हिन्दी | Epaper
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

elephant death : వందేళ్లకు పైబడిన వత్సల అనే ఏనుగు మృతి

Divya Vani M
elephant death : వందేళ్లకు పైబడిన వత్సల అనే ఏనుగు మృతి

పన్నా టైగర్ రిజర్వ్‌కు చిరస్మరణీయ గుర్తుగా నిలిచిన వత్సల అనే ఆడ ఏనుగు (elephant death) తన శతాబ్దపు జీవనయానాన్ని ముగించింది. వయోవృద్ధతతోపాటు అవయవాలు పని చేయకపోవడంతో మంగళవారం తుదిశ్వాస విడిచిందని అటవీ శాఖ వెల్లడించింది. ఆసియాలో అత్యంత వృద్ధ ఆడ ఏనుగు (The oldest female elephant in Asia) గా గుర్తింపు పొందిన వత్సల మరణంతో పీటీఆర్ సిబ్బందిలో విషాదం నెలకొంది.‘దాదీ మా’గా పిలిచే వత్సల పన్నా అడవుల్లో అందరి మనసు దోచింది. అనారోగ్యంతో బాధపడుతూ హినౌతా క్యాంపులో పశువైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతూ మరణించింది. వత్సల మృతిచెందిన విషయం తెలియగానే ఫీల్డ్ డైరెక్టర్ అంజనా సుచితా టిర్కీ, డిప్యూటీ డైరెక్టర్ మోహిత్ సూద్, వైద్యుడు సంజీవ్ గుప్తా హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం క్యాంపులో గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించారు.

elephant death : వందేళ్లకు పైబడిన వత్సల అనే ఏనుగు మృతి
elephant death : వందేళ్లకు పైబడిన వత్సల అనే ఏనుగు మృతి

కేరళ నుంచి పన్నా వరకు శతాబ్ద ప్రయాణం

వత్సల జీవన ప్రయాణం నీలంబూర్‌ అడవుల్లో మొదలైంది. కలప రవాణా కోసం పనిచేసిన వత్సల, 1971లో మధ్యప్రదేశ్‌ హోషంగాబాద్‌కు తరలించబడింది. 1993లో పన్నా టైగర్ రిజర్వ్‌కు చేరిన వత్సల అక్కడ వన్యప్రాణి సంరక్షణలో కీలక పాత్ర పోషించింది. పులుల జాడలు గుర్తించడంలో విశేష సేవలు అందించింది. చివరి దశలో పుట్టిన ఏనుగు పిల్లలకు తల్లిలా మమకారాన్ని పంచింది.

పన్నా ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన వత్సల

వత్సల మరణాన్ని పన్నా ఎంపీ బ్రీజేంద్ర ప్రతాప్ సింగ్ ‘భావోద్వేగపూరితమైన సమయం’గా వర్ణించారు. వత్సల జీవితానికి నివాళులర్పిస్తూ పర్యాటకులు సోషల్ మీడియా వేదికగా తమ జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. వత్సల జ్ఞాపకం పీటీఆర్ సిబ్బందికి, పర్యాటకులకు శాశ్వతంగా మిగిలిపోతుంది.

Read Also : Bharat Bandh : నేడు భారత్ బంద్.. ఈ రంగాలపై ప్రభావం!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870