हिन्दी | Epaper
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

Latest Telugu news : Himachal Pradesh – హిమాచల్ ప్ర‌దేశ్‌పై మ‌ళ్లీ ప్ర‌కృతి ప్రకోపం

Sudha
Latest Telugu news : Himachal Pradesh – హిమాచల్ ప్ర‌దేశ్‌పై మ‌ళ్లీ ప్ర‌కృతి ప్రకోపం

వ‌ర్షాల వ‌ల్ల సోమ‌వారం రాత్రి హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌ (Himachal Pradesh)లో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. భారీ వ‌రద‌ల వ‌ల్ల కిరాట్పూర్‌-మ‌నాలీ జాతీయ హైవేపై న‌ష్టం జ‌రిగింది. బియాస్ న‌ది ఉప్పొంగ‌డంతో జాతీయ ర‌హ‌దారి దెబ్బ‌తిన్న‌ది. హిమాచల్ ప్ర‌దేశ్‌(Himachal Pradesh)పై మ‌ళ్లీ ప్ర‌కృతి త‌న ప్ర‌కోపాన్ని చూపించింది. తీవ్ర స్థాయి వ‌ర్షాల వ‌ల్ల కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. భారీ వ‌రద‌ల వ‌ల్ల కిరాట్పూర్‌-మ‌నాలీ జాతీయ హైవేపై న‌ష్టం జ‌రిగింది. దీంతో మండీ, మ‌నాలీ లో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. రెండు రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల వ‌ల్ల .. బియాస్ న‌ది (Beas River)ఉప్పొంగుతున్న‌ది. దాని ఉప న‌దులు కూడా ఉదృతంగా ప్ర‌వ‌హిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో ఎమ‌ర్జెన్సీ చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. జాతీయ ర‌హ‌దారి ప‌లు ప్ర‌దేశాల్లో బ్లాక్ అయ్యింది.

Himachal Pradesh  - హిమాచల్ ప్ర‌దేశ్‌పై మ‌ళ్లీ ప్ర‌కృతి ప్రకోపం
Himachal Pradesh – హిమాచల్ ప్ర‌దేశ్‌పై మ‌ళ్లీ ప్ర‌కృతి ప్రకోపం

మ‌నాలీ స‌మీపంలో ఉన్న బిందు ధంక్ వ‌ద్ద బియాస్ న‌ది వ‌ర‌ద నీటికి జాతీయ హైవే కొట్టుకుపోయింది. దీంతో పాపుల‌ర్ టూరిస్టు కేంద్రానికి రాక‌పోక‌లు తెగిపోయాయి. మ‌నాలీలో న‌ది స‌మీపంలో ఉన్న ఓ హోట‌ల్‌.. ఆ వ‌ర‌ద‌లో కొట్టుకుపోయింది. మండి, కుల్లు ప్రాంతాల్లో డేంజ‌ర్ మార్క్ దాటి న‌ది ప్ర‌వాహిస్తున్న‌ది. లోత‌ట్టు ప్రాంతాల్లో జీవిస్తున్న వారి ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉన్న‌ది. బ‌హంగ్‌, అలూ గ్రౌండ్ ప్రాంతాల నుంచి జ‌నాల‌ను త‌ర‌లిస్తున్నారు. మ‌రో 24 గంట‌ల పాటు న‌ది స‌మీపానికి వెళ్ల‌వ‌ద్దు అని టూరిస్టుల‌కు అధికారులు వార్నింగ్ ఇచ్చారు.

హిమాచల్ ప్రదేశ్ కొండచరియలో ఎంత మంది చనిపోయారు?

హిమాచల్ ప్రదేశ్: కొండచరియలు విరిగిపడటం, వరదలు మండిని నాశనం చేయడం, భయానక దృశ్యాలు విషాదాన్ని చూపిస్తున్నాయి హిమాచల్ ప్రదేశ్ సంక్షోభంలో ఉంది, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న రుతుపవనాల వర్షం విధ్వంసం సృష్టిస్తోంది, 383 రోడ్లు స్తంభించిపోయాయి, 747 కి పైగా విద్యుత్ పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్లు పనిచేయడం మానేశాయి మరియు 249 నీటి సరఫరా పథకాలకు అంతరాయం కలిగిందని..

హిమాచల్ ప్రదేశ్ లో దెబ్బతిన్న ఆనకట్ట ఏది?

హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లాలోని మలానా-I జలవిద్యుత్ ప్రాజెక్టులో భాగమైన కాఫర్‌డ్యామ్ ఆకస్మిక వరదల కారణంగా కూలిపోయిన క్షణం చూపించే భయానక వీడియో బయటపడింది. నిరంతర భారీ వర్షాల కారణంగా జరిగిన ఈ సంఘటన ఆనకట్ట దిగువ ప్రాంతాలలో భయాందోళనలను రేకెత్తించింది.

హిమాచల్ ప్రదేశ్ లోని ఏ జిల్లా హిమపాతాలకు ఎక్కువగా గురవుతుంది?

హిమాచల్ ప్రదేశ్‌లోని ఐదు జిల్లాల్లో మూడు హిమపాతాలకు ఎక్కువగా గురవుతాయి, ఉత్తరాఖండ్‌లోని ఆరు జిల్లాల్లో ఐదు మధ్యస్తంగా ఉంటాయి. మొత్తంమీద, లాహౌల్ మరియు స్పితి అత్యంత దుర్బల జిల్లాలు, సిమ్లా అత్యంత సున్నితమైన జిల్లా, మరియు పౌరి గర్హ్వాల్ అతి తక్కువ దుర్బల జిల్లాలు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/news-telugu-railway-2025-notification-rrb-section-controller-jobs/national/536260/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870