हिन्दी | Epaper
హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

Pasala Krishna Bharati : ప్రముఖ గాంధేయవాది కన్నుమూసిన పసల కృష్ణభారతి

Divya Vani M
Pasala Krishna Bharati : ప్రముఖ గాంధేయవాది కన్నుమూసిన పసల కృష్ణభారతి

Pasala Krishna Bharati : ప్రముఖ గాంధేయవాది కన్నుమూసిన పసల కృష్ణభారతి ప్రముఖ గాంధేయవాది పసల కృష్ణభారతి ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.ఆమె 92 సంవత్సరాల వయసులో స్వగృహంలో మృతి చెందారు. ఈ విషాదకరమైన వార్త తెలియగానే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. పసల కృష్ణభారతి స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబానికి చెందినవారు.ఆమె తండ్రి పసల కృష్ణమూర్తి, తల్లి అంజలక్ష్మి ఇద్దరూ స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వాములే.చిన్నప్పటి నుంచి గాంధేయ మార్గాన్ని అనుసరించిన కృష్ణభారతి, ఆచరణలోనూ అదే విలువలను పాటించారు. నిష్కల్మషమైన జీవితం గడిపిన ఆమె, అట్టడుగు వర్గాల్లో విద్యా ప్రచారానికి అహర్నిశలు శ్రమించారు.

Pasala Krishna Bharati ప్రముఖ గాంధేయవాది కన్నుమూసిన పసల కృష్ణభారతి
Pasala Krishna Bharati ప్రముఖ గాంధేయవాది కన్నుమూసిన పసల కృష్ణభారతి

పసల కృష్ణభారతి మృతి పట్ల సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.“అలాంటి మహనీయురాలు ఇక మన మధ్య లేకపోవడం తీరనిలోటు. ఆమె గాంధేయవాదాన్ని,సేవా కార్యక్రమాలను స్మరించుకుంటూనే ఉంటాం.ఆ భగవంతుడు ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నాను,”అని చంద్రబాబు అన్నారు.కృష్ణభారతి అనేక విద్యాసంస్థలకు విరాళాలు అందించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు పాటుపడ్డారు.అలాగే గోశాలల అభివృద్ధికి సైతం ఆమె నిధులు సమకూర్చారు.ఈ సేవా కార్యక్రమాల ద్వారా ఆమె ఎందరో జీవితాల్లో వెలుగు నింపారు.ఈ గొప్ప వ్యక్తిత్వాన్ని దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది.ఆమె ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో, ఆమె సేవా మార్గాన్ని అనుసరించాలని పలువురు సూచిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870