हिन्दी | Epaper
హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

UPI లావాదేవీలపై MDR ఛార్జీలు ఉండవు – కేంద్రం

Sudheer
UPI లావాదేవీలపై MDR ఛార్జీలు ఉండవు – కేంద్రం

యూపీఐ (UPI) లావాదేవీలపై ఎలాంటి ఫీజులు లేదా ఛార్జీలు విధించట్లేదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టంగా తెలిపింది. ఇటీవల కొంతమంది వ్యాపారులు, కస్టమర్లు మధ్య సర్క్యూలేట్ అవుతున్న పుకార్లను ఖండిస్తూ కేంద్రం స్పందించింది. రూ. 3,000 కంటే ఎక్కువ విలువ ఉన్న యూపీఐ పేమెంట్లపై MDR (Merchant Discount Rate) ఛార్జీలు తీసుకుంటారని వస్తున్న వార్తలు పూర్తిగా అసత్యమని పేర్కొంది.

MDR ఛార్జీలను అమలు

ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. “యూపీఐ వేదికపై జరుగుతున్న లావాదేవీలపై ప్రభుత్వం ఎలాంటి MDR ఛార్జీలను అమలు చేయడం లేదు. ఇది పూర్తిగా ఉచిత విధానం,” అని ప్రభుత్వం పేర్కొంది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎప్పటి నుంచో యూపీఐ చెల్లింపులపై ఎలాంటి ఫీజులు విధించడం లేదు.

తప్పుడు ప్రచారాలు

ఈ తప్పుడు ప్రచారాలు ప్రజల్లో గందరగోళానికి దారి తీసే అవకాశం ఉండడంతో, ప్రజలు అధికారిక ప్రకటనలు, ధృవీకరించిన సమాచారం మాత్రమే నమ్మాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థను మరింత బలపరచేందుకు యూపీఐ వ్యవస్థను ఉచితంగా కొనసాగించడం ప్రభుత్వ ధ్యేయంగా ఉందని స్పష్టం చేసింది.

Read Also : Tigers : ఆ కొంగకు ఎంత ధైర్యం : పులులతో పోరు..

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870