పశ్చిమ బెంగాల్లోని నాడియా జిల్లాలో శనివారం వరి సాగు కోసం పొలం దున్నతున్న రైతుతమిళనాడులోని మధురైలోని సుబ్రమణ్య స్వామి ఆలయం సమీపంలో కోతకు గురైన తీరప్రాంతాన్ని శనివారం పరిశీలిస్తున్న డిఎంకె నాయకురాలు కనిమొళి కరుణానిధికాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై శనివారం చిక్మగళూరులో నిరసన ప్రదర్శన జరిపిన బిజెపి కార్యకర్తలుఆర్ జి కార్ మెడికల్ కాలేజీలో డాక్టర్పై అత్యాచారం, హత్య కేసులో నిందితుడైన సంజయ్ రాయ్ను పోలీసు వాహనంలో శనివారం కోల్కతాలో కోర్టుకు తరలిస్తున్న పోలీసులుఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా 2025లో త్రివేణి సంగమం వద్ద శనివారం పుణ్యస్నానాలు చేసిన భక్తులుఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా 2025లో త్రివేణి సంగమం వద్ద శనివారం పుణ్యస్నాన కోసం తరలివస్తున్న వేలాదిభక్తజనంఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా 2025లో త్రివేణి సంగమం వద్ద శనివారం పుణ్యస్నానాలు చేసిన భక్తులులొంగిపోయిన మావోయిస్టులను వైద్య పరీక్షల కోసం శనివారం కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా ఆసుపత్రికి తరలిస్తున్న పోలీసులుఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా సందర్భంగా శనివారం త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసిన అనంతరం ‘నాగ సాధువులు’ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా సందర్భంగా శనివారం త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసిన అనంతరం ‘నాగ సాధువులు’పాట్నాలో శనివారం జరిగిన సంవిధాన్ సురక్ష సమ్మేళన్ కార్యక్రమంలో జ్ఞాపికను అందజేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ.ఒడిశాలోని కోణార్క్లోని సూర్య దేవాలయాన్ని శనివారం సందర్శించిన సింగపూర్ రిపబ్లిక్ అధ్యక్షుడు థర్మాన్ షణ్ముగరత్నంఒడిశాలోని భువనేశ్వర్లోని రఘురాజ్పూర్ గ్రామాన్ని శనివారం సందర్శించిన సింగపూర్ రిపబ్లిక్ అధ్యక్షుడు థర్మాన్ షణ్ముగరత్నంSVAMITVA పథకం కింద 65 లక్షలకు పైగా ఆస్తి కార్డుల పంపిణీని శనివారం విడియో కాన్ఫరెన్ష్ ద్వారా ప్రారంభించిన అనంతరం ప్రసంగిస్తున్న ప్రధానమంత్రి మోడీ10 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలలోని 230 కి పైగా జిల్లాల్లోని 50000 కి పైగా గ్రామాలలోని అర్హులకు SVAMITVA పథకం కింద 65 లక్షలకు పైగా ఆస్తి కార్డుల పంపిణీని శనివారం విడియో కాన్ఫరెన్ష్ ద్వారా ప్రారంభించిన ప్రధానమంత్రి మోడీ
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.