हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

మహా కుంభమేళాఅగ్ని ప్రమాదంపై నరేంద్ర మోదీ స్పందించారు.

Divya Vani M
మహా కుంభమేళాఅగ్ని ప్రమాదంపై నరేంద్ర మోదీ స్పందించారు.

ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా ప్రాంతంలో 19 జనవరి ఆదివారం సాయంత్రం ఒక పెద్ద అగ్నిప్రమాదం సంభవించింది.ఈ ప్రమాదం గ్యాస్ సిలిండర్లు పేలి జరిగినట్టు తెలుస్తోంది.గీతా ప్రెస్‌ టెంట్‌లో సాయంత్రం 4.30 గంటల సమయంలో మంటలు చెలరేగాయి.ఈ మంటలు సమీపంలోని 10 టెంట్లకు వ్యాపించి,తీవ్రంగా దగ్ధం చేశాయి.ఇన్నిటికీ సత్వర స్పందనగా పోలీసులు,ఫైర్ ఫైటర్స్ ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.ఎన్డీఆర్‌ఎఫ్‌ టీం కూడా అలర్ట్ అవుతూ, ప్రమాద ప్రాంతంలో ఉన్న భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది.

మహా కుంభమేళాఅగ్ని ప్రమాదంపై నరేంద్ర మోదీ స్పందించారు.
మహా కుంభమేళాఅగ్ని ప్రమాదంపై నరేంద్ర మోదీ స్పందించారు.

ఈ ఘటనలో గాయపడిన వారు లేకపోయినట్లు అధికారులు తెలిపారు.మహా కుంభమేళా జరుగుతున్న సమయంలో, సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు.ఆయన,అగ్నిప్రమాదంపై వివరాలు తెలుసుకుని,సంబంధిత అధికారులకు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ ఘటనపై స్పందించారు.ఆయన, యూపీ సీఎం ఆదిత్యనాథ్‌తో ఫోన్ చేసి, పరిస్థితిని తెలుసుకున్నారు. మోదీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రావద్దని,అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

మహా కుంభమేళా 2025 ప్రారంభం నుండి, భారీ సంఖ్యలో భక్తులు అక్కడ చేరుకున్నారు.జనవరి 18 నాటికి 77.2 మిలియన్ల పైగా భక్తులు కుంభమేళాలో పాల్గొనగా, ఆదివారం ఒక్క రోజులోనే 46.95 లక్షల మంది భక్తులు పవిత్ర స్నానం ఆచరించారు. ప్రయాగ్ రాజ్‌లో శాంఖనాదాలు, భజనలతో ఉత్సాహం అలుముకున్నది.”హర్ హర్ మహాదేవ్”, “జై శ్రీరామ్”, “జై గంగామయ్యా” వంటి నినాదాలతో నగరం మార్మోగిపోతుంది.భక్తుల ప్రయాణం సౌకర్యవంతంగా ఉండేందుకు,యూపీ ప్రభుత్వం హెలికాప్టర్‌ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. 12 వందల 96 ఛార్జీలతో, భక్తులు గగనతలం నుంచి మహా కుంభమేళా మరియు ప్రయాగ్ రాజ్ నగరాన్ని వీక్షించవచ్చు.ఈ ఘటనతో మహా కుంభమేళా యాత్రికులకు ఏవైనా ఇబ్బందులు లేకుండా, ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతోంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870