हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest News: Bengaluru Traffic: బెంగళూరు ట్రాఫిక్‌పై శుభాన్షు శుక్లా వ్యంగ్యాస్త్రాలు

Anusha
Latest News: Bengaluru Traffic: బెంగళూరు ట్రాఫిక్‌పై శుభాన్షు శుక్లా వ్యంగ్యాస్త్రాలు

దేశంలో ఐటీ రాజధానిగా గుర్తింపు పొందిన బెంగళూరు, ఇటీవల కాలంలో రోడ్ల దుస్థితి, భయంకరమైన ట్రాఫిక్‌ సమస్యలపై విమర్శలు, అసంతృప్తి రోజురోజుకూ పెరుగుతోంది. పారిశ్రామిక దిగ్గజాలు ఇప్పటికే ఈ సమస్యలపై గళం విప్పారు. తాజాగా భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా కూడా బెంగళూరు రోడ్ల పరిస్థితిపై, ట్రాఫిక్ (Bengaluru Traffic) సమస్యలపై చేసిన కామెంట్లు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి.

Read Also: Nitish Kumar oath : బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ 10వసారి ప్రమాణం..

బెంగళూరు రోడ్లపై వెళ్లడం కంటే కూడా అంతరిక్షంలో ప్రయాణించడమే తేలిక

శుభాన్షు శుక్లా బెంగళూరు ట్రాఫిక్ సమస్యల (Bengaluru Traffic) గురించి వ్యంగ్యంగా స్పందించారు. బెంగళూరు రోడ్లపై వెళ్లడం కంటే కూడా అంతరిక్షంలో ప్రయాణించడమే తేలిక అని చెప్పారు. అయితే ఇటీవలే బెంగళూరులో జరిగిన బెంగళూరు టెక్నాలజీ సదస్సులోని ‘ఫ్యూచర్ మేకర్స్ కాంక్లేవ్’కు వ్యోమగామి శుభాన్షు శుక్లా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తాను మారతహళ్లి (Marathahalli) నుంచి ఎగ్జిబిషన్ సెంటర్‌కు దాదాపు మూడు గంటలు ప్రయాణించాల్సి వచ్చిందని తెలిపారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో.. మూడో వంతు సమయంలోనే తాను తన ప్రసంగాన్ని పూర్తి చేశానని వ్యాఖ్యానించారు.

Subhanshu Shukla's satire on Bengaluru traffic
Subhanshu Shukla’s satire on Bengaluru traffic

అంతరిక్ష యాత్ర సవాళ్లతో కూడుకున్నది

గత జూన్‌లో యాగ్జియం మిషన్ ద్వారా అంతరిక్ష ప్రయాణం చేసిన అనుభవాన్ని ఈ సందర్భంగా శుభాన్షు శుక్లా పంచుకున్నారు. అంతరిక్షంలో అడుగు పెట్టాక మన గుండెపై మోటారు వాహనం ప్రయాణించినట్లుగా ఉంటుందన్నారు. అక్కడి పరిస్థితులకు పూర్తిగా అలవాటు పడటానికి కనీసం వారం రోజులు పడుతుందని వివరించారు.

భూమికి తిరిగి వచ్చాక కూడా రెండు వారాల పాటు శరీరం అదుపు తప్పినట్లుగా అనిపిస్తుందని తెలిపారు. అయితే అంతరిక్ష యాత్ర సవాళ్లతో కూడినప్పటికీ.. ఇది భారతీయ అంతరిక్ష విజయానికి ప్రతీక అని తెలిశాక.. గర్వంగా అనిపించిందన్నారు. మనకు, మన అంతరిక్ష ప్రగతికి హద్దుల్లేవని వెల్లడించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870