हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Suprem Court: రెండేళ్లు బయటకు వెళితే స్థానికత కోల్పోవడమేంటి?: సుప్రీం

Vanipushpa
Suprem Court: రెండేళ్లు బయటకు వెళితే స్థానికత కోల్పోవడమేంటి?: సుప్రీం

సుప్రీంకోర్టు(Suprem Court) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్(Justice B R Gavai) నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశంపై కీలక ప్రశ్నలు లేవనెత్తింది.
“రెండేళ్లు ఇతర రాష్ట్రంలో చదివితే తప్పేంటి?” – సీజేఐ ప్రశ్న
విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లడమే ఎందుకు దోషంగా పరిగణించాలి? స్థానికతను కోల్పోవడం ఎలా న్యాయసమ్మతం అవుతుందనే సందేహాన్ని ధర్మాసనం వ్యక్తం చేసింది.
తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులపై వివాదం
పదో తరగతి తర్వాత రెండు సంవత్సరాలు ఇతర రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థులకు స్థానికత వర్తించదన్న రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు వివాదాస్పదమయ్యాయి.

Suprem Court: రెండేళ్లు బయటకు వెళితే స్థానికత కోల్పోవడమేంటి?: సుప్రీం
Suprem Court: రెండేళ్లు బయటకు వెళితే స్థానికత కోల్పోవడమేంటి?: సుప్రీం

హైకోర్టు తీర్పు – మార్గదర్శకాలు జారీ చేయాలంటూ ఆదేశం
ఈ ఉత్తర్వులకు వ్యతిరేకంగా విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు స్థానికత నిర్వచనంపై క్లారిటీ ఇవ్వాలని సూచించింది.
సుప్రీంకోర్టు ఎదుట వినిపించిన వాదనలు
తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విద్యార్థుల హక్కులను పట్టించి, విచారణను కొనసాగిస్తున్నారు. తాజాగా ఈ పిటిషన్లపై సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ(Abhishek Manu Singhvi) వాదనలు వినిపించారు. రెండేళ్లు బయట ప్రాంతంలో చదువుకోవడానికి వెళితే తప్పేంటని విచారణ సందర్భంగా సీజేఐ ప్రశ్నించారు .

భారత సుప్రీంకోర్టు అంటే ఏమిటి?
భారత సుప్రీంకోర్టు | భారతదేశం
భారత న్యాయ వ్యవస్థలో అత్యున్నత న్యాయస్థానం భారత సుప్రీంకోర్టు, ఇది అప్పీళ్లకు తుది కోర్టుగా మరియు రాజ్యాంగ సంరక్షకుడిగా పనిచేస్తుంది. ఇది జనవరి 26, 1950న స్థాపించబడింది.
2025లో భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరు?
భూషణ్ గవై. ప్రధాన న్యాయమూర్తి నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ మరియు పశ్చిమ బెంగాల్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జురిడికల్ సైన్సెస్ లకు వాస్తవ ఛాన్సలర్. 52వ మరియు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి భూషణ్ గవై.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/empowerment-national-unity-is-strengthened-only-through-farmer-empowerment-governor-jishnu-dev-verma/telangana/526398/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870