Paddy procurement centers a

తెలంగాణ లో వరి పంట కొనుగోలు కేంద్రాలు సిద్ధం

వరి పంట కొనుగోలు కేంద్రాలను ఒకట్రెండు రోజుల్లో ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 7139 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వరి సాగు ముందుగా పూర్తైన నిజామాబాదు, నల్గొండ జిల్లాల్లో ముందుగా కేంద్రాలను ప్రారంభించనున్నారు. 88.09 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇందులో 48.91 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇక రాష్ట్రంలో ఈ ఏడాది వరిసాగు విస్తీర్ణంలో 58% సన్న రకాలు సాగయ్యాయని సీఎం రేవంత్ తెలిపారు. భవిష్యత్తులో 100% సన్నాలు పండించే రోజులు వస్తాయన్నారు. ఈ సీజన్ నుంచే సన్న వడ్లకు మద్దతు ధరకు అదనంగా ఒక్కో క్వింటాకు రూ. 500 బోనస్ చెల్లిస్తామని, 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయని చెప్పారు. సన్న వడ్ల సేకరణకు ప్రత్యేక కొనుగోలు కేంద్రాలు లేదా కొనుగోలు కేంద్రాల్లో వేర్వేరు కాంటాలు ఏర్పాటు చేస్తామన్నారు.

Related Posts
పసివాడి ప్రాణాన్ని తీసిన పల్లి గింజ
పసివాడి ప్రాణాన్ని తీసిన పల్లి గింజ

పల్లి గింజ ఏడాదిన్నర పసివాడి ప్రాణం తీసింది. మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం నాయక్‌పల్లిలో ఆదివారం ఈ విషాదం చోటుచేసుకుంది. గూడూరు ఎస్సై గిరిధర్ రెడ్డి కథనం Read more

ఉద్యోగాల్లో తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోంది: రేవంత్ రెడ్డి
ఉద్యోగాల్లో తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోంది: రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం, ఉపాధి కల్పనలో రాష్ట్రం దేశానికి ఒక నమూనాగా మారింది అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన తొలి ఏడాదిలోనే వివిధ Read more

ఐడిఎఫ్‌సి ఫస్ట్ అకాడమీని ప్రారంభించిన ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్
IDFC First Bank launched IDFC First Academy

భారతదేశంలో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించడానికి వేసిన ముందడుగు.. హైదరాబాద్ : డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా అందుబాటులో ఉన్న సమగ్ర ఆర్థిక అక్షరాస్యతకార్యక్రమం అయిన ఐడిఎఫ్‌సి ఫస్ట్ అకాడమీనిప్రారంభించినట్లు Read more

సెలబ్రెటీస్ పై తీవ్రంగా బెదిరింపు చర్యలు ఎందుకు
సెలబ్రెటీస్ పై తీవ్రంగా బెదిరింపు చర్యలు ఎందుకు

బాలీవుడ్ ప్రముఖులు కపిల్ శర్మ, రాజ్‌పాల్ యాదవ్, కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా, సింగర్ సుగంధ మిశ్రాలకు పాకిస్థాన్ నుండి తక్షణమే స్పందించాల్సిందిగా బెదిరింపులు రావడం కలకలం రేపింది. Read more