Paddy procurement centers a

తెలంగాణ లో వరి పంట కొనుగోలు కేంద్రాలు సిద్ధం

వరి పంట కొనుగోలు కేంద్రాలను ఒకట్రెండు రోజుల్లో ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 7139 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వరి సాగు ముందుగా పూర్తైన నిజామాబాదు, నల్గొండ జిల్లాల్లో ముందుగా కేంద్రాలను ప్రారంభించనున్నారు. 88.09 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇందులో 48.91 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇక రాష్ట్రంలో ఈ ఏడాది వరిసాగు విస్తీర్ణంలో 58% సన్న రకాలు సాగయ్యాయని సీఎం రేవంత్ తెలిపారు. భవిష్యత్తులో 100% సన్నాలు పండించే రోజులు వస్తాయన్నారు. ఈ సీజన్ నుంచే సన్న వడ్లకు మద్దతు ధరకు అదనంగా ఒక్కో క్వింటాకు రూ. 500 బోనస్ చెల్లిస్తామని, 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయని చెప్పారు. సన్న వడ్ల సేకరణకు ప్రత్యేక కొనుగోలు కేంద్రాలు లేదా కొనుగోలు కేంద్రాల్లో వేర్వేరు కాంటాలు ఏర్పాటు చేస్తామన్నారు.

Related Posts
అక్రమ వలసదారులకు ఇతర దేశాల్లో ఉండే హక్కు లేదు
స్టార్టప్ హబ్‌గా అస్సాం ఎదుగుతున్నది: మోదీ

భారత్, యునైటెడ్ స్టేట్స్ (US) కలిసి పనిచేయాలి - మోడీ భారత ప్రధాని నరేంద్ర మోదీ మానవ అక్రమ రవాణా వ్యవస్థపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ Read more

చార్‌ధామ్ యాత్రకు వెళ్లే భక్తులకు ట్రస్ట్ గొప్ప శుభవార్త
చార్‌ధామ్ యాత్రకు వెళ్లే భక్తులకు ట్రస్ట్ గొప్ప శుభవార్త

చార్‌ధామ్ యాత్ర మార్గంలో అన్ని పనులు ఏప్రిల్ 15 నాటికి పూర్తవాలని ప్రజా పనుల శాఖ మంత్రి పాండే ఆదేశించారు ఈసారి యాత్ర మార్గంలో ప్రతి 10 Read more

ఏపీలో నేడే మద్యం షాపుల కోసం లాటరీ
Liquor shops lottery today in AP

అమరావతి: ఏపీలో నూతన ఎక్సైజ్ పాలసీలో భాగంగా ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులను అప్పగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా Read more

ఢిల్లీలో క్షీణిస్తున్న గాలి నాణ్యత ..50 శాతం ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం
Deteriorating air quality in Delhi .work from home for 50 percent employees

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకూ ప్రమాదకర స్థాయికి చేరుకోవడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. బుధవారం వరుసగా మూడో రోజుకూడా కాలుష్యం క్షీణించి Read more