हिन्दी | Epaper
హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

PM Modi:జాతీయ ప్రజా సేవా దినోత్సవం సందర్భంగా పథకాల ఆధారంగా ఈ-పుస్తకాలను ప్రధాని విడుదల చేశారు

Divya Vani M
PM Modi:జాతీయ ప్రజా సేవా దినోత్సవం సందర్భంగా పథకాల ఆధారంగా ఈ-పుస్తకాలను ప్రధాని విడుదల చేశారు

ప్రతి సంవత్సరం ఏప్రిల్ 21న జాతీయ ప్రజా సేవా దినోత్సవం జరుపుకుంటారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో సేవలందిస్తున్న అధికారులకు విశేషమైన సేవల కోసం ప్రశంసలు లభిస్తాయి. ఏడాది పొడవునా ప్రజల కోసం కృషి చేసిన వారికి ఈ రోజు గుర్తింపుగా నిలుస్తుంది.ఈ ప్రత్యేక దినోత్సవాన్ని పురస్కరించుకుని, అధికారులు వచ్చే ఏడాది చేసే పనులపై చర్చించుకుంటారు. భవిష్యత్తు ప్రణాళికలపై వారి అభిప్రాయాలు, ఆలోచనల్ని పంచుకుంటారు. కొన్ని సంస్థలు సివిల్ సర్వెంట్లను అతిథులుగా ఆహ్వానించి, వారి అనుభవాలను ఇతరులతో పంచుకునే వేదిక కల్పిస్తాయి.ఈ ఏడాది కూడా ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా సేవా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ అధికారులను ఉద్దేశించి ప్రసంగించారు. కేంద్రంలోని కార్మిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ప్రధాని మోదీ ప్రజా పరిపాలనలో అత్యుత్తమతను ప్రోత్సహించే విధంగా ఎంపికైన అధికారులకు ప్రత్యేక ప్రధాని పురస్కారాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రాధాన్య కార్యక్రమాలు, కొత్త ఆవిష్కరణల అమలు తీరుపై దృష్టి పెట్టారు.

PM Modi జాతీయ ప్రజా సేవా దినోత్సవం సందర్భంగా పథకాల ఆధారంగా ఈ పుస్తకాలను ప్రధాని విడుదల చేశారు
PM Modi జాతీయ ప్రజా సేవా దినోత్సవం సందర్భంగా పథకాల ఆధారంగా ఈ పుస్తకాలను ప్రధాని విడుదల చేశారు

అంతేకాక, విజయవంతంగా అమలైన పథకాల ఆధారంగా రూపొందించిన ఈ-పుస్తకాలను ప్రధాని విడుదల చేశారు.ఇందులో వివిధ ప్రాంతాల్లో అనుసరించిన వినూత్న మార్గాల విజయ గాధలు ఉన్నాయి. అలాగే విజేతల కార్యక్రమాల ఆధారంగా రూపొందించిన చిన్న చిత్రం కూడా ప్రదర్శించారు.ఇది ప్రధాని మోదీ ఈ వేడుకకు హాజరై ప్రసంగించిన ఏడవసారి కావడం విశేషం. అసలీ రోజు ఎందుకు ప్రత్యేకమో చూద్దాం. 1947 తర్వాత, 21 ఏప్రిల్ 1948న సర్దార్ వల్లభ్ పటేల్ దేశంలోని సివిల్ సర్వీస్ అధికారులతో ఢిల్లీ మెట్‌కాఫ్ హౌస్‌లో కీలక ప్రసంగం చేశారు. “దేశాభివృద్ధికి మీరు స్టీల్ ఫ్రేమ్ లాంటివారు” అంటూ సివిల్ సర్వీసు వ్యవస్థకు కొత్త ఉత్సాహం నూరిపోశారు.ఈ నేపథ్యంలో, 2006లో మొదటిసారిగా ఈ రోజును అధికారికంగా ప్రజా సేవా దినంగా ప్రకటించారు. అప్పటినుండి ప్రతి ఏటా ఏప్రిల్ 21న ఈ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.ఇక సివిల్ సర్వీసుల ఉద్భవాన్ని చూస్తే, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో “సివిల్ సర్వెంట్” అనే పదం మొదలైంది. అప్పట్లో ప్రభుత్వానికి సేవలందించే అధికారులకు ఈ పేరుతో పిలిచేవారు. వారెన్ హెస్టింగ్స్ ఈ సేవల్ని ప్రారంభించగా, తరువాత చార్ల్స్ కార్న్వాలిస్ వాటిని బలోపేతం చేసి ‘భారత సివిల్ సర్వీసుల తండ్రి’గా గుర్తింపునందుకున్నారు.

ఇప్పటి ప్రధాన సివిల్ సేవలు ఇవే:

భారతీయ పరిపాలనా సేవ (IAS)

భారతీయ పోలీసు సేవ (IPS)

భారతీయ విదేశాంగ సేవ (IFS)

అలాగే, ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల A, B గ్రూపుల సేవలు కూడా ఇందులో భాగం.ఈ సర్వీసుల్లో చేరేందుకు వేలాది మంది యువతీయువకులు ప్రతి సంవత్సరం యూపీఎస్సీ (UPSC) ద్వారా పరీక్షలు రాస్తారు. సివిల్ సేవలు దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నాయన్న సంగతి ఎవరూ కాదనలేరు.

Read Also : Kheel Das Kohistani: పాకిస్థాన్‌లో హిందూ మంత్రిపై టమాటాలతో దాడి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

జియో మరో కదలిక.. ముఖేష్ అంబానీ వైద్య రంగంలో కొత్త అడుగు

జియో మరో కదలిక.. ముఖేష్ అంబానీ వైద్య రంగంలో కొత్త అడుగు

న్యాయ వ్య‌వ‌స్థ‌లో ఓ దుర‌దృష్ట‌క‌ర‌మైన ట్రెండ్ న‌డుస్తోంది : చీఫ్ జ‌స్టిస్ సూర్య‌కాంత్‌

న్యాయ వ్య‌వ‌స్థ‌లో ఓ దుర‌దృష్ట‌క‌ర‌మైన ట్రెండ్ న‌డుస్తోంది : చీఫ్ జ‌స్టిస్ సూర్య‌కాంత్‌

మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు అంగీకారం

మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు అంగీకారం

‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ రూపశిల్పి కన్నుమూత

‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ రూపశిల్పి కన్నుమూత

త్రిపురలో ఇటుకల బట్టీ ప్రమాదం: నలుగురు కార్మికులు మృతి

త్రిపురలో ఇటుకల బట్టీ ప్రమాదం: నలుగురు కార్మికులు మృతి

జనవరి నుంచి ఎంజీ కార్లపై 2% ధరల పెంపు

జనవరి నుంచి ఎంజీ కార్లపై 2% ధరల పెంపు

హెచ్-1బీ వీసా దొరక్క భారత్ లో ఉన్న ఉద్యోగులకు నిపుణుల సూచన

హెచ్-1బీ వీసా దొరక్క భారత్ లో ఉన్న ఉద్యోగులకు నిపుణుల సూచన

భారత్-ఒమన్ మధ్య వాణిజ్య ఒప్పందం

భారత్-ఒమన్ మధ్య వాణిజ్య ఒప్పందం

వికసిత్ భారత్ రోజ్‌గార్ బిల్లు పాస్: సభలో ఉద్రిక్తతలు

వికసిత్ భారత్ రోజ్‌గార్ బిల్లు పాస్: సభలో ఉద్రిక్తతలు

లోక్ సభ రేపటికి వాయిదా

లోక్ సభ రేపటికి వాయిదా

హటర్ బాంబుతో భారత్ కు మరో తలనొప్పి

హటర్ బాంబుతో భారత్ కు మరో తలనొప్పి

అనంత్ అంబానీ మెస్సీకి రూ. 11 కోటి రిచర్డ్ మిల్లే వాచ్ గిఫ్ట్

అనంత్ అంబానీ మెస్సీకి రూ. 11 కోటి రిచర్డ్ మిల్లే వాచ్ గిఫ్ట్

📢 For Advertisement Booking: 98481 12870