हिन्दी | Epaper
గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్

Bhubharathi : భూరికార్డుల్లో తప్పుల సవరణకు ఏడాది ఛాన్స్

Sudheer
Bhubharathi : భూరికార్డుల్లో తప్పుల సవరణకు ఏడాది ఛాన్స్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రారంభించిన ‘భూభారతి’ వ్యవస్థలో భూరికార్డుల్లో ఉన్న తప్పులను సరిచేసుకునేందుకు రైతులు, భూ యజమానులకు పెద్ద ఊరట లభించింది. భూరికార్డుల్లో ఉన్న తప్పుడు వివరాల సవరణకు ఒక సంవత్సరం వరకూ అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే జిల్లాల కలెక్టర్లు, ఆర్డీవోలకు సవరణ అధికారులను నియమించే ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనివల్ల భూ యజమానులు తమ రికార్డుల్లో ఉన్న పొరపాట్లను సులభంగా సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది.

రికార్డ్ సవరణ లేదా అప్పీళ్లు దాఖలు చేయాలంటే రూ. 1,000 చెల్లించాల్సిందే

భూమికి సంబంధించిన వివిధ రకాల సేవల కోసం ప్రభుత్వం ఫీజులను కూడా నిర్ణయించింది. మ్యుటేషన్/సక్సెషన్ కోసం ఎకరానికి రూ. 2,500, పట్టాదార్ పాస్ బుక్ కొరకు రూ. 300, సర్టిఫైడ్ కాపీ కోసం రూ. 10 ఫీజు విధించారు. అలాగే, రికార్డ్ సవరణ లేదా అప్పీళ్లు దాఖలు చేయాలంటే రూ. 1,000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా, వ్యవస్థను పారదర్శకంగా మరియు వ్యవస్థబద్ధంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

bhubharathi
bhubharathi

మొదటిసారి స్లాట్ రీషెడ్యూల్ చేయడం ఉచితం

అలాగే, భూ సంబంధిత సేవల కోసం తీసుకునే స్లాట్ బుకింగ్ విషయంలో ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరించింది. మొదటిసారి స్లాట్ రీషెడ్యూల్ చేయడం ఉచితం, అయితే రెండోసారి రీషెడ్యూల్ చేయాలంటే రూ. 500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. భూభారతి అమలులోకి రావడంతో భూ రికార్డుల నిర్వహణ మరింత సమర్థవంతంగా మారనుంది. ఈ ఏడాది కాలంలో తప్పుల సవరణ కోసం ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870