हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

News Telugu: Karur Tragedy: కరూర్ దుర్ఘటన బాధిత కుటుంబాలతో విజయ్ భేటీ

Rajitha
News Telugu: Karur Tragedy: కరూర్ దుర్ఘటన బాధిత కుటుంబాలతో విజయ్ భేటీ

Karur Tragedy: కరూర్‌ ర్యాలీ విషాదం తర్వాత బాధిత కుటుంబాలతో తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధ్యక్షుడు, నటుడు విజయ్ సమావేశమయ్యారు. చెన్నై సమీపంలోని మహాబలిపురంలోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో ఈ సమావేశం జరిగింది. విజయ్‌ (vijay) ముందుగా వీడియో కాల్‌ ద్వారా బాధిత కుటుంబాలతో మాట్లాడి, త్వరలో ప్రత్యక్షంగా కలుస్తానని హామీ ఇచ్చారు. ఆ వాగ్దానం ప్రకారం సోమవారం ఆయా కుటుంబ సభ్యులను ప్రత్యేక బస్సుల ద్వారా కరూర్‌ నుంచి చెన్నైకి రప్పించారు. టీవీకే తరఫున రిసార్ట్‌లో 50 గదులు బుక్‌ చేయబడ్డాయి. ఈ సందర్భంగా విజయ్‌ బాధితులతో కాసేపు మాట్లాడి వారి మనోభావాలను విన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఇప్పటికే టీవీకే తరఫున రూ. 20 లక్షల పరిహారం అందజేశారు. గత సెప్టెంబర్‌ 27న కరూర్‌లో విజయ్‌ పార్టీ నిర్వహించిన ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, 60 మందికిపైగా గాయపడ్డారు. ఆ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన విజయ్‌, ఆ తర్వాత పరిస్థితిని దగ్గరగా గమనించారు.

Read also: Delhi Crime: కాలేజీ విద్యార్థినిపై యాసిడ్ దాడి చేసిన ప్రేమోన్మాది

Karur Tragedy

Karur Tragedy: కరూర్ దుర్ఘటన బాధిత కుటుంబాలతో విజయ్ భేటీ

అయితే, చెన్నైలో (chennai) నే భేటీ ఏర్పాటు చేయడంపై కొంతమంది బాధిత కుటుంబాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. “మా ప్రాంతానికి వచ్చి స్వయంగా పరామర్శిస్తే బాగుండేది” అని వారు అభిప్రాయపడ్డారు. మరోవైపు, పార్టీ వర్గాలు మాత్రం భద్రతా కారణాల వల్లే చెన్నైలో సమావేశం నిర్వహించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చాయి.

కరూర్‌ ర్యాలీ ఘటనలో ఏమి జరిగింది?
సెప్టెంబర్ 27న విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందగా, 60 మందికిపైగా గాయపడ్డారు.

విజయ్ బాధిత కుటుంబాలను ఎప్పుడు కలిశారు?
విజయ్ సోమవారం చెన్నై సమీపంలోని మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో బాధిత కుటుంబాలను కలిశారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బ్యాంకు ఛార్జీలపై పార్లమెంట్లో రాఘవ్ చద్దా ఫైర్

బ్యాంకు ఛార్జీలపై పార్లమెంట్లో రాఘవ్ చద్దా ఫైర్

జార్ఖండ్‌లో రైలు ప్రమాదం.. ముగ్గురు మృతి

జార్ఖండ్‌లో రైలు ప్రమాదం.. ముగ్గురు మృతి

అదానీ విద్యుత్ ఒప్పందాన్ని సవరించాలని ప్రభుత్వం యోచన

అదానీ విద్యుత్ ఒప్పందాన్ని సవరించాలని ప్రభుత్వం యోచన

వాడకంలో లేని పీఎఫ్ మొత్తం నేరుగా మీ బ్యాంక్ అకౌంట్‌లోకి..

వాడకంలో లేని పీఎఫ్ మొత్తం నేరుగా మీ బ్యాంక్ అకౌంట్‌లోకి..

విద్యుత్ ప్లాంట్లు కూడా మీరే కట్టాలి.. టెక్ కంపెనీలకు ట్రంప్ బాంబ్

విద్యుత్ ప్లాంట్లు కూడా మీరే కట్టాలి.. టెక్ కంపెనీలకు ట్రంప్ బాంబ్

కేరళనే కాకుండా పలు రాష్ట్రాలు, నగరాల పేర్లలో మార్పులు

కేరళనే కాకుండా పలు రాష్ట్రాలు, నగరాల పేర్లలో మార్పులు

ఢిల్లీలో దారుణం ఒకే కుటుంబంలో నలుగురి హత్య

ఢిల్లీలో దారుణం ఒకే కుటుంబంలో నలుగురి హత్య

జార్ఖండ్ మాజీ సీఎం మనవడు అనుమానాస్పద మృతి

జార్ఖండ్ మాజీ సీఎం మనవడు అనుమానాస్పద మృతి

పాకిస్తానీయుల దాడులతో 16 ఏళ్ల ఇండియన్ రెస్టారెంట్ మూత

పాకిస్తానీయుల దాడులతో 16 ఏళ్ల ఇండియన్ రెస్టారెంట్ మూత

జెన్ జీ జీవనశైలి మార్పులతో ఆల్కహాల్ పరిశ్రమకు భారీ దెబ్బ

జెన్ జీ జీవనశైలి మార్పులతో ఆల్కహాల్ పరిశ్రమకు భారీ దెబ్బ

CPR చేసి చిన్నారి ప్రాణం కాపాడిన వైద్యులు

CPR చేసి చిన్నారి ప్రాణం కాపాడిన వైద్యులు

బెంగళూరు-చెన్నై.. కేవలం 2 గంటల్లోనే!

బెంగళూరు-చెన్నై.. కేవలం 2 గంటల్లోనే!

📢 For Advertisement Booking: 98481 12870