हिन्दी | Epaper
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

PM Kisan Samman : పీఎం కిసాన్ పథకం అనర్హుల నుంచి రూ. 416 కోట్లు రికవరీ

Divya Vani M
PM Kisan Samman : పీఎం కిసాన్ పథకం అనర్హుల నుంచి రూ. 416 కోట్లు రికవరీ

PM Kisan Samman : పీఎం కిసాన్ పథకం అనర్హుల నుంచి రూ. 416 కోట్లు రికవరీ దేశవ్యాప్తంగా రైతులకు ఆర్థిక సహాయం అందించే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో అనర్హుల నుంచి రూ. 416 కోట్లు రికవరీ చేసినట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ఏడాదికి రూ. 6,000 అందించగా, అనర్హులు కూడా లబ్ధిపొందుతున్నట్టు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, చర్యలు తీసుకోవడం ప్రారంభించింది.

PM Kisan Samman పీఎం కిసాన్ పథకం అనర్హుల నుంచి రూ. 416 కోట్లు రికవరీ
PM Kisan Samman పీఎం కిసాన్ పథకం అనర్హుల నుంచి రూ. 416 కోట్లు రికవరీ

అనర్హులపై కేంద్రం కఠిన చర్యలు

లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన శివరాజ్ సింగ్ చౌహాన్, అనర్హుల నుంచి నిధుల రికవరీ కోసం కేంద్రం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ స్కీమ్ కింద అనర్హులు లబ్ధిపొందకుండా చర్యలు చేపట్టేందుకు కేంద్రం వివిధ శాఖలతో కలిసి పనిచేస్తోంది.
ఈ పథకం ప్రారంభంలో స్వీయ ధృవీకరణ (Self-Declaration) ఆధారంగా లబ్ధిదారుల నమోదుకు అనుమతి ఇచ్చారు. అయితే, పథకాన్ని మరింత పారదర్శకంగా మార్చేందుకు 100% ఆధార్ సీడింగ్ పూర్తయింది. ఆధార్, ఇన్‌కమ్ ట్యాక్స్ (Income Tax) శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ (Finance Ministry) నుండి లభించిన డేటాతో అనర్హులను గుర్తించి, వారికి చెందిన మొత్తం రికవరీ చేసే చర్యలు కొనసాగుతున్నాయి.

ఎవరెవరికి ఈ పథకంలో అర్హత లేదు?

కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు
ప్రభుత్వ రంగ సంస్థల (PSU) ఉద్యోగులు
శాసన సభ్యులు (MLA, MP, MLC) వంటి ప్రజాప్రతినిధులు
ఆదాయపన్ను (Income Tax) చెల్లించేవారు
అధిక భూములు కలిగిన వ్యక్తులు

పీఎం కిసాన్ నిధి అనర్హులకు చెల్లించకుండా ఉండేందుకు ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ పథకం 2019లో ప్రారంభం కాగా, ఇప్పటి వరకు 19 విడతల్లో రూ. 3.68 లక్షల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. రైతులకు మూడుమూడు నెలలకు రూ. 2,000 చొప్పున మొత్తం రూ. 6,000 అందజేస్తున్నారు.ఈ పథకానికి అర్హులైన రైతులు PM-KISAN ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా స్వయంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. కొత్తగా నమోదు చేసుకునే రైతుల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి, వెండిలోనూ జోరు, తాజా రేట్లు ఇవే…

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి, వెండిలోనూ జోరు, తాజా రేట్లు ఇవే…

నెహ్రూకు ఎవరు లేఖలు రాశారు? వాటిలో ఏముందో తెలిస్తే షాక్ అవుతారు!…

నెహ్రూకు ఎవరు లేఖలు రాశారు? వాటిలో ఏముందో తెలిస్తే షాక్ అవుతారు!…

రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు?

రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు?

రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు

రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు

గ్రామ ప్రజాస్వామ్యాన్ని మింగేస్తున్న డబ్బు రాజకీయాలు

గ్రామ ప్రజాస్వామ్యాన్ని మింగేస్తున్న డబ్బు రాజకీయాలు

మహిళలకు బదులు పురుషుల ఖాతాల్లో జమైన పథక డబ్బులు

మహిళలకు బదులు పురుషుల ఖాతాల్లో జమైన పథక డబ్బులు

ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్

ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్

రైలు ప్రయాణంలో లగేజీ మోతాదుపై కొత్త ఫ్రేమ్‌వర్క్

రైలు ప్రయాణంలో లగేజీ మోతాదుపై కొత్త ఫ్రేమ్‌వర్క్

చెన్నై వాతావరణ అప్‌డేట్ తీర తమిళనాడులో మళ్లీ వర్షాలు…

చెన్నై వాతావరణ అప్‌డేట్ తీర తమిళనాడులో మళ్లీ వర్షాలు…

వరుసగా నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

వరుసగా నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఐక్యూ స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్‌లు

ఐక్యూ స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్‌లు

సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్రం కొరడా

సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్రం కొరడా

📢 For Advertisement Booking: 98481 12870