हिन्दी | Epaper
హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

బడ్జెట్‌లో బీహార్‌కు పెద్దపీట వేసిన నిర్మలా సీతారామన్

Sukanya
బడ్జెట్‌లో బీహార్‌కు పెద్దపీట వేసిన నిర్మలా సీతారామన్

బీహార్‌లో ఈ ఏడాది నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, కేంద్ర బడ్జెట్ 2025లో రాష్ట్రానికి భారీ ప్రాధాన్యం ఇచ్చారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ‘మఖానా బోర్డు’ ఏర్పాటు చేయడంతో పాటు, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్ స్థాపనకు ప్రతిపాదించారు. బడ్జెట్‌లో భాగంగా, పాట్నా విమానాశ్రయ విస్తరణ, నాలుగు గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలు, ఒక బ్రౌన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణ ప్రతిపాదనలు వచ్చాయి. తూర్పు భారతదేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ అభివృద్ధికి బీహార్ కేంద్రంగా మారేలా చర్యలు చేపట్టారు.

బడ్జెట్‌లో బీహార్‌కు పెద్దపీట వేసిన నిర్మలా సీతారామన్

మిథిలాంచల్ ప్రాంతంలో పశ్చిమ కోసి కెనాల్ ERM ప్రాజెక్ట్ కోసం 50,000 హెక్టార్ల భూమిని సాగు కోసం అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే, రాష్ట్రంలోని IIT విస్తరణ ప్రణాళికలు ప్రకటించారు. ముఖ్యంగా, లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి సొంతంగా మెజారిటీ సాధించడంలో విఫలమైనందున, నితీష్ కుమార్‌కు చెందిన జెడి(యు), చంద్రబాబు నాయుడు టిడిపితో కలిసి ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించింది. వారాల తర్వాత, రాష్ట్రంలోని వివిధ రహదారి ప్రాజెక్టులకు 2024 బడ్జెట్‌లో కేంద్రం రూ. 26,000 కోట్లు ప్రకటించడంతో బీహార్‌కు బొనాంజా లభించింది.

కేంద్రంపై విమర్శలు గుప్పిస్తూ, బడ్జెట్‌లో ఇతర రాష్ట్రాలను ఎందుకు విస్మరించారని కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారీ ప్రశ్నించారు. “ఇది బీహార్ ప్రభుత్వ బడ్జెట్‌నా, లేదా భారత ప్రభుత్వ బడ్జెట్‌నా? ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగంలో మరేదైనా రాష్ట్రం పేరు విన్నారా?” అంటూ ట్వీట్ చేశాడు. ఎన్డీయేకు మరో మూల స్థంభమైన ఆంధ్రప్రదేశ్‌ను ఎందుకు ఇంత క్రూరంగా విస్మరించారని కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ జైరాం రమేష్ ప్రశ్నించారు. “ఏడాది తర్వాత అక్కడ ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి ఇది సహజం. అయితే ఎన్‌డిఎ యొక్క ఇతర మూలస్థంభమైన ఆంధ్రప్రదేశ్‌ను ఎందుకు అంత క్రూరంగా విస్మరించారు?” రమేష్ ట్వీట్ చేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఐదుగురు చిన్నారులకు హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్

ఐదుగురు చిన్నారులకు హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్

బంగారం ధరలు మళ్లీ ఎగిసాయి.. వెండిలోనూ ఊహించని పెరుగుదల!…

బంగారం ధరలు మళ్లీ ఎగిసాయి.. వెండిలోనూ ఊహించని పెరుగుదల!…

ఢిల్లీ పేలుళ్ల కేసులో షాకింగ్ ట్విస్ట్.. కీలక నిందితుడు యాసీర్ అరెస్ట్!…

ఢిల్లీ పేలుళ్ల కేసులో షాకింగ్ ట్విస్ట్.. కీలక నిందితుడు యాసీర్ అరెస్ట్!…

నితీశ్ కుమార్ కు భద్రత పెంపు

నితీశ్ కుమార్ కు భద్రత పెంపు

గడ్కరీ-ప్రియాంక.. లోక్ సభ లో ఫ్రెండ్లీ డిస్కషన్

గడ్కరీ-ప్రియాంక.. లోక్ సభ లో ఫ్రెండ్లీ డిస్కషన్

ముంబైలో వైరల్ అవుతున్న మల్టీ స్పెషాలిటీ చిన్న క్లినిక్

ముంబైలో వైరల్ అవుతున్న మల్టీ స్పెషాలిటీ చిన్న క్లినిక్

మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారం

మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారం

రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేస్తే రూ. 25వేలు

రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేస్తే రూ. 25వేలు

ఢిల్లీ కాలుష్యానికి కారణమెవరు? వ్యర్థాల దహనంపై కేజ్రీవాల్‌ను కోరిన ఢిల్లీ మంత్రి…

ఢిల్లీ కాలుష్యానికి కారణమెవరు? వ్యర్థాల దహనంపై కేజ్రీవాల్‌ను కోరిన ఢిల్లీ మంత్రి…

ఉద్యోగ కల్పనలో వెనుకబడుతున్నామా?

ఉద్యోగ కల్పనలో వెనుకబడుతున్నామా?

వలసదారుల హక్కులను పరిరక్షించాలి

వలసదారుల హక్కులను పరిరక్షించాలి

‘ట్రూకాలర్’ నుంచి కొత్త ఫీచర్

‘ట్రూకాలర్’ నుంచి కొత్త ఫీచర్

📢 For Advertisement Booking: 98481 12870