हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Operation Sindoor: జమ్మూలోని ఆలయంపై పాక్ మిస్సైల్ దాడి.. తిప్పికొట్టిన భారత సైన్యం

Ramya
Operation Sindoor: జమ్మూలోని ఆలయంపై పాక్ మిస్సైల్ దాడి.. తిప్పికొట్టిన భారత సైన్యం

భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తత ఉధృతం: పాక్ మిస్సైల్ దాడికి సమర్థవంతమైన భారత ప్రతిస్పందన

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ సమీపంలోని బైసరన్ లోయలో ఇటీవల జరిగిన ఉగ్రదాడితో భారత్‌,పాక్‌ నడుమ ఉద్రిక్తత మరింత తీవ్రతరంగా మారింది. ఈ దాడిలో అమాయక పౌరుల ప్రాణాలు పోవడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తింది. ఈ దాడికి ప్రతీకారంగా భారతదేశం ప్రారంభించిన ‘ఆపరేషన్ సింధూర్‌’ తీవ్ర స్థాయిలో కొనసాగుతూనే ఉంది. ఈ ఆపరేషన్ నేపథ్యంలో భారత-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. పాక్ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతూ భారత నియంత్రణ రేఖ వద్ద కాల్పుల ఒప్పందాన్ని నిర్లక్ష్యం చేస్తోంది.

Operation Sindoor: జమ్మూలోని ఆలయంపై పాక్ మిస్సైల్ దాడి.. తిప్పికొట్టిన భారత సైన్యం
Operation Sindoor

జమ్మూ నగరంలోని ఆలయాన్ని లక్ష్యంగా చేసుకున్న పాక్ మిస్సైల్ దాడి

ఇటీవలే జమ్మూ నగరంలోని రూప్‌నగర్ ప్రాంతంలోని సత్రియన్‌లో ఉన్న ప్రముఖ ఆప్ శంభు ఆలయం పై పాక్ మిస్సైల్ దాడికి తెగబడింది. ఈ దాడిని భారత భద్రతా బలగాలు ముందుగానే గుర్తించి, అత్యాధునిక ఆకాశ్ మిస్సైల్‌ టెక్నాలజీ సాయంతో గాల్లోనే అడ్డగించి నాశనం చేశాయి. ఇది పాక్ కుట్రలు ఎప్పటికీ భారత్ భద్రతను దెబ్బతీయలేవని మరోసారి రుజువు చేసింది. నివాస ప్రాంతాలు, ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలు, ఆలయాలను లక్ష్యంగా చేసుకుని పాక్‌ కాల్పులకు తెగబడుతోంది. ఈ క్రమంలోనే జమ్మూ నగరంలోని రూప్‌నగర్ ప్రాంతంలోని సత్రియన్‌లో ఉన్న ప్రముఖ ఆప్ శంభు ఆలయాన్ని పాక్ ఆర్మీ టార్గెట్‌గా చేసుకుని మిస్సెల్ దాడికి పాల్పడింది.

సరిహద్దుల్లో పాక్ రెచ్చిపోయిన చర్యలు – భారత స్పందన దడ పుట్టిస్తోంది

పాక్ సైన్యం కుప్వారా, బారాముల్లా, ఉరి, అఖ్నూర్ వంటి సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులకు తెగబడుతూ తన అసహనం వ్యక్తపరుస్తోంది. ఆపరేషన్ సింధూర్‌ కింద భారత బలగాలు పాక్ కుట్రలను ధ్వంసం చేస్తూ ముందుకు సాగుతున్నాయి. ఇందులో భారత గూఢచార సంస్థలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. పాక్ దాడులపై భారత కౌంటర్ అటాక్ చర్యలు ప్రపంచ దేశాలకు ఒక బలమైన సందేశం పంపిస్తున్నాయి. భారత్ శాంతిని కోరుకుంటూ, కానీ అవసరమైతే తగినంతగా కౌంటర్ చేయగలదనే విషయాన్ని మరోసారి నిరూపించింది.

ఉగ్రవాద దాడులకు ప్రతీకారం – ఆపరేషన్ సింధూర్‌ దీక్షతో ముందుకు సాగుతోన్న భారత సైన్యం

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో అమాయకులు బలయ్యారు. ఈ దాడికి ప్రత్యుత్తరంగా భారత్ ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్‌ పాక్‌ను గట్టిగా కుదిపేస్తోంది. పాక్ ప్రేరిత ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుంటూ భారత సైన్యం క్రమంగా దానిని నిర్మూలిస్తోంది. జాతీయ భద్రత విషయంలో భారత్‌లో ఎవ్వరైనా తేలికగా తీసుకోవాలంటే అది వారికి ఒక ఘోరమైన పొరపాటే అవుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, శత్రు దేశాలకు తగిన బుద్ధి చెప్తూ జాతీయ సాయుధ బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన విషయం గమనార్హం.

Read also: India Pakistan War: రెండు పాక్‌ జెట్స్‌ను గాల్లోనే పేల్చేసిన భారత్‌

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బంగ్లాదేశ్ రాజకీయ అస్థిరత మధ్య భారత హై కమిషనర్ నివాసంపై దాడి

బంగ్లాదేశ్ రాజకీయ అస్థిరత మధ్య భారత హై కమిషనర్ నివాసంపై దాడి

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి

సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ

సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ

చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..
1:06

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి
0:52

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

📢 For Advertisement Booking: 98481 12870