हिन्दी | Epaper
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

నాగ ఫణి శర్మకు పద్మశ్రీ పురస్కారం.. చంద్రబాబు

Divya Vani M
నాగ ఫణి శర్మకు పద్మశ్రీ పురస్కారం.. చంద్రబాబు

ప్రముఖ అవధాని సరస్వతీ ఉపాసకులు మాడుగుల నాగఫణి శర్మ గారు ‘పద్మశ్రీ’ అవార్డు అందుకున్న సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రికి ఆశీర్వచనాలు పలికారు.నాగఫణి శర్మ గారు మాట్లాడుతూ “ముఖ్యమంత్రి చంద్రబాబు గారి కీర్తి మరింత పెరిగి ఆయన పాలనలో రాష్ట్రం సుభిక్షంగా మారుతుంది” అని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన చర్యలు మంచి ఫలితాలను తీసుకురావాలని ఆయన ఆలోచనలన్నీ కార్యరూపం దాల్చుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.అమరావతి రాజధాని పూర్తి అయి, ప్రపంచంలోనే అగ్రనగరంగా మారబోతుందని పోలవరం సహా అన్ని ప్రాజెక్టులు పూర్తయ్యాక ప్రజలకు మేలు జరుగుతుందని నాగఫణి శర్మ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ఆశీర్వదిస్తూ ఆయన సేవలను కొనియాడారు.

నాగ ఫణి శర్మకు పద్మశ్రీ పురస్కారం.. చంద్రబాబు
నాగ ఫణి శర్మకు పద్మశ్రీ పురస్కారం.. చంద్రబాబు

‘పద్మశ్రీ’ అవార్డు వచ్చిన సందర్భంగా సీఎం చంద్రబాబు శర్మ గారిని అమరావతికి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాగఫణి శర్మ మాట్లాడుతూ, “దేశంలో చంద్రబాబు గారి వంటి దూరదర్శి నేత మరొకరు లేరు” అని తెలిపారు.ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆలోచనలు ఆయన తీసుకున్న చర్యలు సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణలో గొప్పతనాన్ని చూపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ధి చెందిన దృశ్యాన్ని 30 ఏళ్ల క్రితం చంద్రబాబు గారు ఊహించినట్లు ఆయన తెలిపారు.

మాదాపూర్ ప్రాంతం రాళ్లతో నిండినప్పుడు అక్కడ ఐటీ కంపెనీలను తీసుకురావడానికి ఆయన ముందు చూపు అమలు చేయబోయారని గుర్తుచేశారు. నాగఫణి శర్మ చెప్పినట్లుగా “ఈ ప్రాంతం ఐటీ కంపెనీలు, ఉద్యోగులతో నిండిపోతుంది. ఇక్కడ పలు దేశాల ప్రజలు పని చేయడానికి వస్తారు. అలాంటి ప్రాంతంలో మన సంస్కృతి సాంప్రదాయాలు వెలుగొందాలి. అవధాన ప్రక్రియ బతకాలి.” ఆ సమయంలో చంద్రబాబు గారు మాదాపూర్ ప్రాంతంలో అవధాన సరస్వతీ పీఠాన్ని స్థాపించే ఆలోచనను ముందుకు తీసుకెళ్లారని నాగఫణి శర్మ వివరించారు. ఆయన దృష్టితో పెద్ద ఐటీ సంస్థల మధ్య మన తెలుగు సంస్కృతి నిలబడగలిగింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏపీబీసీఎల్ నాన్ కన్వర్టబుల్ బాండ్లపై వైసీపీ విమర్శలు

ఏపీబీసీఎల్ నాన్ కన్వర్టబుల్ బాండ్లపై వైసీపీ విమర్శలు

దేశంలో తొలిసారి 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు

దేశంలో తొలిసారి 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

ఏపీ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ

ఏపీ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ

📢 For Advertisement Booking: 98481 12870