हिन्दी | Epaper
రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Telugu News: Siddaramaiah: ఇన్ఫోసిస్ వ్యవస్థాపక దంపతులపై సీఎం సిద్ధరామయ్య ఆగ్రహం

Sushmitha
Telugu News: Siddaramaiah: ఇన్ఫోసిస్ వ్యవస్థాపక దంపతులపై సీఎం సిద్ధరామయ్య ఆగ్రహం

సామాజిక సర్వే (కుల గణన)పై ఇన్ఫోసిస్ ఫౌండర్ ఎన్.ఆర్. నారాయణమూర్తి(N.R. Narayana Murthy) మరియు ఆయన భార్య, రచయిత్రి సుధా మూర్తి చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల గణనను నిలిపివేయాలని, ఇది సమాజాన్ని విభజించడానికి దారితీస్తుందని నారాయణమూర్తి దంపతులు ఇటీవల వ్యాఖ్యానించిన నేపథ్యంలో సీఎం స్పందించారు.

Read Also: India Post: 24 గంటల్లో సూపర్ ఫాస్ట్ డెలివరీ

‘వారికి అర్థం కాకపోతే నేనేం చేయాలి?’

ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Chief Minister Siddaramaiah) విలేకరులతో మాట్లాడుతూ, “ఇది వెనుకబడిన కులాల సర్వే కాదని మేము ఇప్పటికే 20 సార్లు చెప్పాం. వారికి (నారాయణమూర్తి దంపతులకు) అర్థం కాకపోతే నేను ఏం చేయాలి. ఇన్ఫోసిస్(Infosys) సంస్థ ఉందని వారికి అన్నీ తెలుసనుకుంటున్నారా? ఇది పూర్తిగా పాపులేషన్ సర్వే మాత్రమే. మరి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సర్వేపై వారు ఏమంటారు?” అని ప్రశ్నించారు. ఈ సర్వే ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులను తెలుసుకోవడానికి చేపట్టిందే తప్ప, కులాల మధ్య విభేదాలు సృష్టించడానికి కాదని ఆయన స్పష్టం చేశారు.

Siddaramaiah
Siddaramaiah: ఇన్ఫోసిస్ వ్యవస్థాపక దంపతులపై సీఎం సిద్ధరామయ్య ఆగ్రహం

మద్దతుపై బలవంతం లేదు: డీకే శివకుమార్

మరోవైపు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ విషయంపై స్పందిస్తూ, సర్వేకు మద్దతు ఇవ్వాలని తాము ఎవరినీ బలవంతం చేయమని అన్నారు. కర్ణాటక ప్రభుత్వం ఈ సర్వేను నిర్వహించడానికి ముందుకు వెళుతుందని ఆయన తెలిపారు.

  • సామాజిక సర్వేను సిద్ధరామయ్య దేనిగా అభివర్ణించారు?
  • ఇది కేవలం ‘పాపులేషన్ సర్వే’ మాత్రమేనని, కులాల మధ్య విభేదం కోసం కాదని ఆయన అభివర్ణించారు.
  • ఈ సర్వేకు మద్దతు ఇవ్వాలని ప్రభుత్వం బలవంతం చేస్తుందా?
  • లేదు, సర్వేకు మద్దతుపై ఎవరినీ బలవంతం చేయమని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870