हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Telugu News: Rahul-ప్రతిపక్ష నేతగా దూసుకెళుతున్న రాహుల్..

Pooja
Telugu News: Rahul-ప్రతిపక్ష నేతగా దూసుకెళుతున్న రాహుల్..

Rahul: కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష శక్తులను ఏకతాటిపైకి తేవడానికి కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీనే సరైన నాయకుడని తాజా సర్వేలో తేలింది. ఇండియా టుడే-సీఓటర్ నిర్వహించిన “మూడ్ ఆఫ్ ది నేషన్” సర్వేలో పాల్గొన్న వారిలో 28.2% మంది రాహుల్ గాంధీని ప్రతిపక్షానికి ఉత్తమ నాయకుడిగా(best leader) అభిప్రాయపడ్డారు. ఈ సర్వేలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ 7.7% ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ (6.7%), ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (6.4%), కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ (4.4%) తదుపరి స్థానాల్లో ఉన్నారు.

Telugu News: Rahul-ప్రతిపక్ష నేతగా దూసుకెళుతున్న రాహుల్..

రాహుల్ ఆదరణ పెరుగుదల

గత సర్వేలతో పోల్చితే రాహుల్ గాంధీకి మద్దతు పెరిగినట్లు ఈ నివేదిక వెల్లడించింది. 2024 ఫిబ్రవరిలో ఆయనకు 23.9% మద్దతు లభించగా, 2025 ఆగస్టు సర్వేలో అది 28.2%కి చేరింది. అయితే 2023 ఆగస్టులో నమోదైన 32.3%తో పోలిస్తే కొంత తక్కువగానే ఉందని చెప్పవచ్చు.లోక్‌సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ(Rahul Gandhi) పనితీరుపై కూడా ప్రజల అభిప్రాయం మెరుగ్గా మారింది. ఆయన పనితీరు “అద్భుతంగా ఉంది” అని చెప్పిన వారి శాతం 25% నుంచి 28%కి పెరిగింది. అదే సమయంలో, “బాగాలేదు” అని చెప్పిన వారి శాతం 27% నుంచి 15%కి తగ్గింది. ఈ సర్వేలో మరో 22% మంది ఆయన పనితీరు “బాగుంది” అని, 16% మంది “సాధారణం” అని అభిప్రాయపడ్డారు. ఈ సర్వే 2025 జూలై 1 నుంచి ఆగస్టు 14 వరకు దేశవ్యాప్తంగా అన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో జరిగింది. మొత్తం 2,06,826 మంది స్పందనల ఆధారంగా ఈ నివేదిక రూపొందించబడింది.

మూడ్ ఆఫ్ ది నేషన్” సర్వేలో రాహుల్ గాంధీకి ఎంత శాతం మద్దతు వచ్చింది?
ఈ సర్వేలో రాహుల్ గాంధీకి 28.2% మంది మద్దతు తెలిపారు.

రాహుల్ గాంధీ తర్వాత ఎక్కువ మద్దతు పొందిన ప్రతిపక్ష నేత ఎవరు?
మమతా బెనర్జీ 7.7% ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/heavy-rains-continuous-review-of-flood-situation/telangana/537472/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870