हिन्दी | Epaper
కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ వందే భారత్ స్లీపర్ ప్రారంభం రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ వందే భారత్ స్లీపర్ ప్రారంభం రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ వందే భారత్ స్లీపర్ ప్రారంభం రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ వందే భారత్ స్లీపర్ ప్రారంభం రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం

Ursula von der Leyen : గణతంత్ర దినోత్సవానికి ఈయూ చీఫ్? ఢిల్లీకి ఉర్సులా!

Sai Kiran
Ursula von der Leyen : గణతంత్ర దినోత్సవానికి ఈయూ చీఫ్? ఢిల్లీకి ఉర్సులా!

భారత్–యూరోపియన్ యూనియన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే కీలక ఘట్టం చోటుచేసుకుంది. భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు Ursula von der Leyen శనివారం ఢిల్లీకి చేరుకున్నారు. ఆమెతో పాటు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా కూడా ఈ పర్యటనలో భాగస్వాములయ్యారు.

ఢిల్లీ విమానాశ్రయంలో ఉర్సులాకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద ఘన స్వాగతం పలికారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యాలైన భారత్, ఈయూ మధ్య పరస్పర నమ్మకం, భాగస్వామ్య విలువలు మరింత బలపడుతున్నాయని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ పర్యటనకు ఈయూ విదేశాంగ విధాన చీఫ్ కజా కల్లాస్ కూడా హాజరవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Read Also: Prakasam district murder:లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Ursula von der Leyen
Ursula von der Leyen

ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, ఆర్థిక అనిశ్చితి నెలకొన్న తరుణంలో ఈయూ నేతల భారత పర్యటన కీలకంగా మారింది. ప్రధాని Narendra Modi ఆహ్వానం మేరకు వచ్చిన ఈయూ నేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా కలుసుకోనున్నారు. జనవరి 27న జరగనున్న 16వ భారత్–ఈయూ శిఖరాగ్ర సమావేశంలో వాణిజ్యం, సరఫరా గొలుసులు, భద్రత, సాంకేతిక సహకారం వంటి అంశాలపై కీలక చర్చలు జరగనున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కారు కింద మృతదేహాన్ని కిలోమీటర్ల పాటు ఈడ్చుకెళ్లిన ఘటన
1:29

కారు కింద మృతదేహాన్ని కిలోమీటర్ల పాటు ఈడ్చుకెళ్లిన ఘటన

ఆడ పిల్లకు జన్మ.. కోడలి పైన పెట్రోల్ పోసిన మామ

ఆడ పిల్లకు జన్మ.. కోడలి పైన పెట్రోల్ పోసిన మామ

వెండి ధరల పెరుగుదలపై కేంద్రానికి AIJGF లేఖ

వెండి ధరల పెరుగుదలపై కేంద్రానికి AIJGF లేఖ

ట్రంప్ వ్యాఖ్యలపై భారత్​లోని ఇరాన్ ప్రతినిధి స్పందన

ట్రంప్ వ్యాఖ్యలపై భారత్​లోని ఇరాన్ ప్రతినిధి స్పందన

వందే భారత్, అమృత్ భారత్ రైళ్ల టికెట్ బుకింగ్‌లో కీలక మార్పులు

వందే భారత్, అమృత్ భారత్ రైళ్ల టికెట్ బుకింగ్‌లో కీలక మార్పులు

ఈ స్మార్ట్ టిప్స్‌తో సిబిల్ స్కోర్ కాపాడుకోండి

ఈ స్మార్ట్ టిప్స్‌తో సిబిల్ స్కోర్ కాపాడుకోండి

బంగారం ధరల పెరుగదలపై మోదీ సర్కారు ఫోకస్

బంగారం ధరల పెరుగదలపై మోదీ సర్కారు ఫోకస్

అంకెలు రాయలేకపోయిందన్న కోపంతో కూతురిని కొట్టి చంపిన తండ్రి

అంకెలు రాయలేకపోయిందన్న కోపంతో కూతురిని కొట్టి చంపిన తండ్రి

మృతుడి PF, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్‌పై కీలక తీర్పు

మృతుడి PF, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్‌పై కీలక తీర్పు

గవర్నర్‌ పై సీఎం ఎం.కె.స్టాలిన్ తీవ్ర విమర్శలు

గవర్నర్‌ పై సీఎం ఎం.కె.స్టాలిన్ తీవ్ర విమర్శలు

గ్రీన్ హైడ్రోజన్‌తో భారత్ శక్తి విప్లవం

గ్రీన్ హైడ్రోజన్‌తో భారత్ శక్తి విప్లవం

భారత్ పై పన్నుల్లో సగం తగ్గించాలని ట్రంప్ నిర్ణయం

భారత్ పై పన్నుల్లో సగం తగ్గించాలని ట్రంప్ నిర్ణయం

📢 For Advertisement Booking: 98481 12870