Pawan Kalyan ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్

Pawan Kalyan : ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్

Pawan Kalyan : ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్ రేపు తెలుగు సంవత్సరాది ఉగాది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.మన ముంగిళ్లకు వచ్చిన ఉగాది, తెలుగువారి వారసత్వపు పండుగ అంటూ ఆయన ఈ సందర్భంగా అభివర్ణించారు.పండుగలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు, కళలు—ఇవన్నీ జాతిని సజీవంగా నిలిపే మూలస్తంభాలు అని పవన్ కళ్యాణ్ అన్నారు.

Pawan Kalyan ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్
Pawan Kalyan ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్

ఈసారి విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభం కావడంతో, కొత్త సంవత్సరం ప్రజల జీవితాల్లో సిరిసంపదలు నింపాలని ఆకాంక్షించారు.జీవితం కష్టసుఖాల సమ్మేళనం.మన ఉగాది పచ్చడిని అందుకు నిదర్శనంగా భావిస్తాం” అని పవన్ కళ్యాణ్ అన్నారు. గత ప్రభుత్వ పాలన ప్రజలకు కష్టమయం కాగా, ఇప్పుడా బాధలకు ముగింపు పలికి, ప్రజల ముంగిట మంచి పాలన నిలబడింది అని తెలిపారు.చైత్రమాసపు శోభతో వసంతాన్ని తీసుకొచ్చిన శ్రీ విశ్వావసు నామ ఉగాది తెలుగు ఇంటింటిని సిరిసంపదలతో నింపాలి అంటూ పవన్ కళ్యాణ్ కోరుకున్నారు. ఈ కొత్త సంవత్సరం ప్రతి కుటుంబానికి శాంతి, సమృద్ధి, ఆరోగ్యం కలిగించాలని ఆకాంక్షించారు.

Related Posts
CM Chandrababu : నేడు కుటుంబసమేతంగా తిరుమలకు సీఎం చంద్రబాబు
CM Chandrababu Naidu to Tirumala with family today

CM Chandrababu : సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు, రేపు తిరుమలలో పర్యటించనున్నారు. పర్యటనకు ఇందులో భాగంగానే నేడు రాత్రి తిరుమల చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. Read more

బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు
borugadda anil kumar

రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్‌పై పోలీసులకు మరో కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు మరియు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అసభ్య వ్యాఖ్యలు చేసినందుకు సంబంధించి మే Read more

ఏపీలో ఆశా వర్కర్లకు నారా లోకేష్ భరోసా!
ఏపీలో ఆశా వర్కర్లకు నారా లోకేష్ భరోసా!

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారా లోకేష్‌ను విశాఖపట్నంలో ఆశా వర్కర్లు కలిశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని.. తమ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్ర సమర్పించి కోరారు. తమను Read more

దసరా పండుగ..తెలుగు రాష్ట్రాలకు 644 ప్రత్యేక రైళ్లు: దక్షిణ మధ్య రైల్వే
South Central Railway has announced 26 special trains for Sankranti

trains హైదరాబాద్‌: దసరా పండుగ సెలవులతో నగరంలోని ప్రధాన స్టేషన్లలో భారీగా రద్దీ పెరిగింది. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వైపునకు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *