हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

ఏడుగురి ప్రయాణికులను కాల్చి చంపిన పాక్ దుండగులు

Anusha
ఏడుగురి ప్రయాణికులను కాల్చి చంపిన పాక్ దుండగులు

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. లాహోర్‌కు వెళ్తున్న ప్రయాణికుల బస్సుపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి ఏడుగురు ప్రయాణికులను హతమార్చారు. ఈ దుర్ఘటన బలూచిస్థాన్‌లోని బర్ఖాన్ ప్రాంతంలో చోటుచేసుకున్నట్టు అధికారులు తెలిపారు.అంతర్జాతీయ వార్తా సంస్థల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం, దుండగులు లాహోర్ మార్గంలో వెళ్తున్న పలు వాహనాలను అడ్డగించారు. ఆ సమయంలో 45 మంది ప్రయాణికులతో బస్సు కూడా ఆ మార్గంలో వెళ్తోంది. దుండగులు బస్సును ఆపి, టైర్లలో గాలిని వదిలించి, ప్రయాణికులందరినీ బస్సు బయటకు దింపారు. అనంతరం, వారి గుర్తింపు కార్డులు చూపించాలని ఆదేశించారు. ఇందులో, ప్రత్యేకంగా ఏడుగురిని బస్సు దిగమని బలవంతపెట్టారు. వారిని కొంతదూరానికి తీసుకెళ్లి తుపాకులతో విచక్షణారహితంగా కాల్చి హత్య చేశారు. మృతులంతా పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన వారిగా గుర్తించారు.పంజాబ్‌లోని డేరా ఘాజాఖాన్ నుంచి బలూచిస్థాన్‌లోని బర్ఖాన్‌కు కలిపే ప్రధాన రహదారిపై ఈ ఘటన జరిగింది. అసిస్టెంట్ కమిషనర్ ఖాదీమ్ హుస్సేన్ ఈ దుర్ఘటన వివరాలను రాయిటర్స్‌తో పంచుకున్నారు. కాల్పులకు పాల్పడింది ఎవరో, ఆ దాడి వెనుక ఉద్దేశ్యం ఏమిటన్నది ఇప్పటికీ తెలియరాలేదు. ఏ సంస్థ ఈ ఘటనకు ఇప్పటి వరకు బాధ్యత వహించలేదు.

360 F 254175402 blMrnFi5tf6pzftAsJ69FmJk0w6XHWkj

బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌

ఇదిలా ఉండగా, బలూచిస్థాన్‌లో ఇటీవలి కాలంలో ఇలాంటి దాడులు పెరిగిపోతున్నాయి. గత వారం కూడా అక్కడి బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులు ప్రయాణిస్తున్న వాహనంపై పేలుడు సంభవించింది. ఆ ఘటనలో 11 మంది మరణించగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

బలూచిస్తాన్ సమస్య

బలూచిస్తాన్ అనేది పాకిస్థాన్‌లో అతిపెద్ద ప్రావిన్స్. ఇది భూభాగ పరంగా దేశంలో 44% వంతు ఆక్రమించుకున్నా, జనాభా తక్కువ. సహజ వనరులు సమృద్ధిగా ఉన్నా, బలూచిస్తాన్ ప్రజలు తీవ్ర పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇదే కారణంగా దశాబ్దాలుగా ఆ ప్రాంతంలో అసంతృప్తి, తిరుగుబాట్లు కొనసాగుతున్నాయి.

చారిత్రక నేపథ్యం:

1947లో విభజన సమయంలో బలూచిస్తాన్ ప్రదేశ్ స్వతంత్ర రాజ్యంగా ఉండేది.అయితే, 1948లో పాకిస్థాన్ ఆ ప్రాంతాన్ని అనుసంధానం చేసుకుంది.అప్పటి నుంచి బలూచ్ ప్రజల్లో విపరీతమైన అసంతృప్తి మొదలైంది.పాకిస్థాన్ సైన్యం బలవంతంగా ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకుందని బలూచ్ నేతలు ఆరోపిస్తూనే ఉన్నారు.

భద్రతా సిబ్బంది

ఈ ఘాతుక ఘటన పంజాబ్, బలూచిస్థాన్ ప్రజల్లో తీవ్ర భయాందోళన రేపింది. ముఖ్యంగా ప్రయాణికులు తమ ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.ఘటన జరిగిన వెంటనే భద్రతా బలగాలు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిసర ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. పంజాబ్, బలూచిస్థాన్ రాష్ట్రాల సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

2025 ముగింపులో WWE షాక్ ఇవ్వనుందా? ట్రిపుల్ హెచ్ ప్లాన్ ఏంటి?…

2025 ముగింపులో WWE షాక్ ఇవ్వనుందా? ట్రిపుల్ హెచ్ ప్లాన్ ఏంటి?…

గ్లోబల్ చిప్ రేస్‌లో భారత్ ముందుకెళ్లగలదా? అమెరికా, చైనా ఛాలెంజ్…

గ్లోబల్ చిప్ రేస్‌లో భారత్ ముందుకెళ్లగలదా? అమెరికా, చైనా ఛాలెంజ్…

‘బోండి బీచ్’ అలజడితో మరింత అశాంతి!

‘బోండి బీచ్’ అలజడితో మరింత అశాంతి!

ఈ ఏడాది హమాస్ ప్రముఖ తలకాయలు తెగ్గొట్టిన ఇజ్రాయెల్

ఈ ఏడాది హమాస్ ప్రముఖ తలకాయలు తెగ్గొట్టిన ఇజ్రాయెల్

వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా

వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా

చలికాలంలో ఉత్తరాదిలో మ్యాచ్‌లా? బీసీసీఐ ప్లాన్‌పై విమర్శలు…

చలికాలంలో ఉత్తరాదిలో మ్యాచ్‌లా? బీసీసీఐ ప్లాన్‌పై విమర్శలు…

మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు అంగీకారం

మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు అంగీకారం

బంగ్లాలో రాజకీయ సంక్షోభం భారత్ కు పెద్ద ముప్పు

బంగ్లాలో రాజకీయ సంక్షోభం భారత్ కు పెద్ద ముప్పు

ద్వేషపూరిత ప్రసంగాలిస్తే వీసా రద్దు.. ప్రధాని ఆంథోనీ

ద్వేషపూరిత ప్రసంగాలిస్తే వీసా రద్దు.. ప్రధాని ఆంథోనీ

హెచ్-1బీ వీసా దొరక్క భారత్ లో ఉన్న ఉద్యోగులకు నిపుణుల సూచన

హెచ్-1బీ వీసా దొరక్క భారత్ లో ఉన్న ఉద్యోగులకు నిపుణుల సూచన

ఇమ్రాన్ ఖాన్ సోదరిమణులపై యాంటీ టెర్రరిస్ట్ కేసు

ఇమ్రాన్ ఖాన్ సోదరిమణులపై యాంటీ టెర్రరిస్ట్ కేసు

భారత్-ఒమన్ మధ్య వాణిజ్య ఒప్పందం

భారత్-ఒమన్ మధ్య వాణిజ్య ఒప్పందం

📢 For Advertisement Booking: 98481 12870