हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Pahalgam attack: సీమా హైదర్ పరిస్థితి ఏంటి

Ramya
Pahalgam attack: సీమా హైదర్ పరిస్థితి ఏంటి

భారత్‌లోని పాక్ పౌరుల బహిష్కరణ.. సీమా హైదర్ భవితవ్యంపై అనేక సందేహాలు

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారతదేశం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఉన్న పాకిస్థాన్ పౌరులను 48 గంటల్లో దేశం విడిచిపెట్టి వెళ్ళాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వాఘా సరిహద్దుల గుండా పాక్ పౌరులు తమ స్వదేశానికి తిరిగి వెళ్తున్నారు. ఈ పరిణామాల్లో, గత ఏడాది నుండి వార్తల్లో నిలిచిన సీమా హైదర్ వ్యవహారం మరోసారి ప్రజాధృష్టికి వచ్చింది. పాకిస్థాన్‌కు చెందిన ఆమె పిల్లలతో కలసి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించి, యూపీకి చెందిన యువకుడు సచిన్ మీనాను వివాహం చేసుకుంది. ఈ పరిణామం నేపథ్యంలో ఇప్పుడు ఆమె భవితవ్యంపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

“సీమా భారత పౌరురాలు అయిపోయింది” – లాయర్ ఏపీ సింగ్

ఈ విషయంపై సీమా హైదర్ తరపున న్యాయవాది ఏపీ సింగ్ స్పందించారు. ఆయన ప్రకారం, సీమా ఇప్పుడు పాక్ పౌరురాలు కాదని, భారత యువకుడిని వివాహం చేసుకుని, ఇక్కడే ఓ కుమార్తెకు జన్మనిచ్చిందని తెలిపారు. వివాహం జరిగిన తర్వాత భర్త జాతీయత భార్యకు వర్తిస్తుందన్న నిబంధన ప్రకారం, సాంకేతికంగా సీమా భారత పౌరురాలని ఆయన వాదిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఇప్పుడు భారత్‌లో ఉన్న పాక్ పౌరులందరికి వర్తించకపోవచ్చు. ఒకవేళ వారు భారత పౌరులుగా మారినట్లయితే, వారికి మినహాయింపులున్నాయంటున్నారు.

న్యాయపరంగా మినహాయింపు అవకాశం

సీమా హైదర్ కేసు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ దర్యాప్తులో ఉన్నప్పటికీ, ఆమె ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉంటోంది. న్యాయస్థానం విధించిన షరతులను ఆమె పూర్తిగా పాటిస్తోందని ఏపీ సింగ్ తెలిపారు. గ్రేటర్ నోయిడాలోని రబూపురాలోని తన అత్తమామల ఇంటిని విడిచి వెళ్లకూడదన్న నిబంధనను గౌరవిస్తూ జీవిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు, ఆమె తరపున భారత రాష్ట్రపతికి కూడా అభ్యర్థన పంపినట్లు తెలిపారు. గార్డియన్‌షిప్ యాక్ట్ ప్రకారం తల్లే బిడ్డకు ప్రధాన సంరక్షకురాలని పేర్కొన్నారు. భారత్‌లో పుట్టిన కుమార్తెను పాకిస్థాన్‌కు పంపడం శాస్త్రీయంగా, నైతికంగా సరైనదికాదని ఆయన వాదిస్తున్నారు.

అక్రమంగా వచ్చినా.. అనుబంధాలు బలంగా మారాయి

సీమా హైదర్ అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించినా, ఆమె జీవితం పూర్తిగా ఇక్కడే స్థిరపడింది. నలుగురు పిల్లలతో కలిసి ఆమె సచిన్ మీనాతో జీవిస్తోంది. ప్రేమ, పెళ్లి, పిల్లల అనుబంధం వంటి అంశాలు ఆమెను భారత జీవన శైలికి చేర్చాయి. ఆమె జీవితం ఇప్పుడు పూర్తిగా భారతదేశానికి పరిమితమైపోయింది. ఈ నేపథ్యంలో ఆమెను పాకిస్థాన్‌కు పంపించడమంటే కేవలం ఒక వ్యక్తిని కాకుండా, ఆమె పిల్లల భవితవ్యాన్నీ దెబ్బతీసే చర్య అవుతుందని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ చట్టాలను దృష్టిలో ఉంచుకుని సీమాకు మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం ఉందని వారు చెబుతున్నారు.

READ ALSO: Pehalgam : పెహల్గామ్ దాడి తర్వాత పాకిస్థాన్ భారత్‌పై ఆంక్షలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

2025 ముగింపులో WWE షాక్ ఇవ్వనుందా? ట్రిపుల్ హెచ్ ప్లాన్ ఏంటి?…

2025 ముగింపులో WWE షాక్ ఇవ్వనుందా? ట్రిపుల్ హెచ్ ప్లాన్ ఏంటి?…

గ్లోబల్ చిప్ రేస్‌లో భారత్ ముందుకెళ్లగలదా? అమెరికా, చైనా ఛాలెంజ్…

గ్లోబల్ చిప్ రేస్‌లో భారత్ ముందుకెళ్లగలదా? అమెరికా, చైనా ఛాలెంజ్…

‘బోండి బీచ్’ అలజడితో మరింత అశాంతి!

‘బోండి బీచ్’ అలజడితో మరింత అశాంతి!

ఈ ఏడాది హమాస్ ప్రముఖ తలకాయలు తెగ్గొట్టిన ఇజ్రాయెల్

ఈ ఏడాది హమాస్ ప్రముఖ తలకాయలు తెగ్గొట్టిన ఇజ్రాయెల్

వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా

వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా

చలికాలంలో ఉత్తరాదిలో మ్యాచ్‌లా? బీసీసీఐ ప్లాన్‌పై విమర్శలు…

చలికాలంలో ఉత్తరాదిలో మ్యాచ్‌లా? బీసీసీఐ ప్లాన్‌పై విమర్శలు…

మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు అంగీకారం

మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు అంగీకారం

బంగ్లాలో రాజకీయ సంక్షోభం భారత్ కు పెద్ద ముప్పు

బంగ్లాలో రాజకీయ సంక్షోభం భారత్ కు పెద్ద ముప్పు

ద్వేషపూరిత ప్రసంగాలిస్తే వీసా రద్దు.. ప్రధాని ఆంథోనీ

ద్వేషపూరిత ప్రసంగాలిస్తే వీసా రద్దు.. ప్రధాని ఆంథోనీ

హెచ్-1బీ వీసా దొరక్క భారత్ లో ఉన్న ఉద్యోగులకు నిపుణుల సూచన

హెచ్-1బీ వీసా దొరక్క భారత్ లో ఉన్న ఉద్యోగులకు నిపుణుల సూచన

ఇమ్రాన్ ఖాన్ సోదరిమణులపై యాంటీ టెర్రరిస్ట్ కేసు

ఇమ్రాన్ ఖాన్ సోదరిమణులపై యాంటీ టెర్రరిస్ట్ కేసు

భారత్-ఒమన్ మధ్య వాణిజ్య ఒప్పందం

భారత్-ఒమన్ మధ్య వాణిజ్య ఒప్పందం

📢 For Advertisement Booking: 98481 12870