Pawan Kalyan: నాకు తెలంగాణ గడ్డ పునర్జన్మనిచ్చింది: పవన్ కల్యాణ్ జయకేతనం సభలో జనసేనాని పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రస్తావన తీసుకువచ్చారు. జనసేన జన్మస్థలం తెలంగాణ అయ్యే… ఆంధ్రప్రదేశ్ కర్మస్థలం అని పెర్కోనారు. తెలంగాణ కోటి రతనాల వీణ అని కొనియాడారు.

ఆ రోజున కరెంట్ షాక్ తగిలి చనిపోయిన తనకు కొండగట్టు ఆంజనేయస్వామి దీవెన, తెలంగాణ అన్నదమ్ముల దీవెన, తనను ప్రేమిస్తు ప్రజలందరి దీవెన ఉన్నారు… తద్వారా తెలంగాణ భూమి తనకు పునర్జన్మ నిచ్చిందని వివరించారు. అలాంటి తెలంగాణ నేల తల్లికి హృదయపూర్వక వందనాలు తెలుపుకున్టున్నాని వివరించారు.
“బండినెక బండికట్టి అన్టు కాలికి గజ్జెకిట్టిన వాడు, నేను కనిపిస్తే ఎలా ఉన్నావురా తమ్మీ” అని ఆప్యాయంగా పలకరిసే మన మద్య లేని నా అన్న, మన గద్దరాన్ నేల నుండి వచ్చిన తెలంగాణ జనసైనికులకు, వీర మహిళలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.