हिन्दी | Epaper
రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే..

TGPSC : తెలంగాణ గ్రూప్‌ 1 నియామకాలకు తొలగిన అడ్డంకి

sumalatha chinthakayala
TGPSC : తెలంగాణ గ్రూప్‌ 1 నియామకాలకు తొలగిన అడ్డంకి

TGPSC : తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 29 చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్​ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జీవో 29 చెల్లుబాటును సవాల్​ చేస్తూ గ్రూప్​-1 అభ్యర్థులు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటిషన్​ను కొట్టి వేసింది. దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించి 2022లో జారీ చేసిన జీవో 55కు సవరణ తీసుకొస్తూ ఫిబ్రవరి 8న తెలంగాణ ప్రభుత్వం జీవో 29ని జారీ చేసింది.

తెలంగాణ గ్రూప్‌ 1 నియామకాలకు తొలగిన

త్వరలో 1:2 నిష్పత్తిలో సర్టిఫికెట్ల పరిశీలన

దీనిని రద్దు చేయాలని కోరుతూ గ్రూప్​-1 అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్​ను దాఖలు చేశారు. తాజాగా పిటిషన్​ కొట్టివేతతో గ్రూప్​-1 నియామకాలకు అడ్డంకి తొలగినట్లు అయింది. ఇప్పటికే టీజీపీఎస్సీ గ్రూప్​ -1 జనరల్​ ర్యాంకింగ్​ జాబితాను విడుదల చేసింది. త్వరలో 1:2 నిష్పత్తిలో సర్టిఫికెట్ల పరిశీలన చేయనుంది.
మార్చి 30న విడుదల చేసిన గ్రూప్​-1 జీఆర్​ఎల్​ జాబితాను తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ విడుదల చేసింది.

టీజీపీఎస్సీ వెబ్​సైట్​లో తమ ర్యాంకులను చూసుకోవచ్చు

గ్రూప్​-1 పరీక్ష రాసిన అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్​సైట్​లో తమ ర్యాంకులను చూసుకోవచ్చు. మార్చి 10న గ్రూప్​-1 ప్రొవిజినల్​ మార్కులు విడుదల చేసిన విషయం తెలిసిందే. గతేడాది అక్టోబరులో ఈ గ్రూప్​ పరీక్షల జరిగిన విషయం విధితమే. గ్రూప్​-1 మెయిన్స్​ పరీక్షలో మహిళలు టాప్​ 10లో ఆరుగురు ఉన్నారు. 550 మార్కులతో తొలి స్థానంతో పాటు మొదటి పది ర్యాంకులు సాధించారు. మొత్తం 563 గ్రూప్​-1 పోస్టుల భర్తీకి గతేడాది అక్టోబరు 21 నుంచి 27 వరకు పరీక్షలు జరగ్గా, అర్హత సాధించిన 12,622 మంది ర్యాంకులను టీజీపీఎస్సీ మార్చి 30న విడుదల చేసింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870