हिन्दी | Epaper
ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం

News Telugu: Jharkhand- భర్తకు మద్యం తాగించి గొంతు కోసి చంపిన భార్య

Sharanya
News Telugu: Jharkhand- భర్తకు మద్యం తాగించి గొంతు కోసి చంపిన భార్య

News Telugu: ఝార్ఖండ్ రాష్ట్రంలో ఒక వ్యక్తిని అతని భార్య తన ప్రియుడి సహాయంతో హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. బాధితుడు లుంబా ఓరాన్‌ అని పోలీసులు గుర్తించారు.

వివాహేతర సంబంధమే హత్యకు కారణం

రాంచీ (Ranchi) లో నివాసముండే లుంబా భార్య గీతా దేవి కొంతకాలంగా ఇర్ఫాన్ అన్సారీ అనే వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తూ వచ్చింది. ఈ విషయం భర్త లుంబాకు తెలిసి, పలుమార్లు ఆమెను మందలించాడు. ఈ విషయంపై దంపతుల మధ్య తరచూ వాగ్వాదాలు జరిగేవి. చివరికి భర్త అడ్డుపడుతున్నాడని భావించి గీతా దేవి తన ప్రియుడితో కలిసి హత్యకు పథకం వేసింది.

News Telugu:
News Telugu:

మద్యం, నిద్రమాత్రలతో మత్తు – కారులో దారుణం

ఈ నెల 20న ఇర్ఫాన్ అన్సారీ లుంబాకు మద్యం తాగించాడు. అదికాకుండా మత్తుమందు కలిపిన పానీయాన్ని ఇవ్వడంతో పాటు దాదాపు 10–15 నిద్రమాత్రలు (10–15 sleeping pills) కూడా తాగించాడు. దీంతో లుంబా అపస్మార స్థితిలోకి చేరాడు. అనంతరం కారులోకి ఎక్కించుకుని అతని గొంతు కోసి చంపేశారు. తర్వాత మృతదేహాన్ని జాతీయ రహదారి పక్కన పడేసి పరారయ్యారు.

నిందితుల అరెస్టు – ఆధారాలు స్వాధీనం

పోలీసులు దర్యాప్తు జరిపి గీతా దేవి, ఇర్ఫాన్ అన్సారీని అరెస్టు చేశారు. విచారణలో నిందితురాలు తన భర్త కదలికలను గమనించేందుకు ఇంట్లోనే సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేసినట్లు బయటపడింది. పోలీసులు నిందితుల నుంచి కారు, బైక్, మొబైల్ ఫోన్లు, మద్యం సీసాలు, నిద్రమాత్రల ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/sc-st-act-does-not-apply-to-such-allegations-high-court/national/535276/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బురఖా తెచ్చిన తంటా.. భార్యా బిడ్డల్ని హతమార్చిన కిరాతకుడు
0:08

బురఖా తెచ్చిన తంటా.. భార్యా బిడ్డల్ని హతమార్చిన కిరాతకుడు

తల్లిదండ్రులను హతమార్చిన కేసులో రాబ్ రైనర్ కుమారురు అరెస్టు

తల్లిదండ్రులను హతమార్చిన కేసులో రాబ్ రైనర్ కుమారురు అరెస్టు

హనుమాన్ జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

హనుమాన్ జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ఐడీకార్డు ట్యాగ్ తో ఉరి
0:06

తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ఐడీకార్డు ట్యాగ్ తో ఉరి

ఐ బొమ్మ రవికి బిగ్ షాక్ 12 రోజుల కస్టడీకి కోర్టు అనుమతి

ఐ బొమ్మ రవికి బిగ్ షాక్ 12 రోజుల కస్టడీకి కోర్టు అనుమతి

నిజామాబాద్ లో రూ.2.40 లక్షలకు శిశువును అమ్మేసిన తల్లి

నిజామాబాద్ లో రూ.2.40 లక్షలకు శిశువును అమ్మేసిన తల్లి

సివిల్ హాస్పిటల్‌లో దారుణం..టాయిలెట్‌లో శిశువు మృతదేహం

సివిల్ హాస్పిటల్‌లో దారుణం..టాయిలెట్‌లో శిశువు మృతదేహం

ఓట్ల కోసం క్షుద్రపూజలు.. పంచాయతీ ఎన్నికల్లో కలకలం

ఓట్ల కోసం క్షుద్రపూజలు.. పంచాయతీ ఎన్నికల్లో కలకలం

స్కూటీని ఢీకొట్టిన కారు.. వీడియో వైరల్
0:34

స్కూటీని ఢీకొట్టిన కారు.. వీడియో వైరల్

నిజామాబాద్ జిల్లాలో కాల్పుల కలకలం.. ఒకరు మృతి

నిజామాబాద్ జిల్లాలో కాల్పుల కలకలం.. ఒకరు మృతి

గొంతులో అన్నం ముద్ద ఇరుక్కుని వ్యక్తి మృతి

గొంతులో అన్నం ముద్ద ఇరుక్కుని వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదం.. 13కు చేరిన మృతుల సంఖ్య
0:15

రోడ్డు ప్రమాదం.. 13కు చేరిన మృతుల సంఖ్య

📢 For Advertisement Booking: 98481 12870