దేశవ్యాప్తంగా 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని (Voter Day 2026) పురస్కరించుకుని, ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (X) వేదికగా సందేశం విడుదల చేస్తూ, ఇది దేశ ప్రజాస్వామ్య విలువలపై విశ్వాసాన్ని మరింత బలపరిచే రోజు అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలను బలోపేతం చేయడంలో భారత ఎన్నికల సంఘం చేసిన కృషిని ఆయన అభినందించారు. ఓటరుగా ఉండటం కేవలం రాజ్యాంగబద్ధమైన హక్కు మాత్రమే కాకుండా, దేశ భవిష్యత్తును రూపుదిద్దే బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని మోదీ స్పష్టం చేశారు.
Read Also: TruckCrash: గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: