हिन्दी | Epaper
ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

Custody : కస్టడీలో ఉన్న వ్యక్తిపై పోలీస్ చిత్రహింసలు

Sudheer
Custody : కస్టడీలో ఉన్న వ్యక్తిపై పోలీస్ చిత్రహింసలు

హరియాణాలోని పాల్వాల్ పోలీస్ స్టేషన్‌లో జఘన్య ఘటన వెలుగులోకి వచ్చింది. కస్టడీలో ఉన్న ఓ నిందితుడిపై స్టేషన్ ఇన్‌ఛార్జ్ రాధేశ్యామ్ అమానుషంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు రావడంతో పోలీస్ శాఖ రంగంలోకి దిగింది. రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకొచ్చిన రాధేశ్యామ్, అతని చేతులు కాళ్లు కట్టేసి కొట్టినట్లు బాధితుడు ఫిర్యాదు చేశాడు. అంతే కాదు, అతనికి పచ్చిమిర్చి ద్రావణం తాగించి, అదే ద్రావణాన్ని అతని ప్రైవేట్ భాగాల్లో పోశారన్న ఆరోపణలు చేశాడు.

రాధేశ్యామ్‌ను సస్పెండ్ చేశారు

ఈ ఫిర్యాదును తీవ్రంగా తీసుకున్న హరియాణా ఎస్పీ చంద్రమోహన్, సీసీటీవీ ఫుటేజ్‌లు పరిశీలించి, బాధితుడి ఆరోపణలు నిజమేనని నిర్ధారించారు. వెంటనే చర్య తీసుకొని రాధేశ్యామ్‌ను సస్పెండ్ చేశారు. తర్వాత అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. ఈ ఘటనపై స్పందించిన డీఎస్పీ కుల్దీప్ సింగ్, మరో ముగ్గురు నిందితులపై కూడా రాధేశ్యామ్ విచారణ సందర్భంగా అదే విధంగా హింసాత్మకంగా ప్రవర్తించారని తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై ప్రత్యేక శాఖ దర్యాప్తు కొనసాగిస్తోంది.

చట్టం అందరికీ సమానమే. ఎవరైనా తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తే వారిపై కఠిన చర్యలు

ఈ సందర్భంగా ఎస్పీ చంద్రమోహన్ మాట్లాడుతూ, “చట్టం అందరికీ సమానమే. ఎవరైనా తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు” అని హెచ్చరించారు. ఈ ఘటన పోలీస్ వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీయడంతో పాటు మానవ హక్కుల ఉల్లంఘనగా నిలిచింది. బాధితుడి ధైర్యంతో నిజం వెలుగులోకి రావడం, బాధ్యులపై చర్యలు చేపట్టడం పాల్వాల్ పోలీసులు తీసుకున్న సానుకూల చర్యగా అభివర్ణించవచ్చు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870