हिन्दी | Epaper
సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం

మరోసారి రైతులతో సమావేశం:ప్రహ్లాద్‌ జోషి

Anusha
మరోసారి రైతులతో సమావేశం:ప్రహ్లాద్‌ జోషి

సంయుక్త కిసాన్‌ మోర్చా నాయకుడు జగ్జిత్‌ సింగ్‌ దల్లేవాల్‌ ఇటీవల నిరాహార దీక్ష చేపట్టిన నేపథ్యంలో, ఆయనతో కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి చర్చలు జరిపారు. ఈ భేటీ అనంతరం, కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి పలు కీలక విషయాలు వెల్లడించారు. చర్చలు సానుకూలంగా జరిగాయని, రైతుల సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మళ్లీ చర్చలు జరపాలని నిర్ణయించారని తెలిపారు.ఈ సమావేశం అనంతరం, ప్రహ్లాద్‌ జోషి మాట్లాడుతూ,పంజాబ్‌ ప్రభుత్వంతో కలిసి, రాజకీయంగా సంబంధం లేని రైతు సంఘాల సంయుక్త కిసాన్‌ మోర్చా నాయకులతో సమావేశం అయ్యాం. మా మధ్య చర్చలు సానుకూలంగా సాగాయి. రైతుల డిమాండ్లను వివరంగా విన్న తర్వాత, రైతుల హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతుందో వివరించాను.కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి జగ్జిత్‌ సింగ్‌ దల్లేవాల్‌ను నిరాహార దీక్షను విరమించాల్సిందిగా కోరారు. ఈ విషయంపై, దల్లేవాల్‌ సానుకూలంగా స్పందిస్తూ, ఆలోచించానని, దీక్షను విరమించడంపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ఈ సందర్భంగా, మరోసారి రైతులతో చర్చలు జరపాలని నిర్ణయించామని, ఫిబ్రవరి 22న, రైతు సంఘాలతో చర్చలు జరుపుతామన్నారు. ఈ చర్చలు కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

joshi 1739589478

రైతుల సమస్యల పరిష్కారం కోసం గత కొన్నేళ్లుగా అనేక రైతు సంఘాలు కలిసి సంయుక్త కిసాన్‌ మోర్చాగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ సంఘం నేతృత్వం జగ్జిత్‌ సింగ్‌ దల్లేవాల్‌ వహిస్తున్నారు. అతను, పంటల హామీ ధర, రుణమాఫీ, 2020లో ఢిల్లీలో రైతుల పోరాటంలో చనిపోయిన వారికి నష్టపరిహారం వంటి డిమాండ్లతో పోరాడారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం సమగ్రమైన ఉద్యమం చేపట్టారు.రైతు సంఘాలు చేసిన ప్రయత్నాలు, రైతుల గొంతును వినిపించేలా వీలు కల్పించాలని వారు భావించారు. రైతులు తమ అనేక సాంఘిక, ఆర్థిక సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు పోరాటాలు కొనసాగించారు. అయితే, ఈ పోరాటాల సమయంలో రైతులు అధిక సంఖ్యలో ఢిల్లీ వెళ్ళడానికి ప్రయత్నించినప్పటికీ, కేంద్ర భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. పంజాబ్‌, హర్యానా సరిహద్దుల్లో రైతులను అడ్డుకుని, వారు ఢిల్లీకి వెళ్లకుండా చేసిన చర్యలకు వృద్ధిగా అనేక విమర్శలు వచ్చాయి.ఈ పరిస్థితిలో, జగ్జిత్‌ సింగ్‌ దల్లేవాల్‌ నిరాహార దీక్ష చేపట్టారు. ఆయన దీక్షతో ప్రభుత్వం, రైతుల డిమాండ్లపై మరింత సీరియస్‌గా దృష్టి సారించాల్సిన పరిస్థితి వచ్చింది. దల్లేవాల్‌ దీక్ష మొదలుపెట్టిన వెంటనే, పంజాబ్‌ ప్రభుత్వం, కేంద్రం, సుప్రీం కోర్టు అన్ని చర్యలను తీసుకోనేందుకు ఏర్పాట్లు ప్రారంభించాయి.

సుప్రీం కోర్టు ఆదేశాలు

ఆయనను హాస్పిటల్‌లో చేర్పించే ఏర్పాట్లు చేయాలని సుప్రీం కోర్టు గతంలోనే పంజాబ్‌ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మెస్సీని చూసేందుకు ఎగబడ్డ జనం .. పోలీసులుకు తప్పని తిప్పలు

మెస్సీని చూసేందుకు ఎగబడ్డ జనం .. పోలీసులుకు తప్పని తిప్పలు

ఢిల్లీ గాలి మరింత విషమం.. దేశవ్యాప్తంగా కఠిన నిబంధనలు…

ఢిల్లీ గాలి మరింత విషమం.. దేశవ్యాప్తంగా కఠిన నిబంధనలు…

భారత్‌ పై అమెరికా ‘అణు’ బాంబు.. చైనాపై నిఘా కోసమేనా?

భారత్‌ పై అమెరికా ‘అణు’ బాంబు.. చైనాపై నిఘా కోసమేనా?

స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉండనుందంటే?

వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉండనుందంటే?

క్రిస్మస్ చెట్టు: ఆశ, ఐక్యత, శాశ్వత జీవితానికి చిహ్నం

క్రిస్మస్ చెట్టు: ఆశ, ఐక్యత, శాశ్వత జీవితానికి చిహ్నం

ఆపరేషన్ సిందూర్ 2.0 అనివార్యం? రిటైర్డ్ జనరల్ షాకింగ్ వ్యాఖ్య…

ఆపరేషన్ సిందూర్ 2.0 అనివార్యం? రిటైర్డ్ జనరల్ షాకింగ్ వ్యాఖ్య…

పార్లమెంటు ఉభయసభల్లో మోదీకి క్షమాపణ చెప్పాలి.. కేంద్ర మంత్రి

పార్లమెంటు ఉభయసభల్లో మోదీకి క్షమాపణ చెప్పాలి.. కేంద్ర మంత్రి

మెస్సీ రాక స్టేడియంలో కుర్చీల ధ్వంసం.. ఇద్దరు అరెస్టు

మెస్సీ రాక స్టేడియంలో కుర్చీల ధ్వంసం.. ఇద్దరు అరెస్టు

అశ్వినీ వైష్ణవ్‌తో లోకేశ్‌ భేటీ ప్రాజెక్టులకు అండగా ఉంటాం అన్న హామీ

అశ్వినీ వైష్ణవ్‌తో లోకేశ్‌ భేటీ ప్రాజెక్టులకు అండగా ఉంటాం అన్న హామీ

4 గంటల్లో ముంబై నుంచి హైదరాబాద్ కి చేరుకోవచ్చు

4 గంటల్లో ముంబై నుంచి హైదరాబాద్ కి చేరుకోవచ్చు

హెడ్‌మాస్టర్ తిట్టాడని స్కూల్‌కు రివాల్వర్ తీసుకొచ్చిన విద్యార్థి…

హెడ్‌మాస్టర్ తిట్టాడని స్కూల్‌కు రివాల్వర్ తీసుకొచ్చిన విద్యార్థి…

📢 For Advertisement Booking: 98481 12870