हिन्दी | Epaper

UPS : యూపీస్ కింద రిటైర్డ్ ఉద్యోగులకు అదనపు ప్రయోజనాలు

Sudheer
UPS : యూపీస్ కింద రిటైర్డ్ ఉద్యోగులకు అదనపు ప్రయోజనాలు

నేషనల్ పెన్షన్ స్కీమ్‌ (NPS)లో సభ్యులుగా ఉన్న రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పుడు మరో శుభవార్త. ప్రభుత్వం నూతనంగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS) కింద అదనపు ప్రయోజనాలు అందించేందుకు ముందుకు వచ్చింది. కనీసం పదేళ్ల సర్వీస్ పూర్తి చేసి, 2025 మార్చి 31వ తేదీకి ముందే పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఈ ప్రయోజనాలు వర్తించనున్నాయి. ఇది ఉద్యోగుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కేంద్రం తీసుకున్న మంచి నిర్ణయంగా భావిస్తున్నారు.

బేసిక్, డీఏలలో పదోవంతు తక్షణ లాభం

ఈ స్కీమ్ కింద ఉద్యోగులు తమ సర్వీస్ చివర్లో పొందిన బేసిక్ పే మరియు డీఏలలో పదో వంతు మొత్తాన్ని తక్షణమే పొందే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా, మూలవేతన సగటులో 50 శాతం పెన్షన్ కల్పించనున్నారు. ఇది NPS కింద ఉన్న ఉద్యోగులకి ఒకింత ఊరట కలిగించే అంశంగా నిలుస్తుంది. పెన్షన్ లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులకు ఇది ఆర్థికంగా కొంత భరోసా కలిగించనుంది.

జూన్ 30లోగా దరఖాస్తు తప్పనిసరి

ఈ అదనపు ప్రయోజనాలను పొందాలంటే ఆసక్తి ఉన్న రిటైర్డ్ ఉద్యోగులు తప్పనిసరిగా జూన్ 30వ తేదీలోపు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన వివరాలు, దరఖాస్తు విధానం సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ లేదా సంబంధిత శాఖల కార్యాలయాల ద్వారా పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఈ నిర్ణయం ఎంతోమంది పింఛన్ దారులకు కొత్త ఆశను కలిగించింది.

Read Also : Welfare Calendar : త్వరలో సంక్షేమ క్యాలెండర్ – సీఎం చంద్రబాబు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

టీమ్ ఇండియాకు అభినందనలు:పవన్ కళ్యాణ్

టీమ్ ఇండియాకు అభినందనలు:పవన్ కళ్యాణ్

పృథ్వీ షా ఎంగేజ్‌మెంట్, ఎవరీ ఆకృతి అగర్వాల్?

పృథ్వీ షా ఎంగేజ్‌మెంట్, ఎవరీ ఆకృతి అగర్వాల్?

టీ20 వరల్డ్ కప్ విజేతకు కాసుల వర్షం, ఎంతంటే?

టీ20 వరల్డ్ కప్ విజేతకు కాసుల వర్షం, ఎంతంటే?

90 ఏళ్ల వృద్ధురాలిపై గ్యాంగ్ రేప్, మధ్యప్రదేశ్‌లో షాక్

90 ఏళ్ల వృద్ధురాలిపై గ్యాంగ్ రేప్, మధ్యప్రదేశ్‌లో షాక్

భారత్‌తో స్నేహం కోరుతున్న చైనా: విదేశాంగ మంత్రి కీలక ప్రకటన!

భారత్‌తో స్నేహం కోరుతున్న చైనా: విదేశాంగ మంత్రి కీలక ప్రకటన!

19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం! ఐదుగురు అరెస్ట్

19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం! ఐదుగురు అరెస్ట్

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎంపిక: వారంలోపే ప్రకటన!

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎంపిక: వారంలోపే ప్రకటన!

రైళ్ల వేళల్లో మార్పు: ప్రయాణికులకు రైల్వే శాఖ కీలక సూచన!

రైళ్ల వేళల్లో మార్పు: ప్రయాణికులకు రైల్వే శాఖ కీలక సూచన!

అంతర్జాతీయ మహిళా దినోత్సవం : స్త్రీ శక్తికి పాదాభివందనం!

అంతర్జాతీయ మహిళా దినోత్సవం : స్త్రీ శక్తికి పాదాభివందనం!

కేపీ ఓలీని ఓడించిన ర్యాపర్ ‘బాలెన్ షా’

కేపీ ఓలీని ఓడించిన ర్యాపర్ ‘బాలెన్ షా’

రూ.50 టికెట్‌కు రూ.30 లక్షలు కానీ విజేత ఎక్కడ?

రూ.50 టికెట్‌కు రూ.30 లక్షలు కానీ విజేత ఎక్కడ?

నిరుద్యోగులకు నెలకు ₹1500, మమతా బెనర్జీ ప్రకటన

నిరుద్యోగులకు నెలకు ₹1500, మమతా బెనర్జీ ప్రకటన

📢 For Advertisement Booking: 98481 12870