हिन्दी | Epaper

News Telugu: Karnataka: సీఎం కుర్చీ కోసం ఢిల్లీ కి చేరిన పంచాయతీ

Rajitha
News Telugu: Karnataka: సీఎం కుర్చీ కోసం ఢిల్లీ కి చేరిన పంచాయతీ

కర్ణాటకలో సీఎం పదవి మార్పుపై రాజకీయ చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి. రెండున్నరేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న సిద్ధరామయ్య (siddaramaiah) స్థానంలో డీకే శివకుమార్‌ను తీసుకురావాలన్న వాదన బలపడుతోంది. దీనికోసం డీకే వర్గం ఎమ్మెల్యేల బృందం ఢిల్లీకి వెళ్లి అధిష్ఠానంతో సమావేశమై, ఆయనకు సీఎం బాధ్యతలు అప్పగించాలని కోరింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డీకేకు భరోసా ఇచ్చినట్లు ఆ వర్గం చెబుతోంది. వారం రోజుల్లో హైకమాండ్ నిర్ణయం వెలువడవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు సిద్ధరామయ్య కూడా హైకమాండ్‌ను కలిసి కేబినెట్ విస్తరణ కోరడం, తన పదవిని కొనసాగించాలనే ప్రయత్నంగా విశ్లేషకులు చూస్తున్నారు.

Read also: Nishanth kumar: తండ్రి గెలుపుపై తొలిసారి స్పందించిన కుమారుడు నిశాంత్

Karnataka

Karnataka: Intense debate over CM change once again in Karnataka

సిద్ధరామయ్యపై నమ్మకం ఉన్నప్పటికీ

ఇదే సమయంలో డీకే శివకుమార్‌కు మద్దతు ఇచ్చే నేతలు ఆయనకే సీఎం వైపు అర్హత ఉందని, కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తేవడంలో ఆయన పాత్ర కీలకమని వాదిస్తున్నారు. రామనగర ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సైన్ సహా పలువురు ఎమ్మెల్యేలు ఢిల్లీలో అగ్రనేతలతో భేటీ అయి తమ అభిప్రాయాలు వెల్లడించారు. సిద్ధరామయ్యపై నమ్మకం ఉన్నప్పటికీ, పార్టీ ఇచ్చిన హామీకి నిలబడుతారని కూడా వారు అంటున్నారు. దీంతో కర్ణాటకలో సీఎం పదవి మార్పు అంశం రాజకీయ వర్గాల్లో రసకందాయంగా మారింది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

జగన్ లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పాలి: సోమిరెడ్డి

జగన్ లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పాలి: సోమిరెడ్డి

మరో పదేళ్లు రేవంత్ సీఎంగా ఉంటేనే అభివృద్ధి: దానం నాగేందర్

మరో పదేళ్లు రేవంత్ సీఎంగా ఉంటేనే అభివృద్ధి: దానం నాగేందర్

రాజీనామా పై సంచలన ప్రకటన

రాజీనామా పై సంచలన ప్రకటన

తెలుగు చదువుకుంటేనే ఉద్యోగాలు ఇస్తామనాలి: వెంకయ్యనాయుడు

తెలుగు చదువుకుంటేనే ఉద్యోగాలు ఇస్తామనాలి: వెంకయ్యనాయుడు

పరకామణి చోరీ, కల్తీనెయ్యి కేసులపై మాజీ సిఎం వ్యాఖ్యల దుమారం!

పరకామణి చోరీ, కల్తీనెయ్యి కేసులపై మాజీ సిఎం వ్యాఖ్యల దుమారం!

అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు..

అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు..

చిత్తూరు జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన

చిత్తూరు జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన

అదనపు సిబ్బంది తీసుకోవాలని ఎన్నికల సంఘానికి సుప్రీం సూచన

అదనపు సిబ్బంది తీసుకోవాలని ఎన్నికల సంఘానికి సుప్రీం సూచన

తెలుగు చదువుకుంటేనే ఉద్యోగాలు: వెంకయ్య నాయుడు

తెలుగు చదువుకుంటేనే ఉద్యోగాలు: వెంకయ్య నాయుడు

జగన్ & లోకేష్? ప్రజల సొమ్ముతో జల్సాలు చేసిందెవరు?

జగన్ & లోకేష్? ప్రజల సొమ్ముతో జల్సాలు చేసిందెవరు?

పవన్ కళ్యాణ్ టూర్‌—ఎందుకు వివాదాస్పదమైంది?

పవన్ కళ్యాణ్ టూర్‌—ఎందుకు వివాదాస్పదమైంది?

ప్రజలను కేంద్రం దగా చేస్తోంది

ప్రజలను కేంద్రం దగా చేస్తోంది

📢 For Advertisement Booking: 98481 12870