हिन्दी | Epaper
దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర

USA: అమెరికాలో దారుణం..భారతీయ తండ్రీకూతుళ్లపై కాల్పులు

Sharanya
USA: అమెరికాలో దారుణం..భారతీయ తండ్రీకూతుళ్లపై కాల్పులు

అమెరికాలో భారతీయులపై మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లో ఓ దుండగుడు భారత్‌కు చెందిన తండ్రీకూతుళ్లను అతి దారుణంగా కాల్చిచంపాడు. ఈ ఘటన వర్జీనియాలోని అకోమాక్ కౌంటీలో గురువారం ఉదయం జరిగింది. అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ హత్యా ఘటన భారతీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.

The dead man's body. Focus on hand

ఎలా జరిగింది?
స్థానిక పోలీసుల వివరాల ప్రకారం, గురువారం ఉదయం వర్జీనియాలోని ఒక డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లోకి ఓ వ్యక్తి తుపాకీతో ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో గుజరాత్‌కు చెందిన ప్రదీప్ పటేల్ (56) మరియు ఆయన కుమార్తె ఊర్మి (24) తీవ్రంగా గాయపడ్డారు. ప్రదీప్ ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, ఊర్మి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. స్థానిక పోలీసుల విచారణలో జార్జ్ ఫ్రేజియర్ డెవాన్ వార్టన్ (44 అనే వ్యక్తి ఈ కాల్పులకు పాల్పడినట్లు తెలుస్తోంది. అతనిని వెంటనే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో నిందితుడు మద్యం కొనుగోలు చేసేందుకు స్టోర్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. అతను గత రాత్రి కూడా స్టోర్‌కు వచ్చి మద్యం కొనుగోలు చేయాలని ప్రయత్నించాడని, కానీ షాప్ మూసివేసినందుకు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. మరుసటి రోజు ఉదయం వచ్చిన నిందితుడు, స్టోర్ యజమానిని ప్రశ్నిస్తూ హల్‌చల్ చేశాడు. ఆ తర్వాత తుపాకీ తీసి ప్రదీప్ పటేల్, ఊర్మిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.

భారతీయ కుటుంబం – అమెరికాలో వారి జీవితం
ప్రదీప్ పటేల్, ఆయన భార్య హన్స్‌బెన్, కుమార్తె ఊర్మితో కలిసి ఆరేళ్ల కిందట అమెరికాకు వలస వెళ్లారు. అక్కడ ఆయన తన బంధువు పరేశ్‌ పటేల్కు చెందిన డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లో పనిచేస్తున్నారు. పరేశ్ పటేల్ మాట్లాడుతూ, మా సోదరుడి భార్య, ఆమె తండ్రి షాపులో పనులు చేసుకుంటుండగా ఓ వ్యక్తి ప్రవేశించి కాల్పులు జరిపాడు. ఏం జరిగిందో ఇప్పటికీ అర్థం కావడం లేదు అని మీడియాకు తెలిపారు. ఈ ఘటన భారతీయ వర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. అమెరికాలో భారతీయులకు ఇదే మొదటి ఘటన కాదు. గతంలోనూ ఎన్నో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. విదేశాల్లో భారతీయులపై దాడులు పెరిగిపోతుండడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. వర్జీనియా పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. దుండగుడు ఒక మతిస్థిమితం లేని చర్యకు పాల్పడ్డాడు. అతని క్రిమినల్ హిస్టరీపై పరిశీలన జరుపుతున్నారు. అయితే ఇది ద్వేషప్రేరిత హత్య, లేక మరేదైనా కారణం ఉందా అనేది తెలుసుకోవడానికి విచారణ కొనసాగుతోంది అని పోలీస్ అధికారుల ఒకరు తెలిపారు. ఈ ఘటనపై భారత ప్రభుత్వం కూడా స్పందించింది. అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ఈ దారుణ ఘటనపై అమెరికా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాం. బాధిత కుటుంబానికి అవసరమైన సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం అని అధికారిక ప్రకటనలో పేర్కొంది. హతుడు ప్రదీప్ పటేల్‌కు మరో ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, వారిలో ఒకరు అహ్మదాబాద్, ఇంకొకరు కెనడాలో ఉన్నారని చెప్పారు. ఈ జంట హత్య అమెరికాలోని భారతీయ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వరదలతో కాలిఫోర్నియా అస్తవ్యస్థం
0:25

వరదలతో కాలిఫోర్నియా అస్తవ్యస్థం

బంగ్లాదేశ్ టూరిస్టులకు ‘నో ఎంట్రీ’.. బెంగాల్

బంగ్లాదేశ్ టూరిస్టులకు ‘నో ఎంట్రీ’.. బెంగాల్

షేక్ హసీనా నియోజకవర్గం నుంచి హిందూ అభ్యర్థి పోటీ

షేక్ హసీనా నియోజకవర్గం నుంచి హిందూ అభ్యర్థి పోటీ

నైజీరియాలో ఐసిస్‌పై అమెరికా దాడి? ట్రంప్ సంచలన ప్రకటన

నైజీరియాలో ఐసిస్‌పై అమెరికా దాడి? ట్రంప్ సంచలన ప్రకటన

భద్రత కోసమే విష్ణువు విగ్రహాన్ని కూల్చాం..థాయ్ లాండ్
0:41

భద్రత కోసమే విష్ణువు విగ్రహాన్ని కూల్చాం..థాయ్ లాండ్

నైజీరియాలో ఐసిస్ ఉగ్రవాదులపై అమెరికా దాడులు

నైజీరియాలో ఐసిస్ ఉగ్రవాదులపై అమెరికా దాడులు

వైమానిక దళం ఏర్పాటుకు టీటీపీ ప్లాన్.. భయంలో అధికారులు

వైమానిక దళం ఏర్పాటుకు టీటీపీ ప్లాన్.. భయంలో అధికారులు

మైనారిటీలను సజీవ దహనం చేస్తున్న బంగ్లా: హసీనా

మైనారిటీలను సజీవ దహనం చేస్తున్న బంగ్లా: హసీనా

దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి

దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి

‘బాక్సింగ్ డే’ పేరెలా వచ్చిందంటే?

‘బాక్సింగ్ డే’ పేరెలా వచ్చిందంటే?

తారిక్ రెహ్మాన్ స్పీచ్‌లో మార్టిన్ లూథర్ కింగ్ ఛాయలు?

తారిక్ రెహ్మాన్ స్పీచ్‌లో మార్టిన్ లూథర్ కింగ్ ఛాయలు?

బంగ్లాదేశ్‌లో మైనారిటీల భద్రతపై ఆందోళన

బంగ్లాదేశ్‌లో మైనారిటీల భద్రతపై ఆందోళన

📢 For Advertisement Booking: 98481 12870