हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

కేజ్రీవాల్ ఓటమిపై ప్రశాంత్ కిషోర్ స్పందన

Sharanya
కేజ్రీవాల్ ఓటమిపై ప్రశాంత్ కిషోర్ స్పందన

ఢిల్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ ఆశించిన అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి ఘోర పరాజయం ఎదురైంది. ఆప్ తో పాటు ఎవరూ ఊహించని విధంగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి.ఆప్ కేవలం 22 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ కూడా ఆశించిన దాని కంటే ఎక్కువగానే సీట్లు సంపాదించుకుంది. అలాగే న్యూఢిల్లీలో సీటులో కేజ్రివాల్ స్వయంగా ఓటమిపాలయ్యారు. దీనిపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ ఈ ఓటమి వెనుక కేజ్రివాల్ చేసిన రాజకీయ తప్పిదం బయటపెట్టారు.ఇటీవల కాలంలో కేజ్రీవాల్ రాజకీయ వైఖరి మారింది.ఇండియా కూటమిపై అయన నిర్ణయాలు కొంత దెబ్బ తీశాయి.

delhi chief minister arvind kejriwal 311736703 1x1

ఇదే సమయంలో ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారు. ఇది పనితీరుపై ప్రభావం చూపింది. ఢిల్లీ మద్యం స్కాంలో పలువురు ఆప్ కీలక నేతల అరెస్టు తర్వాత చివరిగా సీఎంగా ఉన్న అరవింద్ కేజ్రివాల్ అరెస్టు అయ్యారు. అయితే ఆ అరెస్టు తర్వాత కేజ్రివాల్ తన సీఎం పదవికి రాజీనామా చేయలేదు. అలా చేయకుండా బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. కోర్టుల్లోనూ సుదీర్ఘ పోరాటం చేసి చివరికి బెయిల్ తెచ్చుకుని అనంతరం తన సీఎం పదవిని వదులుకున్నారు. బెయిల్ పొందిన తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలనే అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయాన్ని ఒక పెద్ద వ్యూహాత్మక తప్పిదంగా అభివర్ణించారు, ఇది ఢిల్లీలో ఆప్ స్థానాన్ని బలహీనపరిచిందని వాదించారు. ఆ సీట్లో పార్టీలో సీనియర్ నేత అయిన అతిషిని కూర్చోబెట్టారు. ఇదే అతిపెద్ద రాజకీయ తప్పిదమని ప్రశాంత్ కిషోర్ తెలిపారు.

మద్యం పాలసీ కేసులో అరెస్టు తర్వాత కేజ్రివాల్ తన పదవికి రాజీనామా చేసేసి ఉంటే పరిస్ధితి మరోలా ఉండేదని ప్రశాంత్ కిషోర్ విశ్లేషించారు. అలా చేయకుండా బెయిల్ కోరడంతో ఢిల్లీలో ఆప్ కోటకు బీటలు వారడం మొదలైందని పీకే తేల్చేశారు. అలాగే కేజ్రివాల్ ఈ మధ్య కాలంలో తరచుగా తన రాజకీయ అభిప్రాయాల్ని మార్చుకోవడం కూడా ఢిల్లీలో ఆప్ చిత్తుగా ఓడేందుకు కారణమైందని ప్రశాంత్ తెలిపారు. ముఖ్యంగా ముందు ఇండియా కూటమిలో చేరడం, ఆ తర్వాత ఢిల్లీ ఎన్నికల్లో కూటమిలో భాగస్వామి అయిన కాంగ్రెస్ ను కలుపుకోకుండా ఒంటరిగా పోటీ చేయడం వంటి తప్పిదాలు చేశారన్నారు. ఢిల్లీఎన్నికల్లో ఆప్ఓటమికి పదేళ్ల ప్రజా వ్యతిరేకతే ప్రధాన కారణమని ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. ఆ తర్వాత కేజ్రివాల్ రాజీనామా చేయకుండా బెయిల్ కోరడం ఉందన్నారు. ఢిల్లీ వరదలు, కేజ్రివాల్ ఢిల్లీని వదిలి ఇతర రాష్ట్రాలపై ఫోకస్ పెట్టడం వంటి కారణాలు కూడా ఓటర్లలో ఆయనపై అభిప్రాయం మార్చుకునేందుకు కారణమయ్యాయన్నారు.ఢిల్లీ లో ఆప్ రాజకీయా ఆధిపత్యాన్ని తిరిగి పొందడం కష్టమే ఇక ఎంతో కష్టపడితే కానీ,కేజ్రీవాల్ ని ప్రజలు నమ్మే పరిస్థితి లో లేరు అని ఆయన వాఖ్యానించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

2025 ముగింపులో WWE షాక్ ఇవ్వనుందా? ట్రిపుల్ హెచ్ ప్లాన్ ఏంటి?…

2025 ముగింపులో WWE షాక్ ఇవ్వనుందా? ట్రిపుల్ హెచ్ ప్లాన్ ఏంటి?…

గ్లోబల్ చిప్ రేస్‌లో భారత్ ముందుకెళ్లగలదా? అమెరికా, చైనా ఛాలెంజ్…

గ్లోబల్ చిప్ రేస్‌లో భారత్ ముందుకెళ్లగలదా? అమెరికా, చైనా ఛాలెంజ్…

‘బోండి బీచ్’ అలజడితో మరింత అశాంతి!

‘బోండి బీచ్’ అలజడితో మరింత అశాంతి!

ఈ ఏడాది హమాస్ ప్రముఖ తలకాయలు తెగ్గొట్టిన ఇజ్రాయెల్

ఈ ఏడాది హమాస్ ప్రముఖ తలకాయలు తెగ్గొట్టిన ఇజ్రాయెల్

వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా

వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా

చలికాలంలో ఉత్తరాదిలో మ్యాచ్‌లా? బీసీసీఐ ప్లాన్‌పై విమర్శలు…

చలికాలంలో ఉత్తరాదిలో మ్యాచ్‌లా? బీసీసీఐ ప్లాన్‌పై విమర్శలు…

మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు అంగీకారం

మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు అంగీకారం

బంగ్లాలో రాజకీయ సంక్షోభం భారత్ కు పెద్ద ముప్పు

బంగ్లాలో రాజకీయ సంక్షోభం భారత్ కు పెద్ద ముప్పు

ద్వేషపూరిత ప్రసంగాలిస్తే వీసా రద్దు.. ప్రధాని ఆంథోనీ

ద్వేషపూరిత ప్రసంగాలిస్తే వీసా రద్దు.. ప్రధాని ఆంథోనీ

హెచ్-1బీ వీసా దొరక్క భారత్ లో ఉన్న ఉద్యోగులకు నిపుణుల సూచన

హెచ్-1బీ వీసా దొరక్క భారత్ లో ఉన్న ఉద్యోగులకు నిపుణుల సూచన

ఇమ్రాన్ ఖాన్ సోదరిమణులపై యాంటీ టెర్రరిస్ట్ కేసు

ఇమ్రాన్ ఖాన్ సోదరిమణులపై యాంటీ టెర్రరిస్ట్ కేసు

భారత్-ఒమన్ మధ్య వాణిజ్య ఒప్పందం

భారత్-ఒమన్ మధ్య వాణిజ్య ఒప్పందం

📢 For Advertisement Booking: 98481 12870