हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

త్రిభాషా విధానం అవసరం

Sudheer
త్రిభాషా విధానం అవసరం

భారతదేశం లాంటి బహుభాషా సమాజంలో విద్యార్థులు మూడుకు పైగా భాషలు నేర్చుకోవడం మంచిదేనని సుధా మూర్తి అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు స్థానిక భాషతో పాటు హిందీ, ఆంగ్ల భాషలను నేర్చుకోవడం వారికి భవిష్యత్తులో ఉపయుక్తమవుతుందని తెలిపారు. భిన్న భాషలపై అవగాహన కలిగి ఉంటే దేశవ్యాప్తంగా ఉద్యోగ, వ్యాపార అవకాశాలను సులభంగా పొందవచ్చని చెప్పారు.

హిందీపై అభ్యంతరాలు – చిదంబరం వ్యాఖ్యలు

అయితే, త్రిభాషా విధానంపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ పి. చిదంబరం హిందీని విద్యార్థులపై బలవంతంగా రుద్దకూడదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విధానాన్ని ఖండిస్తున్నామని, విద్యార్థులపై భాషా భారం వేయడం సరికాదని తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో, ముఖ్యంగా దక్షిణాదిలో, విద్యా విధానంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

sudhamurthi2
sudhamurthi2

తమిళనాడులో నిరసనలు

జాతీయ విద్యా విధానం (NEP) అమలుపై తమిళనాడులో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. హిందీ భాషను బలవంతంగా నేర్పించడం తమిళనాడు విద్యా వ్యవస్థకు తగదని, త్రిభాషా విధానం రాష్ట్ర భాషలకు ముప్పుగా మారకూడదని రాజకీయ నేతలు, విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. విద్యార్థులకు భాషా స్వేచ్ఛ ఉండాలని, వారు ఇష్టపడిన భాషను నేర్చుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870