हिन्दी | Epaper
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

Pakistan flights ban : ఆగస్టు 23 వరకు పాకిస్థాన్ విమానాల‌పై నిషేధాన్ని పొడిగించిన భార‌త్‌

Divya Vani M
Pakistan flights ban : ఆగస్టు 23 వరకు పాకిస్థాన్ విమానాల‌పై నిషేధాన్ని పొడిగించిన భార‌త్‌

భారత్ మరోసారి పాకిస్థాన్‌ (India once again Pakistan)పై గగనతల నిషేధాన్ని కొనసాగించింది. ఇప్పటికే అమలులో ఉన్న నోటీసును (NOTAM) ఆగస్టు 23 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ (Minister Muralidhar Mohol) ఎక్స్‌లో (ట్విట్టర్) ప్రకటించారు.భారత గగనతలాన్ని పాకిస్థాన్ విమానాలకు అనుమతించకుండా నిషేధం పొడిగించడంపై మురళీధర్ స్పందించారు. “ప్రస్తుత భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిషేధం కొనసాగుతోంది,” అని చెప్పారు. ఇది భారత భద్రతా ప్రోటోకాల్‌కి అనుగుణంగా ఉందని స్పష్టం చేశారు.

Pakistan flights ban : ఆగస్టు 23 వరకు పాకిస్థాన్ విమానాల‌పై నిషేధాన్ని పొడిగించిన భార‌త్‌
Pakistan flights ban : ఆగస్టు 23 వరకు పాకిస్థాన్ విమానాల‌పై నిషేధాన్ని పొడిగించిన భార‌త్‌

పాకిస్థాన్ నిర్ణయానికి ప్రతిస్పందనగా భారత చర్య

గత వారం పాక్ ప్రభుత్వం భారతీయ విమానాలపై గగనతల నిషేధాన్ని పొడిగించింది. ఆగస్టు 24 వరకు భారత ఎయిర్‌లైన్స్‌కు తమ గగనతలంలో ప్రవేశం లేదని పాక్ ప్రకటించింది. దానికి ప్రత్యుత్తరంగా భారత్ తన గగనతలాన్ని పాక్ విమానాలకు మూసివేసింది.పాకిస్థాన్ విధించిన నిషేధం కేవలం కమర్షియల్ విమానాలకే కాదు. భారత సైనిక విమానాలు కూడా పాక్ గగనతలంలోకి వెళ్లలేవు. ఈ నిషేధం ఆగస్టు 24 ఉదయం 5:19 గంటల వరకు అమలులో ఉంటుందని పీఏఏ ప్రకటించింది.

ఉగ్రదాడి తర్వాత మొదలైన ఆంక్షలు

ఈ నెల 24 వరకు పాక్ విమానాలపై నిషేధం కొనసాగుతుంది. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద ఉగ్రదాడి జరిగింది. దాంతో భారత్ ఏప్రిల్ 30న ఈ నిషేధాన్ని మొదలుపెట్టింది. ఆ తర్వాత జూలై 24 వరకు పొడిగించింది. ఇప్పుడు మళ్లీ ఆగస్టు 23 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.ఈ నిర్ణయాలతో భారత్-పాకిస్థాన్ మధ్య వైమానిక సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారాయి. గగనతల నిషేధాలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను స్పష్టం చేస్తున్నాయి.

Read Also : IND Women vs ENG Women : వ‌న్డే సిరీస్ టీమిండియాదే

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870