हिन्दी | Epaper
రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Yogi Adityanath: దేశంలో ఇద్ద‌రు న‌మోనా వ్య‌క్త‌లు ఉన్నారు .. యోగి ఆదిత్య‌నాథ్

Sudha
Yogi Adityanath: దేశంలో ఇద్ద‌రు న‌మోనా వ్య‌క్త‌లు ఉన్నారు .. యోగి ఆదిత్య‌నాథ్

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) చేసిన వ్యాఖ్య‌ల‌కు .. స‌మాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాద‌వ్ కౌంట‌ర్ ఇచ్చారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీలో కొడైన్ ద‌గ్గు మందుపై వేసిన ఓ ప్ర‌శ్న‌కు ఇవాళ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ బ‌దులిస్తూ దేశంలో ఇద్ద‌రు న‌మోనా వ్య‌క్త‌లు ఉన్నార‌ని, ఒక‌రు ఢిల్లీ, ఒక‌రు ల‌క్నోలో ఉన్న‌ట్లు పేర్కొన్నారు. ఆ ఇద్ద‌రూ చ‌ర్చ‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో దేశం విడిచి వెళ్తార‌ని యోగి ఆరోపించారు. ఆయ‌న త‌న వ్యాఖ్య‌ల్లో ప‌రోక్షంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాద‌వ్‌ను ఉద్దేశించిన‌ట్లుగా ఉన్న‌ది.

Read Also: Sambalpur: హోంగార్డు పోస్టులకు 8 వేల‌ మందికి పైగా హాజరు…

Yogi Adityanath
Yogi Adityanath


విధాన‌స‌భ‌లో సీఎం యోగి చేసిన వ్యాఖ్య‌ల‌కు స‌మాజ్‌వాదీ నేత అఖిలేశ్ త‌న ఎక్స్ అకౌంట్‌లో కౌంట‌ర్ ఇచ్చారు. సీఎం యోగి (Yogi Adityanath) వ్యాఖ్య‌ల‌ను తిప్పికొట్టారు. బీజేపీలో అంత‌ర్గ‌తంగా స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని, ల‌క్నోలో ఉన్న యోగి, ఢిల్లీలో ఉన్న ప్ర‌ధాని మోదీ మ‌ధ్య స‌ఖ్య‌త స‌రిగా లేద‌ని, ఆ విష‌యాన్ని సీఎం యోగి త‌న వ్యాఖ్య‌ల్లో చెప్పిన‌ట్లు అఖిలేశ్ ఆరోపించారు. వంద‌ల కోట్ల ద‌గ్గుమందు వ్యాపారం జ‌రిగింద‌ని, వంద‌ల సంఖ్య‌లో చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన‌ట్లు స‌మాజ్‌వాదీ పార్టీ ఆరోపించింది. అయితే ఆ ఆరోప‌ణ‌ల‌ను బీజేపీ కొట్టిపారేసింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870