हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Telugu News: Supreme Court: వృద్ధాప్యంలో ఉన్న మమ్మని చూసుకోకపోతే  గెంటేయొచ్చు.

Sushmitha
Telugu News: Supreme Court: వృద్ధాప్యంలో ఉన్న మమ్మని చూసుకోకపోతే  గెంటేయొచ్చు.

వృద్ధాప్యంలో(old age) ఉన్న తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలకు వారి ఆస్తులు అనుభవించే హక్కు ఉండదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే పిల్లలను బయటకు కూడా వెళ్లగొట్టవచ్చని స్పష్టం చేసింది. బిడ్డలు పట్టించుకోని తల్లిదండ్రులకు 2007లో కేంద్రం తీసుకొచ్చిన తల్లిదండ్రుల, వృద్ధుల సంరక్షణ, పోషణ చట్టం అండగా ఉంటుందని కోర్టు పేర్కొంది.

West Indies series: వెస్టిండీస్‌ సిరీస్ కు భారత జట్టు ఇదే!

Supreme Court

మహారాష్ట్ర కేసు, తీర్పు వివరాలు

మహారాష్ట్రకు చెందిన 80 ఏళ్ల వృద్ధ దంపతులు తమ కొడుకు సంరక్షణ బాధ్యతలను చూసుకోవడం లేదని సుప్రీంకోర్టులో పిటిషన్(Petition) వేశారు. దీనిపై విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఈ సంచలన తీర్పును వెలువరించింది. గతంలో కూడా కోర్టు ఇలాంటి తీర్పునే ఇచ్చిందని గుర్తుచేసింది. తల్లిదండ్రుల సంరక్షణ, పోషణ బాధ్యత కొడుకులు, కూతుర్లదేనని స్పష్టం చేసింది. వారిని పట్టించుకోకుంటే ఆస్తి పొందే హక్కు ఉండదని హెచ్చరించింది.

మధ్యప్రదేశ్ కేసు, ట్రైబ్యునళ్లకు అధికారం

గతంలో మధ్యప్రదేశ్‌కు చెందిన వృద్ధ దంపతులు తమ కొడుకు బాగోగులు చూసుకుంటానని మాట తప్పాడని సుప్రీంకోర్టును(Supreme Court) ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆ కొడుకుకి ఇచ్చిన ఆస్తిని రద్దు చేసి, దానిపై ఆ దంపతులకే హక్కును పునరుద్ధరించింది. తల్లిదండ్రుల సంరక్షణ, పోషణ చట్టం ప్రకారం ఏర్పాటైన ట్రైబ్యునళ్లు,(Tribunals,) కన్నవారిని పట్టించుకోని పిల్లల విషయంలో వెంటనే దర్యాప్తు జరుపుతాయని కోర్టు పేర్కొంది. అంతేకాకుండా, తల్లిదండ్రులు తమ పిల్లలకు బదిలీ చేసిన ఆస్తిపై మళ్లీ యాజమాన్య హక్కులు పొందేలా ఆదేశించే అధికారం ట్రైబ్యునళ్లకు ఉంటుందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.

తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలకు ఆస్తిపై హక్కు ఉంటుందా?

ఉండదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

ఏ చట్టం తల్లిదండ్రులకు అండగా ఉంటుంది?

2007లో కేంద్రం తీసుకొచ్చిన తల్లిదండ్రుల, వృద్ధుల సంరక్షణ, పోషణ చట్టం

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సోనియా గాంధీ నివాసాన్ని ముట్టడించేందుకు బీజేపీ నేతల యత్నం
0:9

సోనియా గాంధీ నివాసాన్ని ముట్టడించేందుకు బీజేపీ నేతల యత్నం

ఎన్‌ఎంసీ కొత్త నిబంధనలు

ఎన్‌ఎంసీ కొత్త నిబంధనలు

ట్రంప్ తన అధికారాలను అతిక్రమించారు.. మండిపడిన సుప్రీంకోర్టు

ట్రంప్ తన అధికారాలను అతిక్రమించారు.. మండిపడిన సుప్రీంకోర్టు

విద్యార్థులపై ఉపాధ్యాయుడు కాల్పులు

విద్యార్థులపై ఉపాధ్యాయుడు కాల్పులు

సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా సరే.. భారత్‌పై సుంకాలు కొనసాగుతాయి

సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా సరే.. భారత్‌పై సుంకాలు కొనసాగుతాయి

ప్రపంచ AI హబ్‌గా భారత్.. ఢిల్లీ డిక్లరేషన్‌కు 80 దేశాల మద్దతు

ప్రపంచ AI హబ్‌గా భారత్.. ఢిల్లీ డిక్లరేషన్‌కు 80 దేశాల మద్దతు

తగ్గేదేలే.. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత 10 శాతం సుంకాల దాడి

తగ్గేదేలే.. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత 10 శాతం సుంకాల దాడి

ఎర్రకోట, ప్రధాన ఆలయాలే లక్ష్యంగా లష్కరే కుట్ర

ఎర్రకోట, ప్రధాన ఆలయాలే లక్ష్యంగా లష్కరే కుట్ర

ట్రంప్‌ టారిఫ్‌లకు భారత సంతతి న్యాయవాది బ్రేక్‌లు

ట్రంప్‌ టారిఫ్‌లకు భారత సంతతి న్యాయవాది బ్రేక్‌లు

థరూర్ ప్రశంసలు, రాహుల్ విమర్శలు

థరూర్ ప్రశంసలు, రాహుల్ విమర్శలు

మైక్రోసాఫ్ట్‌ గేమింగ్‌ CEO గా భారత సంతతి చెందిన టెకీ

మైక్రోసాఫ్ట్‌ గేమింగ్‌ CEO గా భారత సంతతి చెందిన టెకీ

సిగరెట్ వివాదం, పెట్రోల్ బంక్ వద్ద లైటర్ విసిరి మంటలు

సిగరెట్ వివాదం, పెట్రోల్ బంక్ వద్ద లైటర్ విసిరి మంటలు

📢 For Advertisement Booking: 98481 12870