हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

UP Government Schools: సర్కారు బడుల్లో న్యూస్ పేపర్ తప్పనిసరి

Rajitha
UP Government Schools: సర్కారు బడుల్లో న్యూస్ పేపర్ తప్పనిసరి

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం (uttar pradesh) ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో చదువు నాణ్యతను పెంచే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సర్కారు బడుల్లో చదివే పిల్లలు సిలబస్ పుస్తకాలతో పాటు రోజూ వార్తాపత్రికలు కూడా చదవాల్సిందేనని ఆదేశించింది. పాఠ్యాంశాల విజ్ఞానంతో పాటు లోకజ్ఞానం కలగాలన్నదే ఈ విధానం ప్రధాన ఉద్దేశ్యం. దేశం, ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలపై చిన్న వయసులోనే అవగాహన పెరగాలని ప్రభుత్వం భావిస్తోంది.

Read also: Bengal Hotels: బంగ్లాదేశ్ టూరిస్టులకు ‘నో ఎంట్రీ’.. బెంగాల్

UP Government Schools

UP Government Schools

అసెంబ్లీలో రోజూ 10 నిమిషాల న్యూస్ పఠనం

విద్యాశాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ప్రతిరోజూ ఉదయం పాఠశాల అసెంబ్లీలో 10 నిమిషాల సమయాన్ని ప్రత్యేకంగా వార్తాపత్రిక పఠనానికి కేటాయించాలి. విద్యార్థులు రొటేషన్ పద్ధతిలో జాతీయ, అంతర్జాతీయ, క్రీడలు, ఆర్థికం, సంపాదకీయ విభాగాల నుంచి ముఖ్యమైన వార్తలను చదివి వినిపించాలి. హిందీతో పాటు ఇంగ్లీష్ దినపత్రికలను కూడా పాఠశాలల దినచర్యలో భాగం చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

విద్యార్థుల ఆలోచనా శక్తికి బలం

నిత్యం వార్తాపత్రికలు చదవడం వల్ల విద్యార్థుల్లో జనరల్ నాలెడ్జ్ పెరుగుతుంది. వర్తమాన అంశాలపై పట్టు రావడం ద్వారా భవిష్యత్తులో పోటీ పరీక్షలకు ఇది ఉపయోగపడుతుంది. సంపాదకీయాల పఠనం వల్ల పదజాలం మెరుగుపడటమే కాకుండా స్వయంగా రాయగల నైపుణ్యం పెరుగుతుంది. అలాగే మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌లకు అతుక్కుపోయే అలవాటు తగ్గి, ఏకాగ్రత పెరుగుతుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కర్ణాటక సంచలన నిర్ణయం.. పిల్లలకు సోషల్ మీడియా బంద్!

కర్ణాటక సంచలన నిర్ణయం.. పిల్లలకు సోషల్ మీడియా బంద్!

శంషాబాద్‌ నుంచి గల్ఫ్‌ దేశాలకు 12 విమానాలు రద్దు

శంషాబాద్‌ నుంచి గల్ఫ్‌ దేశాలకు 12 విమానాలు రద్దు

ఇరాన్ నౌకపై అమెరికా దాడి.. మోదీ మౌనంపై ప్రతిపక్ష నేతల విమర్శలు

ఇరాన్ నౌకపై అమెరికా దాడి.. మోదీ మౌనంపై ప్రతిపక్ష నేతల విమర్శలు

జర భద్రం ఏఐ గ్లాసెస్‌తో.. మీ బెడ్‌రూమ్‌ యాక్టివిటీ కూడా చూసేస్తారు!

జర భద్రం ఏఐ గ్లాసెస్‌తో.. మీ బెడ్‌రూమ్‌ యాక్టివిటీ కూడా చూసేస్తారు!

ఈ నెల16న సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా?

ఈ నెల16న సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా?

పశ్చిమాసియాలో యుద్ధం.. LPG గ్యాస్ కొరత..రైతులకు నష్టం

పశ్చిమాసియాలో యుద్ధం.. LPG గ్యాస్ కొరత..రైతులకు నష్టం

16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా  నిషేధం

16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా  నిషేధం

గువాహతిలోని కామాఖ్య అమ్మవారిని దర్శించుకున్న బండి సంజయ్

గువాహతిలోని కామాఖ్య అమ్మవారిని దర్శించుకున్న బండి సంజయ్

అస్సాం పరిసరాల్లో యుద్ధ విమానం అదృశ్యం, కొనసాగుతున్న గాలింపు

అస్సాం పరిసరాల్లో యుద్ధ విమానం అదృశ్యం, కొనసాగుతున్న గాలింపు

భారత్‌కు గుడ్ న్యూస్.. రష్యా చమురు దిగుమతికి ట్రంప్ సర్కార్ గ్రీన్ సిగ్నల్

భారత్‌కు గుడ్ న్యూస్.. రష్యా చమురు దిగుమతికి ట్రంప్ సర్కార్ గ్రీన్ సిగ్నల్

కుప్పకూలిన సుఖోయ్ యుద్ధ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి

కుప్పకూలిన సుఖోయ్ యుద్ధ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి

తెలంగాణ పదో తరగతి హాల్ టికెట్లు విడుదల, ఆన్లైన్లో అందుబాటు

తెలంగాణ పదో తరగతి హాల్ టికెట్లు విడుదల, ఆన్లైన్లో అందుబాటు

📢 For Advertisement Booking: 98481 12870