हिन्दी | Epaper
అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం

Uttarakhand floods: 28 మంది కేరళ టూరిస్టులు గల్లంతు

Vanipushpa
Uttarakhand floods: 28 మంది కేరళ టూరిస్టులు గల్లంతు

ఉత్తరాఖండ్‌లో సంభవించిన ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఉత్తరకాశీ(Uttarakashi) జిల్లాలోని ధరాళి(Dharali) గ్రామంలో చోటుచేసుకున్న వరదల్లో కేరళకు చెందిన 28 మంది పర్యాటకులు గల్లంతైనట్లు వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంగోత్రికి వెళ్లే మార్గంలో ధరాళి గ్రామం ఉంది. మంగళవారం మధ్యాహ్నం క్లౌడ్ బరస్ట్ సంభవించడంతో నదిలో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగి గ్రామాన్ని ముంచెత్తింది. ఈ పెను విపత్తులో పలు ఇళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. దీంతో దాదాపు 50 మందికి పైగా గల్లంతైనట్లు స్థానికులు, అధికారులు అంచనా వేస్తున్నారు. గల్లంతైన వారిలో కేరళకు చెందిన 28 మంది పర్యాటకుల బృందం కూడా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.

Uttarakhand floods: 28 మంది కేరళ టూరిస్టులు గల్లంతు
Uttarakhand floods: 28 మంది కేరళ టూరిస్టులు గల్లంతు

10 రోజులు కాశీ టూర్‌కు వచ్చారు
గల్లంతైన వారిలో 20 మంది కేరళ వాసులైనప్పటికీ మహారాష్ట్రలో నివసిస్తున్నారని, మిగిలిన ఎనిమిది మంది కేరళ(Kerala)లోని వివిధ జిల్లాలకు చెందినవారని వారి కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. వారు హరిద్వార్‌కు చెందిన ఓ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా 10 రోజులు కాశీ టూర్‌కు వెళ్లారు. చివరిసారిగా వారు మంగళవారం ఉదయం ఉత్తరకాశీ నుంచి గంగోత్రికి బయలుదేరుతున్నట్లు చెప్పారని, ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి సమాచారం లేదని, ఫోన్లు కూడా పనిచేయడం లేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

కొనసాగుతున్న రక్షణ, సహాయక కార్యక్రమాలు
ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే రక్షణ, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఆర్మీ, ఎస్‌డిఆర్‌ఎఫ్, ఎన్‌డిఆర్‌ఎఫ్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టారు. భారీ వర్షాలు, బురద కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతున్నప్పటికీ ఇప్పటివరకు 150 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. అయితే, ఈ విపత్తులో ఇప్పటివరకు ఐదుగురు మరణించినట్లు అధికారికంగా ధృవీకరించారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ పరిస్థితిని సమీక్షించి, అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు.

ఉత్తరకాశి ఎందుకు ప్రసిద్ధి చెందింది?
ఉత్తరకాశి గురించి ఉత్తరాఖండ్: ఒక ప్రముఖ ఆధ్యాత్మిక పట్టణం
ఉత్తరకాశి పవిత్ర హిందూ తీర్థయాత్ర అయిన చార్ ధామ్ యాత్రకు ప్రవేశ ద్వారంగా మరియు దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మరియు సహజ సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది. దీనిని "ఉత్తర కాశి" అని కూడా పిలుస్తారు మరియు సాహస కార్యకలాపాలు మరియు ట్రెక్కింగ్‌కు కేంద్రంగా ఉంది.
ఉత్తరకాశి పాత పేరు ఏమిటి?
ఉత్తరకాశి చారిత్రక పేరు బరాహత్. ఈ పేరు దాని గతాన్ని ఒక ప్రధాన వాణిజ్య కేంద్రంగా మరియు వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రంగా సూచిస్తుంది. అదనంగా, స్కంద పురాణం ప్రకారం, ఉత్తరకాశిని సౌమ్య వారణాసి అని కూడా పిలుస్తారు, దీనిని శివుని పవిత్ర స్థలంగా భావిస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/shubhman-gill-shubhman-gill-as-the-young-captain-of-the-odi-team/international/526823/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సీనియర్ సిటిజన్లకు ఉపయోగకరమైన రైల్వే ఆటో అప్‌గ్రేడ్ ఫీచర్‌

సీనియర్ సిటిజన్లకు ఉపయోగకరమైన రైల్వే ఆటో అప్‌గ్రేడ్ ఫీచర్‌

రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ భేటీ

రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ భేటీ

ATS విధానం అమలులోకి తేవాలి – అమిత్ షా

ATS విధానం అమలులోకి తేవాలి – అమిత్ షా

కాలుష్య నియంత్రణకు మెట్రో విస్తరణపై కేంద్రం ఫోకస్

కాలుష్య నియంత్రణకు మెట్రో విస్తరణపై కేంద్రం ఫోకస్

సోషల్ మీడియా వాడకంపై చట్టం.. కేంద్రానికి హైకోర్టు సిఫార్సు

సోషల్ మీడియా వాడకంపై చట్టం.. కేంద్రానికి హైకోర్టు సిఫార్సు

విద్యార్థులు న్యూస్ పేపర్ చదవాల్సిందే..యూపి ప్రభుత్వం ఆదేశం

విద్యార్థులు న్యూస్ పేపర్ చదవాల్సిందే..యూపి ప్రభుత్వం ఆదేశం

సంక్రాంతి రద్దీకి ఊరట! ఆరు ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి రద్దీకి ఊరట! ఆరు ప్రత్యేక రైళ్లు

చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్‌పై కేంద్రానికి హైకోర్టు సూచన

చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్‌పై కేంద్రానికి హైకోర్టు సూచన

న్యూ ఇయర్ వేళ దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల మెగా సమ్మె.. సేవలకు బ్రేక్?

న్యూ ఇయర్ వేళ దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల మెగా సమ్మె.. సేవలకు బ్రేక్?

జనవరిలో బ్యాంకుల సెలవుల పై ఆర్ బిఐ ప్రకటన

జనవరిలో బ్యాంకుల సెలవుల పై ఆర్ బిఐ ప్రకటన

స్వామి-2తో మధ్యతరగతికి ఊరట.. లక్ష ఇళ్ల పూర్తి

స్వామి-2తో మధ్యతరగతికి ఊరట.. లక్ష ఇళ్ల పూర్తి

ఎఫైర్ పెట్టుకున్నాడని భర్త ప్రైవేట్ పార్ట్‌ను కోసేసిన భార్య

ఎఫైర్ పెట్టుకున్నాడని భర్త ప్రైవేట్ పార్ట్‌ను కోసేసిన భార్య

📢 For Advertisement Booking: 98481 12870