజలకు అందే మౌలిక సదుపాయాలు వంటి అంశాలను వివరంగా వివరించనున్నారు.

రూ.81 వేల కోట్ల అంచనా వ్యయం

ఈ ప్రాజెక్టును రూ.81 వేల కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. ప్రధానంగా రైతులకు సాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు, మూడోనీటి వనరులను సమర్థవంతంగా వినియోగించే లక్ష్యంతో ప్రాజెక్టును రూపొందించారు. ఇది వ్యవసాయోపాధికి ఊతమిచ్చేలా ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. పోలవరం నుంచి సాగు నీటిని బనకచర్ల వరకు చేర్చే ఈ ప్రాజెక్టు ద్వారా పలు జిల్లాల రైతులు లబ్ధిపొందనున్నారు.

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు ప్రాజెక్టు వివరాలు

గత నెలలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌లకు ఈ ప్రాజెక్టుపై ప్రాథమిక వివరాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా కేంద్రం నుంచి సహకారం అందించాలని సీఎం అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరింత విశ్లేషణతో కూడిన ప్రజెంటేషన్‌ను కేంద్రానికి ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Read Also : Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ ఆలస్యంపై స్పష్టత ఇచ్చిన నిర్మాత

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870