हिन्दी | Epaper
రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

Engineering Students Fee : తెలంగాణలో బీటెక్, ఫార్మసీకి ఈసారి పాత ఫీజులే!

Sudheer
Engineering Students Fee : తెలంగాణలో బీటెక్, ఫార్మసీకి ఈసారి పాత ఫీజులే!

తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మసీ, ఇతర వృత్తివిద్య కోర్సులకు (Engineering ) ఈ విద్యా సంవత్సరానికి పాత ఫీజులే (Fee) కొనసాగనున్నాయి. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం, గరిష్ఠంగా రూ.1.62 లక్షల వరకు ఉన్న ట్యూషన్ ఫీజు మార్చకుండా కొనసాగించాలని నిర్ణయించింది. విద్యార్థులపై ఆర్థికభారం పెరగకుండా చూడటమే దీని ప్రధాన ఉద్దేశం. ఇటీవల కాలేజీలు ఫీజులు పెంచాలని డిమాండ్ చేసినా, విద్యార్థుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఫీజు పెంపు పై తాత్కాలిక బ్రేక్

ప్రభుత్వం తెలిపిన సమాచారం ప్రకారం, ఈ ఏడాది కాలేజీల ఆదాయ-వ్యయాలను సమీక్షించాక, వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఫీజు పెంపు అంశాన్ని పునఃపరిశీలించనున్నారు. ప్రైవేట్ వృత్తివిద్యా సంస్థలు గతంలో ఫీజు పెంపు కోసం వినతులు చేసినా, వాటిని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇప్పటికిప్పుడు ఫీజు పెంపు లేదని స్పష్టం చేయడం విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఊరట కలిగించే అంశంగా మారింది.

EAPCET కౌన్సెలింగ్‌కు అడ్డంకులు తొలగించబడ్డాయి

ఫీజులపై స్పష్టత రావడంతో తెలంగాణ EAPCET కౌన్సెలింగ్ ప్రక్రియకు మార్గం సుగమమైంది. నేడు అధికారికంగా కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఫీజుల విషయంలో ఎలాంటి మార్పు లేకపోవడం వల్ల విద్యార్థులు నిర్బంధం లేకుండా తమ ఎంపికల ప్రకారం కాలేజీలు ఎంచుకునే వీలుండనుంది. ఈ నిర్ణయంతో వేలాది మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.

Read Also : Wife Kills Husband : భార్య చేతిలో భర్త బలి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870