हिन्दी | Epaper
కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ఈరోజు నుంచి తెలంగాణ టెట్ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ఈరోజు నుంచి తెలంగాణ టెట్ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ఈరోజు నుంచి తెలంగాణ టెట్ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ఈరోజు నుంచి తెలంగాణ టెట్ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు

News Telugu: Harish Rao: ఆడబిడ్డ రాజకీయమేంటో చూపిస్తా: కవిత

Rajitha
News Telugu: Harish Rao: ఆడబిడ్డ రాజకీయమేంటో చూపిస్తా: కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీపైనే కాకుండా మాజీ మంత్రి హరీశ్‌రావుపైన కూడా ఘాటైన విమర్శలు చేశారు. వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన “మీట్ ది ప్రెస్” కార్యక్రమంలో మాట్లాడుతూ, పార్టీ తనను అవమానకరంగా సస్పెండ్ చేసిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “నేను కూడా తెలంగాణ బిడ్డనే. ఆకలిని తట్టుకుంటా కానీ అవమానాన్ని మాత్రం తట్టుకోను” అని స్పష్టం చేశారు. కవిత మాట్లాడుతూ, “ఇరువై ఏళ్ల పాటు పార్టీ కోసం పనిచేశాను. ఉద్యమ సమయంలో పల్లెల్లో తిరిగాను. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రోటోకాల్ పేరుతో నిజామాబాద్‌కే పరిమితం చేశారు. చివరికి ఎటువంటి నోటీసు ఇవ్వకుండా సస్పెండ్ చేశారు. ఇకపై బీఆర్ఎస్‌తో నాకు రాజకీయ బంధం లేదు. కేసీఆర్‌ను ఇప్పుడు తండ్రిగానే కలుస్తాను” అని పేర్కొన్నారు.

Read also: Jubilee Hills election: డబ్బులు పంచుతూ పట్టుబడ్డ 11 మంది అరెస్ట్

Harish Rao

Harish Rao: ఆడబిడ్డ రాజకీయమేంటో చూపిస్తా: కవిత

కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా ఆమె విమర్శలు

మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish rao) పై ఆమె సంచలన ఆరోపణలు చేశారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ కాంట్రాక్ట్ రూ.1,100 కోట్ల అంచనాతో హరీశ్‌రావుకు చెందిన బినామీ కంపెనీకి ఇచ్చారని, తర్వాత అంచనాను రూ.1,700 కోట్లకు పెంచారని పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్స్‌ విచారణ చేసినా, చర్యలు తీసుకోకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా ఆమె విమర్శలు గుప్పించారు. “ఎన్నికలకు ముందు చేసిన హామీలను ప్రభుత్వం మరచిపోయింది. మెగా డీఎస్సీ ప్రకటించడంలో ఆలస్యం చేస్తున్నారు. గ్రూప్స్ పరీక్షల్లో పారదర్శకత ఉండాలి. ధాన్యం కొనుగోలు, తుపాన్ బాధితులకు సహాయం లాంటి అంశాల్లో ప్రభుత్వం విఫలమైంది” అని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870