हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

ఆధార్ పై ప్రైవేట్ సంస్థలకు అనుమతి

Divya Vani M
ఆధార్ పై ప్రైవేట్ సంస్థలకు అనుమతి

ఆధార్ కార్డు ప్రస్తుతం భారతదేశంలో అత్యంత ముఖ్యమైన గుర్తింపు పత్రం. ఇది ప్రతి భారత పౌరుని ప్రత్యేకంగా గుర్తించే 12 అంకెల ఒక ఐడీ నంబర్ అందిస్తుంది. ఆధార్ కార్డులో పౌరుల పేర్లు చిరునామాలు, వయస్సు, మొబైల్ నంబర్ వేలిముద్రలు వంటి ముఖ్యమైన వ్యక్తిగత వివరాలు ఉంటాయి. ఈ పత్రం భారతీయుల జీవితాల్లో కీలకమైన పాత్ర పోషిస్తుంది.

అయితే, తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డు వినియోగం పై ఓ కొత్త మార్పును ప్రకటించింది ఇది ప్రజలలో కొన్ని అభ్యంతరాలను కలిగిస్తోంది.ప్రస్తుతం, భారతదేశంలో ప్రభుత్వం ఆధార్ కార్డును ఒక కీలక గుర్తింపుగా పరిగణిస్తుంది.కానీ,ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ప్రైవేట్ కంపెనీలు కూడా ఆధార్ వివరాలను యాక్సెస్ చేయగలవు. అంటే ప్రైవేట్ సంస్థలు ఆధార్ ఆధారిత సేవలను ఉపయోగించడానికి ఆధార్ వివరాలను ప్రభుత్వానికి అనుమతి తీసుకుని పొందవచ్చు.ఈ నిర్ణయం ప్రకారం, ప్రైవేట్ కంపెనీలు ఆధార్ వివరాలను యాక్సెస్ చేసేటప్పుడు, వారికి కొన్ని కఠినమైన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ముందుగా వారు కేంద్ర ప్రభుత్వానికి లేదా యూఐడీఏఐకి ఆధార్ వినియోగానికి అనుమతి తీసుకోవాలి.

వారు ఆధార్ వివరాలను అవసరమైన కారణంతో మాత్రమే అడగాలి అదే సమయంలో ప్రజలకు ప్రయోజనం కలిగించే విధంగా అవి ఉపయోగించబడతాయి.అయితే ఈ కొత్త ప్రకటనతో పాటు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని కాపాడే పద్ధతులపై కొన్ని ప్రశ్నలు వచ్చాయి. ఆధార్ లోని వేలిముద్రలు మరియు ఐరిస్ స్కాన్ వంటి సమాచారాన్ని వినియోగించడం వల్ల కొంతమంది మోసాలకు గురైన ఘటనలు కూడా జరిగాయి. మరింతగా ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే ఆధార్ సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి అనుమతించాయి. అయితే ఈ కొత్త నిర్ణయం ప్రకారం ప్రైవేట్ సంస్థలు ఈ సమాచారాన్ని ప్రామాణీకరణ కోసం ఉపయోగించడానికి అనుమతించబడ్డాయి.ఈ నిర్ణయం వల్ల ప్రజలు వారి వ్యక్తిగత సమాచార రక్షణ గురించి ఆందోళన చెందుతున్నారు కొన్ని వాదనలు కూడా వినిపిస్తున్నాయి, దీనికి సుప్రీంకోర్టు ముందుగా వ్యతిరేకించిన విషయం గుర్తుండాలి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బంగ్లాదేశ్ రాజకీయ అస్థిరత మధ్య భారత హై కమిషనర్ నివాసంపై దాడి

బంగ్లాదేశ్ రాజకీయ అస్థిరత మధ్య భారత హై కమిషనర్ నివాసంపై దాడి

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి

సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ

సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ

చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..
1:06

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి
0:52

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

📢 For Advertisement Booking: 98481 12870