हिन्दी | Epaper

Price Rise: ఆకాశాన్నంటుతున్న నిత్యావసర ధరలు

Anusha
Price Rise: ఆకాశాన్నంటుతున్న నిత్యావసర ధరలు

దేశంలో ధరల పెరుగుదల అంశం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. జనవరి నెలకు సంబంధించిన గణాంకాల ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 2.75 శాతంగా నమోదైంది. గత నెలలతో పోలిస్తే ఇది కొంత నియంత్రణలో ఉన్నట్లుగా కనిపించినా, రోజువారీ వినియోగ వస్తువుల ధరలు (Price Rise) సామాన్యుడిపై భారంగా మారుతున్నాయనే అభిప్రాయం వినిపిస్తోంది. ముఖ్యంగా ఆహార పదార్థాలు, లోహాలు, నిత్యావసర వస్తువుల ధరల్లో హెచ్చుతగ్గులు ప్రజల ఖర్చులపై ప్రభావం చూపుతున్నాయి.

Read Also: Online: ఇపాస్‌పోర్ట్ తో సులభంగా పాస్‌పోర్ట్ పొందవచ్చు

Price Rise: Skyrocketing prices of essential commodities
Price Rise: Skyrocketing prices of essential commodities

గణాంకాలు విడుదల

రాష్ట్రాల వారీగా తెలంగాణలో అత్యధికంగా 4.92%గా ఉంటే 2.83%తో ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానంలో ఉంది. తొలిసారిగా కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI) ఆధారంగా ప్రభుత్వం గణాంకాలు విడుదల చేసింది. 308 వస్తువులు, 50 సేవల ధరలను పరిగణనలోకి తీసుకుంది. వెండి, టమాటా, కొబ్బరి, బంగారం గరిష్ఠ ద్రవ్యోల్బణంలో, ఉల్లి, ఆలుగడ్డ, కందిపప్పు తక్కువ ద్రవ్యోల్బణంలో ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కేటీఆర్ చేతుల మీదుగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం!

కేటీఆర్ చేతుల మీదుగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం!

ఇక స్కూళ్లలో పాలు, కాలేజీల్లో బ్రేక్‌ఫాస్ట్!

ఇక స్కూళ్లలో పాలు, కాలేజీల్లో బ్రేక్‌ఫాస్ట్!

మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి: సీఎం రేవంత్

మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి: సీఎం రేవంత్

అమెరికాను వణికిస్తున్న హ్యూమన్ మెటాన్యుమో వైరస్

అమెరికాను వణికిస్తున్న హ్యూమన్ మెటాన్యుమో వైరస్

మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

ఇరాన్ పాఠశాలపై జరిగిన దాడిని ఖండించిన ట్రంప్

ఇరాన్ పాఠశాలపై జరిగిన దాడిని ఖండించిన ట్రంప్

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎంపిక: వారంలోపే ప్రకటన!

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎంపిక: వారంలోపే ప్రకటన!

ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన!

ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన!

ఫైనల్ మ్యాచ్.. అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ధోనీ

ఫైనల్ మ్యాచ్.. అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ధోనీ

ఇరాన్ హెచ్చరిక: “ట్రంప్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు!”

ఇరాన్ హెచ్చరిక: “ట్రంప్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు!”

క్లీన్ సిటీగా హైదరాబాద్‌: రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

క్లీన్ సిటీగా హైదరాబాద్‌: రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

యుద్ధం.. ఇరాన్‌లో వారం రోజుల్లో 1,300 మంది మృతి

యుద్ధం.. ఇరాన్‌లో వారం రోజుల్లో 1,300 మంది మృతి

📢 For Advertisement Booking: 98481 12870