हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Telugu News: Uttarpradesh-రెండేళ్ల పాపను లాక్కెళ్లి చంపేసిన కోతులు

Pooja
Telugu News: Uttarpradesh-రెండేళ్ల పాపను లాక్కెళ్లి చంపేసిన కోతులు

Uttarpradesh-ఇంట్లో చంటి పిల్లలు ఉంటే ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం. వారి నిద్రిస్తున్న సమయంలో కాస్త రిలాక్స్ అవుతుంటారు కుటుంబ సభ్యులు. ఆ కాస్త రిలాక్స్ సమయమే ఆ పాపకు ఆయుష్షు లేకుండా చేసింది. పాప నిద్రపోతుందని ఆ కుటుంబ సభ్యులు(Family Members) కాస్త పనిలో మునిగిపోయారు. ఇంకేమీ ఉంది ఇంట్లోకి ప్రవేశించిన కోతులు పాపను లాక్కిళ్లి చంపేశాయి.

Uttar Pradesh

డ్రమ్ములో పడేసిని కోతులు

ఉత్తరప్రదేశ్(Uttar pradesh) లో జరిగిన ఈ దారుణ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ అనే గ్రామంలో ఓ ఇంట్లో కోతులు ప్రవేశించాయి. అదే సమయంలో రెండేళ్ల పాప నిద్రపోతోంది. దీంతో కోతులు ఆ పాపను గాయపరుస్తూ, లాక్కెళ్లాయి. అంతటితో ఆగక ఇంటిపైన ఉన్న నీళ్ల డ్రబులో పడేశాయి. ఇంటిపై నుంచి పాప ఏడుపు శబ్దం వినిపించడంతో బయట ఉన్న కుటుంబ సభ్యులు హుటాహుటీగా పైకి చేరుకున్నారు. అక్కడ వెతకగా నీళ్ల డ్రమ్ములో పాప కనిపించింది. ఆ చిన్నారిని వెంటనే బయటకు తీసి, ఆసుపత్రికి తరలించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆ పాప మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై సీతాపూర్ గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉందని, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా తగిన చర్యలు తీసుకోలేదని వాపోయారు.

అధికారుల నిర్లక్ష్యంతో తమకు ఈ నష్టం 

అధికారుల నిర్లక్ష్యంతో తమకు తీరని అన్యాయం జరిగిందని, కడుపుకోతకు గురిచేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు గ్రామంలో కోతులు తరచూ చిన్నారులు, వృద్ధులపై దాడులు చేస్తున్నాయంటూ వాపోతున్నారు. ఈ ఘలనకు కారణమైన ఆటవీశాఖ అధికారులపై కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మూగజీవాలను ప్రేమించాల్సిందే. అయితే మూగజీవాలకంటే మనుషుల ప్రాణాలు ముఖ్యం. కుక్కల దాడిలో ప్రాణాలను కోల్పోయిన సంఘటన కేసులో ఇటీవల సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. అలాగే కోతుల అదుపుపై కూడా ఏదైనా నిబంధనలు తెస్తే బాగుంటుంది అనేది కొందరి భావన. ఎందుకంటే రోడ్లపై వెళ్తున్న వారిపై కోతుల గుంపుల దాడులు కూడా పెరుగుతున్నాయి. మన చేతిలో ఎలాంటి ఆయుధం లేకపోతే కోతుల నుంచి, కుక్కల నుంచి తప్పించుకోవడం కష్టంగా అవుతున్నది. వీటి దాడులో ఎందరో గాయపడుతున్నారు.

స్థానికులు, అధికారులు ఎలా స్పందించారు?
గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. అధికారులు కోతుల సంఖ్య పెరగడం, ఆహారం కోసం గ్రామాల్లోకి రావడం కారణమని చెప్పారు.

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఏ చర్యలు తీసుకుంటారు?
అటవీశాఖ ప్రత్యేక బృందాలను పంపి కోతులను పట్టుకోవడం, పునరావాసం కల్పించడం వంటి చర్యలు చేపట్టనున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telugu-news-drugs-drugs-stir-in-hyderabad/hyderabad/542425/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

త్రిషకు క్షమాపణలు చెప్పిన బీజేపీ నేత

త్రిషకు క్షమాపణలు చెప్పిన బీజేపీ నేత

మోదీ ఇజ్రాయెల్ పర్యటన? నేతన్యాహూ ప్రకటన ఆసక్తికరం

మోదీ ఇజ్రాయెల్ పర్యటన? నేతన్యాహూ ప్రకటన ఆసక్తికరం

ఢిల్లీలో AI సమ్మిట్ ప్రారంభం, ప్రపంచ దృష్టి భారత్‌పై

ఢిల్లీలో AI సమ్మిట్ ప్రారంభం, ప్రపంచ దృష్టి భారత్‌పై

ఫుల్ గా తాగి రైల్వే ట్రాక్ పై యువకుడు హల్చల్

ఫుల్ గా తాగి రైల్వే ట్రాక్ పై యువకుడు హల్చల్

పెళ్లికి ముందు శృంగారం.. యువతకు సుప్రీంకోర్టు హెచ్చరిక

పెళ్లికి ముందు శృంగారం.. యువతకు సుప్రీంకోర్టు హెచ్చరిక

దివ్యాంగ ఉద్యోగులకు గొప్ప శుభవార్త

దివ్యాంగ ఉద్యోగులకు గొప్ప శుభవార్త

కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించ‌లేదు.. మ‌ణిశంక‌ర్ అయ్య‌ర్

కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించ‌లేదు.. మ‌ణిశంక‌ర్ అయ్య‌ర్

ఇకనైనా విశ్వవిద్యాలయాల్లోకి ఆచార్యులొచ్చేనా?

ఇకనైనా విశ్వవిద్యాలయాల్లోకి ఆచార్యులొచ్చేనా?

పట్టణ అభివృద్ధికి ప్రజల గ్రీన్ సిగ్నల్

పట్టణ అభివృద్ధికి ప్రజల గ్రీన్ సిగ్నల్

ఏటీఎంతో రేషన్ కొనుగోలు!

ఏటీఎంతో రేషన్ కొనుగోలు!

మతపరమైన ప్రదేశాల్లో మహిళల ప్రవేశంపై వివక్ష కేసు..సుప్రీం కోర్టు కీలక నిర్ణయం

మతపరమైన ప్రదేశాల్లో మహిళల ప్రవేశంపై వివక్ష కేసు..సుప్రీం కోర్టు కీలక నిర్ణయం

చెక్ బౌన్స్ కేసు.. రాజ్‌పాల్ యాదవ్‌కు మధ్యంతర బెయిల్

చెక్ బౌన్స్ కేసు.. రాజ్‌పాల్ యాదవ్‌కు మధ్యంతర బెయిల్

📢 For Advertisement Booking: 98481 12870