हिन्दी | Epaper
ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

Murder : హర్యానాలో ప్రిన్స్‌పాల్‌ను కత్తితో పొడిచిచంపిన విద్యార్థులు

Divya Vani M
Murder : హర్యానాలో ప్రిన్స్‌పాల్‌ను కత్తితో పొడిచిచంపిన విద్యార్థులు

దేశమంతా గురుపౌర్ణిమి వేడుకల్లో మునిగి ఉన్న ఈ సమయంలో హర్యానాలో ఓ దారుణ సంఘటన కలకలం రేపింది. తమకు విద్యాబుద్ధులు నేర్పుతున్న స్కూల్ ప్రిన్స్‌పాల్‌ (School Principal) ను ఇద్దరు మైనర్ విద్యార్థులు కత్తులతో పొడిచి నరికి చంపారు (Minor students stabbed to death with knives). కేవలం క్రమశిక్షణ మాటలకే ఆగ్రహించిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.హర్యానాలోని హిసార్ జిల్లా నర్నౌద్ పట్టణంలో ఉన్న బాస్ గ్రామంలోని కర్తార్ మెమోరియల్ సీనియర్ సెకండరీ స్కూల్‌లో ఈ ఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది. 50 ఏళ్ల ప్రిన్స్‌పాల్ జగ్బీర్ సింగ్ పన్నూ విద్యార్థులకు క్రమశిక్షణను నేర్పించాలన్న ఉద్దేశంతో, జుట్టు కత్తిరించుకొని రావాలని సలహా ఇచ్చారు. అయితే దీన్ని అవమానంగా తీసుకున్న ఇద్దరు విద్యార్థులు, ఆయనను టార్గెట్ చేశారు.

Murder : ప్రిన్స్‌పాల్‌ను కత్తితో పొడిచిచంపిన విద్యార్థులు
Murder : ప్రిన్స్‌పాల్‌ను కత్తితో పొడిచిచంపిన విద్యార్థులు

క్లాసులోకి వచ్చి నేరుగా దాడి

వెంటనే ప్రతీకార దృష్టితో ఉన్న ఇద్దరు మైనర్ విద్యార్థులు స్కూల్‌కు కత్తులతో వచ్చారు. ప్రిన్స్‌పాల్ క్లాసులో ఉండగానే, అతని మీద దాడికి దిగారు. పలు చోట్ల కత్తిపోట్లతో ఆయనను హత్య చేశారు. తీవ్రంగా గాయపడిన జగ్బీర్ సింగ్ అక్కడికక్కడే మృతి చెందారు. ఇది చూసిన స్కూల్ సిబ్బంది, విద్యార్థులు షాక్‌కు గురయ్యారు.

విద్యార్థుల కోసం గాలింపు కొనసాగుతోంది

ఈ ఘాతుకానికి పాల్పడిన విద్యార్థులు ఘటన అనంతరం స్కూల్‌ నుంచి పరారయ్యారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం ఇద్దరు మైనర్ల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. వారిని త్వరలో పట్టుకుంటామని అధికారులు పేర్కొన్నారు.

పాఠశాలల భద్రతపై ప్రశ్నలు

ఈ ఘటన స్కూల్ భద్రత, పిల్లల మానసిక స్థితిపై సుదీర్ఘ చర్చకు దారితీస్తోంది. విద్యార్థుల మనస్తత్వాన్ని, మారుతోన్న బుద్ధిని సమాజం కొత్త కోణంలో విశ్లేషిస్తోంది. గురుపౌర్ణిమి రోజే ఓ గురువు ఇలా ప్రాణాలు కోల్పోవడం ఎంతో దురదృష్టకరం. ఇది విద్యా వ్యవస్థలో భద్రతకు లొలికిన గొట్టమే.

Read Also : Kerala Student : రెండు విమానాల ఢీ..ఇద్దరు పైలట్‌ విద్యార్థుల మృతి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హిందువులపై దాడులు భారత్, బ్రిటన్ ఆందోళన

హిందువులపై దాడులు భారత్, బ్రిటన్ ఆందోళన

ప్రజలకు మరో భారమా? త్వరలో పెట్రోల్ ధరల పెంపు

ప్రజలకు మరో భారమా? త్వరలో పెట్రోల్ ధరల పెంపు

వాష్‌రూమ్‌లోకి తొంగి చూసినందుకు ₹10 లక్షల ఫైన్!

వాష్‌రూమ్‌లోకి తొంగి చూసినందుకు ₹10 లక్షల ఫైన్!

16 ఏళ్లు నిండితేనే ‘గిగ్‌’ కార్మికులుగా నమోదు

16 ఏళ్లు నిండితేనే ‘గిగ్‌’ కార్మికులుగా నమోదు

ప్రెగ్నెన్సీ తొలగించుకునేందుకు భర్త అనుమతి అవసరం లేదు

ప్రెగ్నెన్సీ తొలగించుకునేందుకు భర్త అనుమతి అవసరం లేదు

టెట్ పై సుప్రీం తీర్పుతో నష్టపోయే టీచర్ల వివరాలు ఇవ్వండి

టెట్ పై సుప్రీం తీర్పుతో నష్టపోయే టీచర్ల వివరాలు ఇవ్వండి

ముంబై లోకల్ రైలులో అగ్నిప్రమాదం
0:31

ముంబై లోకల్ రైలులో అగ్నిప్రమాదం

మళ్లీ తగ్గిన బంగారం ధరలు, కొనుగోలుకు ఇదే మంచి అవకాశం

మళ్లీ తగ్గిన బంగారం ధరలు, కొనుగోలుకు ఇదే మంచి అవకాశం

లోన్లపై వడ్డీరేటు తగ్గించిన HDFC

లోన్లపై వడ్డీరేటు తగ్గించిన HDFC

నెల ముందే తిరిగొస్తున్న వ్యోమగాములు..అసలు ఏంజరిగిందంటే !!

నెల ముందే తిరిగొస్తున్న వ్యోమగాములు..అసలు ఏంజరిగిందంటే !!

ప్రమాదాల నివారణకు సరికొత్త టెక్నలాజి తీసుకరాబోతున్న కేంద్రం

ప్రమాదాల నివారణకు సరికొత్త టెక్నలాజి తీసుకరాబోతున్న కేంద్రం

పశ్చిమ బెంగాల్ గవర్నర్‌ ను చంపేస్తామంటూ బెదిరింపులు?

పశ్చిమ బెంగాల్ గవర్నర్‌ ను చంపేస్తామంటూ బెదిరింపులు?

📢 For Advertisement Booking: 98481 12870