हिन्दी | Epaper
తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్

Latest News: Special trains: క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

Aanusha
Latest News: Special trains: క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

క్రిస్మస్, నూతన సంవత్సరం సందర్భంగా దేశవ్యాప్తంగా పర్యాటకులు, ప్రయాణికుల రద్దీ భారీగా పెరగడం సహజం. సెలవులను కుటుంబ సభ్యులతో గడపాలని, పర్యటనలకు వెళ్లాలని అనుకునే వారు పెద్ద సంఖ్యలో రైల్వేలో ప్రయాణిస్తారు.. ఈ నేపథ్యంలో, ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని.. ప్రత్యేక రైళ్ల (Special trains) ను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రకటించింది. ముఖ్యంగా డిసెంబర్ చివరి వారం నుండి జనవరి మొదటి వారం వరకు ఈ స్పెషల్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ప్రధానంగా.. హైదరాబాద్ చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి కాకినాడ పోర్టు మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు.

Read Also: Lionel Messi: ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ

ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు

రైలు నంబర్ 07196 చర్లపల్లి నుంచి కాకినాడకు డిసెంబరు 24, 30 తేదీల్లో (బుధ, మంగళవారాల్లో) రాత్రి 7.30 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 07195 కాకినాడ నుంచి చర్లపల్లికి డిసెంబరు 28, 31 తేదీల్లో (ఆది, బుధవారాల్లో) రాత్రి 7.50కి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.30కి గమ్యం చేరుకుంటుంది. ఈ సర్వీసులు క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలకు సొంతూళ్లకు వెళ్లే కోస్తా ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు.డిసెంబరు 16 నుంచి జనవరి 4వ తేదీ వరకు పశ్చిమ, దక్షిణ భారతదేశంలోని ముఖ్య పట్టణాలకు కూడా ద.మ.రైల్వే వీక్లీ ప్రత్యేక రైళ్ల (Special trains) ను నడిపించనున్నట్లు పేర్కొంది.

South Central Railway announces special trains for Christmas and New Year
South Central Railway announces special trains for Christmas and New Year

తిరుపతి-చర్లపల్లి మధ్య నడిచే రైలు నంబర్ 07000 డిసెంబరు 16, 23, 30 తేదీల్లో ప్రతి మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు బయల్దేరుతుంది. దీనికి అనుబంధంగా చర్లపల్లి-తిరుపతి మధ్య నడిచే రైలు నంబర్ 07031.. డిసెంబరు 19 నుంచి జనవరి 2 వరకు ప్రతి శుక్రవారం సాయంత్రం 3.35కి బయల్దేరుతుంది. ఈ రైలు తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల మధ్య అనుసంధానాన్ని పెంచుతూ నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, వినుకొండ, దొనకొండ, గిద్దలూరు, నంద్యాల, కడప వంటి కీలక స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ

ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ

బీఎల్ఓలపై బెదిరింపుల్ని కట్టడి చేయకపోతే ఈసీకి సుప్రీంకోర్టు హెచ్చరిక…

బీఎల్ఓలపై బెదిరింపుల్ని కట్టడి చేయకపోతే ఈసీకి సుప్రీంకోర్టు హెచ్చరిక…

ఈసీ చట్టం మారుస్తాం లోక్‌సభలో రాహుల్ హెచ్చరిక…

ఈసీ చట్టం మారుస్తాం లోక్‌సభలో రాహుల్ హెచ్చరిక…

గోవాలో రోమియో లేన్ షాక్‌పై బుల్డోజర్ చర్య…

గోవాలో రోమియో లేన్ షాక్‌పై బుల్డోజర్ చర్య…

10 కీలక నగరాల్లో తగ్గిన బంగారం రేట్లు ఇవాళ తాజా ధరలు ఇవే…

10 కీలక నగరాల్లో తగ్గిన బంగారం రేట్లు ఇవాళ తాజా ధరలు ఇవే…

భారత్ vs దక్షిణాఫ్రికా 1వ టీ20 74 పరుగులకే SA ఆలౌట్, భారత్ 101 రన్స్ విజయం…

భారత్ vs దక్షిణాఫ్రికా 1వ టీ20 74 పరుగులకే SA ఆలౌట్, భారత్ 101 రన్స్ విజయం…

ప్రీ-స్కూల్ నుంచి పీహెచ్‌డీ వరకు భారత్–ఆస్ట్రేలియా విద్యా భాగస్వామ్యం విస్తరణ…

ప్రీ-స్కూల్ నుంచి పీహెచ్‌డీ వరకు భారత్–ఆస్ట్రేలియా విద్యా భాగస్వామ్యం విస్తరణ…

ప్రజాస్వామ్య హక్కుకు రక్షణ: SIR కొనసాగింపుపై సుప్రీం కీలక తీర్పు

ప్రజాస్వామ్య హక్కుకు రక్షణ: SIR కొనసాగింపుపై సుప్రీం కీలక తీర్పు

13 లక్షల ఉద్యోగాలు, 400 ఎకరాల్లో డేటా సెంటర్లు: ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ మాస్టర్ ప్లాన్

13 లక్షల ఉద్యోగాలు, 400 ఎకరాల్లో డేటా సెంటర్లు: ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ మాస్టర్ ప్లాన్

సామ్‌సంగ్ One UI 8.5 బీటా విడుదల – కొత్త ఫీచర్లు ఇవే…

సామ్‌సంగ్ One UI 8.5 బీటా విడుదల – కొత్త ఫీచర్లు ఇవే…

భార్యాభర్తలను విడాకులు తీసుకునేలా చేసిన ఉల్లిపాయ

భార్యాభర్తలను విడాకులు తీసుకునేలా చేసిన ఉల్లిపాయ

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సాధారణ స్థితికి ఇండిగో సేవలు

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సాధారణ స్థితికి ఇండిగో సేవలు

📢 For Advertisement Booking: 98481 12870