new zealand

భారతీయ ఐటీ నిపుణులకు న్యూజిలాండ్ ఈజీ వీసా

అమెరికాలో భారతీయుల వీసా సమస్యలు ఒక పెద్ద చర్చాంశంగా మారాయి. వీసా విధానాల్లో మార్పులు, లేట్ అప్రూవల్, ప్రాసెసింగ్ సమయాలు పెరగడం వల్ల ఎన్నో ఆందోళనలు పెరిగాయి. చాలా మంది భారతీయులు H1B, L1 వంటి వీసాలపై పనిచేస్తున్నారు. కానీ, వీసా పొందడం, కొత్త వీసా పెరుగుదల లేదా ట్రాన్స్‌ఫర్ లో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. వీటి వల్ల భారతీయ వలసదారులు వారి కుటుంబాలను మిస్ అవుతున్నారు, కార్మిక హక్కులు, ప్రశ్నార్థకమవుతున్నాయి. ఈ క్రమంలో, భారతీయ ఐటీ నిపుణులకు మంచి అవకాశం ఇచ్చేందుకు, న్యూజిలాండ్ కొత్త వీసా నిబంధనలు ప్రకటించింది. ఈ నిబంధనల ద్వారా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న విదేశీ ఉద్యోగులను తమ దేశంలోకి రప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. న్యూజిలాండ్, ఐటీ నిపుణులకు ఆకర్షణీయమైన వీసా నిబంధనలను ప్రకటించి, ఉద్యోగుల కోసం బంపర్ ఆఫర్ అందిస్తోంది.

అమెరికాలో ఇండియన్ వర్క్ వీసా సంబంధిత నియమాలు మారినప్పుడు, అనేక మంది వలసదారులు తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో పరిస్థితులు కఠినంగా మారినందున, భారతీయ ఐటీ ఉద్యోగులకు ఓ దేశం బంపర్ ఆఫర్ ప్రకటించింది. అమెరికా నుంచి ఐటీ నిపుణులను ఆకర్షించడానికి, ఆ దేశం కీలక నిర్ణయాలను తీసుకుంది. విదేశీ నిపుణులు తమ దేశంలో పని చేయడానికి వీలుగా, వీసా నిబంధనలను సడలించే నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు, యూఎస్‌లో స్థిరపడాలని ఆశపడేవారి ఆలోచనలు మారుతున్నాయి. బర్ట్ రైట్ సిటిజన్‌షిప్ హక్కు రద్దు, గ్రీన్ కార్డు, వీసా నిబంధనలను కఠినతరం చేయడం వంటి నిర్ణయాలు, ముఖ్యంగా భారతీయులపై ప్రభావం చూపించాయి. భారతదేశం నుంచి ఎక్కువగా ఐటీ ఉద్యోగులు, తాత్కాలిక వీసాలపై అమెరికాలో పనిచేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో, వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

Related Posts
బ్యాంకింగ్ వ్యవస్థలోకి నిధులు తెచ్చేందుకు ఆర్బీఐ నిర్ణయం
బ్యాంకింగ్ వ్యవస్థకు ఆర్బీఐ భారీ నిధుల ప్రవాహం!

దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు లభ్యతను పెంచేందుకు భారతీయ రిజర్వు బ్యాంక్ మరోసారి కీలక చర్యలు చేపట్టింది. దేశీయ మార్కెట్‌లో లిక్విడిటీ పెరుగుతోందా లేదా? ఆర్థిక వ్యవస్థకు Read more

తమిళనాడు ప్రభుత్వంపై సుప్రీంకోర్టు హెచ్చరిక
suprem court

న్యూఢిల్లీ: తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్‌ను సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఇరువురి మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించింది. లేనిపక్షంలో తాము జోక్యం చేసుకుని పరిష్కరిస్తామని పేర్కొంది. తమిళనాడులోని విశ్వవిద్యాలయాలకు Read more

ప్రధాని మోడీ విదేశీ పర్యటనకు ఉగ్ర బెదిరింపులు..
'Terror threat' to PM Modi's aircraft, Mumbai Police receives warning call, probe on

ముంబయి : ప్రధాని మోడీ విదేశీ పర్యటనకు నేపథ్యంలో ఉగ్ర బెదిరింపు కాల్ వచ్చిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి ముంబయి పోలీస్‌ Read more

బానిసలకే ఆ ఆఫర్.. తేల్చేసిన ట్రంప్
trump

అమెరికా అధ్యక్ష పదవి చేపట్టగానే జన్మతః పౌరసత్వం ఇచ్చే విధానాన్ని రద్దుచేసేసిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు దాన్ని సమర్ధించుకుంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓవైపు ట్రంప్ సర్కార్ Read more