Pavan to launch 'Adavi Thalli Bata' from today

Pawan Kalyan : నేటి నుంచి ‘అడవితల్లి బాట’ప్రారంభించనున్న పవన్

Pawan Kalyan : ఏపీ ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. ఈ మేరకు ‘అడవి తల్లి బాట’ పేరుతో గిరిజన గ్రామాల్లో పూర్తిస్థాయిలో రోడ్ల అభివృద్ధికి డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో అడుగులు పడనున్నాయి. ఈ నేపథ్యంలో గిరిజన గ్రామాల్లో రెండు రోజులపాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో రెండు రోజులపాటు డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈరోజు (7వ తేదీ) ఉదయం విశాఖపట్నం విమానాశ్రయం నుంచి నేరుగా అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం పెదపాడు గ్రామంలోని గిరిజన ఆవాసాలను సందర్శించనున్నారు.

Advertisements
నేటి నుంచి ‘అడవితల్లి బాట’

రోడ్ల నిర్మాణానికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన

అడవి తల్లి బాట పేరిట చేపట్టే రోడ్ల నిర్మాణానికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. అక్కడే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. 8వ తేదీ ఉదయం అరకు మండలం, సుంకరమిట్టలో పర్యటించనున్నారు. అక్కడ నిర్మించిన ఉడెన్ బ్రిడ్జి ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. తర్వాత అక్కడి నుంచి విశాఖపట్నం ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కుకు పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. అక్కడ ఎకో టూరిజంపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి, ఎకో టూరిజంకు ఉన్న అవకాశాలపై చర్చించనున్నారు. గిరిజన గ్రామాల మధ్య అనుసంధాన రోడ్ల అభివృద్ధి, రాష్ట్రంలో ఎకో టూరిజం ప్రోత్సాహంపై పవన్ కళ్యాణ్ ప్రధాన దృష్టిసారించనున్నారు.

Related Posts
మీ బ్రతుకంతా కుట్రలే- జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
jaggareddycomments

సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే , కాంగ్రెస్ కీలక నేత జగ్గారెడ్డి..బిఆర్ఎస్ పార్టీ పై కీలక వ్యాఖ్యలు చేసారు. మీ పరిపాలనలో ఏమేమి పాపాలు చేశారో, మీ బ్రతుకంతా Read more

Donald Trump: భారత్‌, చైనాలపై టారిఫ్స్ భారం ఎంత?
మేక్ అమెరికా వెల్తీ అగైన్ కోసమే టారిఫ్ అంటున్న ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చెప్పినట్టుగానే ‘పరస్పర సుంకాలు’ (రెసిప్రోకల్ టారిఫ్స్) ప్రకటించారు. అయితే ఆయా దేశాలపై డిస్కౌంట్ ఇస్తున్నట్టు కూడా ఆయన తెలిపారు. వీటిని డిస్కౌంట్ Read more

ఒక్క‌టిగా ఎదుగుదాం.. ప్ర‌చారాన్నిరాహుల్ ద్ర‌విడ్‌తో ప్రారంభించిన శ్రీ‌రామ్ ఫైనాన్స్
Let's grow as one.. Shriram Finance launched the campaign with Rahul Dravid

హైదరాబాద్‌: శ్రీ‌రామ్ గ్రూప్ వారి ప్ర‌ధాన కంపెనీ అయిన శ్రీ‌రామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌.. భార‌త‌దేశంలో ప్ర‌ధాన ఆర్థిక సేవ‌ల ప్రొవైడ‌ర్ల‌లో ఒక‌టి. ఇది తాజాగా “మ‌న‌మంతా క‌లిసి Read more

మణిపూర్‌లో బీజేపీకి మద్దతు ఉపసంహరించుకున్న నితీశ్
మణిపూర్ లో బీజేపీకి మద్దతు ఉపసంహరించుకున్న నితీశ్

ఒక ఆశ్చర్యకరమైన పరిణామంలో, నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ (యునైటెడ్) మణిపూర్ లో ఎన్ బీరేన్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. ఈ పరిణామం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×